Sunday, May 11, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన

యుద్ధం ముగింపునకు ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం : పుతిన్

ప్రపంచానికే ఆదర్శ పాత్రికేయుడు నారదుడు

పాకిస్థాన్‌కు అండగా ఉంటాం : చైనా

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన

యుద్ధం ముగింపునకు ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం : పుతిన్

ప్రపంచానికే ఆదర్శ పాత్రికేయుడు నారదుడు

పాకిస్థాన్‌కు అండగా ఉంటాం : చైనా

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

PRESIDENT OF TURKEY: ఐక్యరాజ్యసమితిలో భారత్ పై మరోసారి విషం కక్కిన తుర్కియే

param by param
May 11, 2024, 05:36 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఐక్యరాజ్య
సమితి సర్వప్రతినిధి సభలో తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యప్ ఎర్డోగన్ మరోసారి
కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. భారత్, పాకిస్తాన్ వ్యవహారాల్లో తలదూర్చవద్దన్న
భారత్ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ తాజా సమావేశాల్లో మళ్లీ పాక్, భారత వివాదాలను
ప్రస్తావించారు.

భారత్, పాకిస్తాన్ మధ్య సంధితోనే దక్షిణాసియాలో శాంతి స్థాపన
జరుగుతుందన్నారు.
దక్షిణాసియాలో
ప్రాంతీయ శాంతి, సుస్థిరత, శ్రేయస్సు కోసం దాయాది దేశాలైన భారత్, పాకిస్తాన్ మధ్య
చర్చలు జరగాలని అందుకు తుర్కియే సహకారం ఉంటుందన్నారు. ఇరు దేశాలు సౌర్వభౌమాధికారం
సాధించి 75 ఏళ్ళు పూర్తయినా  రెండుదేశాల
మధ్య సఖ్యత లేకపోవడం దురదృష్టకరమన్న 
తుర్కియే అధ్యక్షుడు… కశ్మీర్‌లో శాశ్వతశాంతితో పాటు శ్రేయస్సు స్థాపించాలని
ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
 

ఐక్యరాజ్యసమితిలో
కశ్మీర్ ప్రస్తావన తీసుకురావద్దని భారత్ అనేకసార్లు తుర్కియేను హెచ్చరించింది. ఒక
వేళ మళ్ళీ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తే, తాము సైప్రస్ అంశాన్ని
ప్రస్తావిస్తామని చెప్పారు. అయినా పెడచెవిన పెట్టిన తుర్కియే , ఐక్యరాజ్య సమితిలో
పాకిస్తాన్‌కు వత్తాసు పలికింది.

ఐక్యరాజ్య
సమితి భద్రతా మండలిలో భారత్ పాత్ర గర్వించదగ్గ విషయమన్న ఎర్డోగన్, తాత్కాలిక
సభ్యులుగా ఉన్న 15 దేశాలను కూడా శాశ్వత సభ్యులుగా గుర్తించాలని కోరారు.
భారత్
లో ఇటీవల జరిగిన జీ-20 సమావేశాల సందర్భంగా తుర్కియే అధ్యక్షుడితో సమావేశామైన
ప్రధాని మోదీ, వాణిజ్యం, మౌలిక సదుపాయాల సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు.

ShareTweetSendShare

Related News

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి
general

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన

యుద్ధం ముగింపునకు ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం : పుతిన్
general

యుద్ధం ముగింపునకు ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం : పుతిన్

పాకిస్థాన్‌కు అండగా ఉంటాం : చైనా
general

పాకిస్థాన్‌కు అండగా ఉంటాం : చైనా

అమర్ రహే : అమరవీరుడు మురళీనాయక్‌‌కు నివళులర్పించిన మంత్రులు
general

అమర్ రహే : అమరవీరుడు మురళీనాయక్‌‌కు నివళులర్పించిన మంత్రులు

Latest News

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన

యుద్ధం ముగింపునకు ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం : పుతిన్

యుద్ధం ముగింపునకు ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం : పుతిన్

ప్రపంచానికే ఆదర్శ పాత్రికేయుడు నారదుడు

ప్రపంచానికే ఆదర్శ పాత్రికేయుడు నారదుడు

పాకిస్థాన్‌కు అండగా ఉంటాం : చైనా

పాకిస్థాన్‌కు అండగా ఉంటాం : చైనా

అమర్ రహే : అమరవీరుడు మురళీనాయక్‌‌కు నివళులర్పించిన మంత్రులు

అమర్ రహే : అమరవీరుడు మురళీనాయక్‌‌కు నివళులర్పించిన మంత్రులు

కుక్కతోక వంకర: కాల్పుల విరమణ ఒప్పందాన్ని గంటల్లోనే ఉల్లంఘించిన పాక్

కుక్కతోక వంకర: కాల్పుల విరమణ ఒప్పందాన్ని గంటల్లోనే ఉల్లంఘించిన పాక్

కాల్పుల విరమణకు పాక్ ప్రతిపాదన, భారత్ అంగీకారం

కాల్పుల విరమణకు పాక్ ప్రతిపాదన, భారత్ అంగీకారం

మన దేశపు పోరాటం ఆపరేషన్ సిందూర్‌పై నోరు మెదపని ప్రముఖులు

మన దేశపు పోరాటం ఆపరేషన్ సిందూర్‌పై నోరు మెదపని ప్రముఖులు

ఉగ్రదాడులను యుద్ధ చర్యలుగానే పరిగణిస్తాం : భారత్ హెచ్చరిక

ఉగ్రదాడులను యుద్ధ చర్యలుగానే పరిగణిస్తాం : భారత్ హెచ్చరిక

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.