Sunday, May 11, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

మే 12న పాక్‌తో చర్చలు

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన

యుద్ధం ముగింపునకు ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం : పుతిన్

ప్రపంచానికే ఆదర్శ పాత్రికేయుడు నారదుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

మే 12న పాక్‌తో చర్చలు

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన

యుద్ధం ముగింపునకు ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం : పుతిన్

ప్రపంచానికే ఆదర్శ పాత్రికేయుడు నారదుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

MODI GREECE: 40 ఏళ్ళ తర్వాత గ్రీస్‌లో భారత ప్రధాని పర్యటన

param by param
May 11, 2024, 04:46 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

గ్రీస్ ప్రధాని కిరియకోస్ మిత్సోతకిస్ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్రమోదీ ఆ దేశంలో పర్యటిస్తున్నారు. 40 ఏళ్ళ తర్వాత గ్రీస్‌లో పర్యటిస్తున్న భారత ప్రధానిగా నరేంద్రమోదీ రికార్డు నెలకొల్పారు.

జొహానెస్‌బర్గ్ వేదికగా జరిగిన బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ.. సమావేశాల ముగింపు తర్వాత అక్కడి నుంచి గ్రీస్‌ పర్యటనకు వెళ్ళారని భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.

ఈ ఉదయం ఏథెన్స్‌ చేరుకున్న భారత ప్రధానికి గ్రీస్ విదేశాంగ మంత్రి జార్జ్ గెరాపెట్రిటిస్ స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా అమరవీరుల స్మారకస్థూపం వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం గ్రీసు అధ్యక్షుడితో సమావేశమవుతారు. తర్వాత ప్రధానితో పలు అంశాలపై చర్చలు జరుపుతారు. వాణిజ్యం, రక్షణ సహకారంపై సమాలోచనలు చేస్తారు.

ఇరు దేశాల వ్యాపారవేత్తలతో సమావేశం అనంతరం ప్రవాసభారతీయులతో పరిచయం కార్యక్రమంలో పాల్గొని చంద్రయాన్-3 విజయంపై ముచ్చటిస్తారని అరిందమ్ బాగ్చి వివరించారు. మోదీకి అపూర్వ స్వాగతం పలికిన ప్రవాస భారతీయులు, త్రివర్ణ పతాకాలు చేతబూని భారత నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు.

2019లో ప్రధాని మోదీ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న సమయంలో గ్రీస్ ప్రధానితోతో భేటీ అయ్యారని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వాత్రా వెల్లడించారు.

ప్రపంచంలోని అతి పురాతన నాగరికతలైన భారత్, గ్రీస్ మధ్య సంబంధాలు ఇటీవల మరింత బలోపేతం అయ్యాయని, రక్షణ, రవాణా, వాణిజ్యం సహా పలు అంశాల్లో ఇరు దేశాల సంబంధాలూ మరింత దృఢపడ్డాయని చెప్పారు. తాజా పర్యటనతో ఇరుదేశాల మధ్య స్నేహబంధం కొత్తపుంతలు తొక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

1983 లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ గ్రీస్ పర్యటనకు వెళ్ళగా, ఆ తర్వాత ఇన్నాళ్ళకు మోదీ వెళ్ళారు. గ్రీస్ ప్రధాని కిరియకోస్ మిత్సోతకిస్ 2019లో మనదేశంలో పర్యటించారు.

ShareTweetSendShare

Related News

మే 12న పాక్‌తో చర్చలు
general

మే 12న పాక్‌తో చర్చలు

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి
general

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన

యుద్ధం ముగింపునకు ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం : పుతిన్
general

యుద్ధం ముగింపునకు ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం : పుతిన్

పాకిస్థాన్‌కు అండగా ఉంటాం : చైనా
general

పాకిస్థాన్‌కు అండగా ఉంటాం : చైనా

Latest News

మే 12న పాక్‌తో చర్చలు

మే 12న పాక్‌తో చర్చలు

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన

యుద్ధం ముగింపునకు ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం : పుతిన్

యుద్ధం ముగింపునకు ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం : పుతిన్

ప్రపంచానికే ఆదర్శ పాత్రికేయుడు నారదుడు

ప్రపంచానికే ఆదర్శ పాత్రికేయుడు నారదుడు

పాకిస్థాన్‌కు అండగా ఉంటాం : చైనా

పాకిస్థాన్‌కు అండగా ఉంటాం : చైనా

అమర్ రహే : అమరవీరుడు మురళీనాయక్‌‌కు నివళులర్పించిన మంత్రులు

అమర్ రహే : అమరవీరుడు మురళీనాయక్‌‌కు నివళులర్పించిన మంత్రులు

కుక్కతోక వంకర: కాల్పుల విరమణ ఒప్పందాన్ని గంటల్లోనే ఉల్లంఘించిన పాక్

కుక్కతోక వంకర: కాల్పుల విరమణ ఒప్పందాన్ని గంటల్లోనే ఉల్లంఘించిన పాక్

కాల్పుల విరమణకు పాక్ ప్రతిపాదన, భారత్ అంగీకారం

కాల్పుల విరమణకు పాక్ ప్రతిపాదన, భారత్ అంగీకారం

మన దేశపు పోరాటం ఆపరేషన్ సిందూర్‌పై నోరు మెదపని ప్రముఖులు

మన దేశపు పోరాటం ఆపరేషన్ సిందూర్‌పై నోరు మెదపని ప్రముఖులు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.