Monday, May 12, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై భారత సైన్యం గర్జించింది : రాజ్‌నాథ్ సింగ్

మన సెలబ్రిటీలకు దమ్ము లేదు, వాళ్ళ సెలబ్రిటీలకు సిగ్గు లేదు…

మే 12న పాక్‌తో చర్చలు

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై భారత సైన్యం గర్జించింది : రాజ్‌నాథ్ సింగ్

మన సెలబ్రిటీలకు దమ్ము లేదు, వాళ్ళ సెలబ్రిటీలకు సిగ్గు లేదు…

మే 12న పాక్‌తో చర్చలు

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home క్రైమ్ న్యూస్

MP Minor Rape Issue: నా కొడుకుని ఉరి తీసేయండి

param by param
May 11, 2024, 06:00 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో 12ఏళ్ళ బాలిక
అత్యాచారం కేసులో నిందితుడిగా అరెస్టయిన భరత్ సోనీని ఉరి తీసేయమని అతని తండ్రి డిమాండ్
చేసాడు. మరోవైపు, నిందితుడి తరఫున ఎవరూ వాదించవద్దంటూ స్థానిక బార్ అసోసియేషన్
న్యాయవాదులకు వి
జ్ఞప్తిచేసింది.

 

12ఏళ్ళ బాలిక అత్యాచారం కేసులో ఉజ్జయిని
మహాకాళ్ పీఎస్ పోలీసులు ఆటోడ్రైవర్ భరత్ సోనీని గురువారం అరెస్టు చేసారు. సీసీటీవీ
ఫుటేజ్ పరిశీలనలో బాలిక ఆఖరిసారి అతని ఆటోలో కనిపించింది. ఆటోను పరిశీలించినపుడు
అందులో రక్తపు మరకలు కనిపించాయి.

 

భరత్ సోనీ తండ్రి ఈ ఘటనపై తీవ్రంగా
స్పందించారు. ‘‘ఇది చాలా సిగ్గుచేటు. నా కొడుకుని కలవడానికి నేను ఆస్పత్రికి
వెళ్ళలేదు. పోలీస్ స్టేషన్‌కీ, కోర్టుకూ కూడా వెళ్ళను. నా కొడుకు నేరం చేసాడు.
అతన్ని ఉరి తీసేయాలి’’ అన్నారు. బాధిత బాలిక తన కుమార్తె లాంటిదేనని ఆవేదన
చెందారు.

 

మహాకాళుడి పవిత్రక్షేత్రంగా ఉజ్జయిని
నగరానికి ఉన్న గొప్ప పేరును ఈ దుర్ఘటన దెబ్బతీసిందని ఉజ్జయిని బార్ కౌన్సిల్
అధ్యక్షుడు అశోక్ యాదవ్ అన్నారు. నిందితుడి తరఫున ఎవరూ వాదించవద్దని కౌన్సిల్
సభ్యులైన న్యాయవాదులకు ఆయన వి
జ్ఞప్తి
చేసారు.

 

పన్నెండేళ్ళ
బాలిక సరైన దుస్తులు లేకుండా రక్తమోడుతూ నగర వీధుల్లో తిరుగుతుంటే ఒక పూజారి ఆమెను
చేరదీసారు. ఆమెకు దుస్తులు కప్పి, ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులకు సమాచారమిచ్చారు.
ఘటన జరిగిన మూడవ రోజులకు పోలీసులు నిందితుణ్ణి అరెస్ట్ చేసారు. వైద్యపరీక్షల్లో,
బాధిత బాలికపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయింది.

 

పోలీసుల
దర్యాప్తులో భాగంగా గురువారం నిందితుణ్ణి ఘటనా స్థలానికి తీసుకువెళ్ళే సమయంలో అతను
పారిపోయే ప్రయత్నం చేసాడు. ఆ క్రమంలో అతను గాయపడ్డాడని పోలీసులు వివరించారు.

 

బాధిత బాలికకు
బుధవారం నాడు ఇండోర్‌లోని ప్రభుత్వ మహిళా ఆస్పత్రిలో మేజర్ సర్జరీ చేసారు. బాలిక
ఇప్పటికీ సరిగ్గా మాట్లాడలేకపోతోంది. ఆమెది సత్నా జిల్లా అని మాత్రం తెలిసింది.
సత్నా జిల్లాలో అదే వయసు గల బాలిక ఒకరు కనిపించకుండా పోయినట్లు కేసు నమోదయింది.
అయితే ఆ బాలిక, ఈ బాలిక ఒక్కరో కాదో ఇంకా నిర్ధారణ కాలేదు.

 

అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో ఉన్న మధ్యప్రదేశ్‌లో ఈ దుర్ఘటన
రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపీ పాలనలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారిపోయిందని
కాంగ్రెస్ మండిపడింది. ‘‘మైనర్లపై అత్యాచార కేసుల విషయంలో మధ్యప్రదేశ్ దేశంలోనే
అగ్రస్థానంలో ఉంది. 18ఏళ్ళ శివరాజ్ సింగ్ చౌహాన్ పాలనలో 58వేల రేప్ కేసులు, 68వేల
కిడ్నాప్ కేసులూ నమోదయ్యాయి. అయినా దేశ ప్రధాని, హోంమంత్రి, బీజేపీ నాయకులు ఎవ్వరూ
నోరు మెదపడం లేదు’’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాతే
దుయ్యబట్టారు.

ShareTweetSendShare

Related News

పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై భారత సైన్యం గర్జించింది : రాజ్‌నాథ్ సింగ్
general

పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై భారత సైన్యం గర్జించింది : రాజ్‌నాథ్ సింగ్

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి
general

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన

ఉగ్రదాడులను యుద్ధ చర్యలుగానే పరిగణిస్తాం : భారత్ హెచ్చరిక
general

ఉగ్రదాడులను యుద్ధ చర్యలుగానే పరిగణిస్తాం : భారత్ హెచ్చరిక

పాక్ దాడుల్లో మృతుల కుటుంబాలకు పది లక్షల పరిహారం
general

పాక్ దాడుల్లో మృతుల కుటుంబాలకు పది లక్షల పరిహారం

Latest News

పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై భారత సైన్యం గర్జించింది : రాజ్‌నాథ్ సింగ్

పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై భారత సైన్యం గర్జించింది : రాజ్‌నాథ్ సింగ్

మన సెలబ్రిటీలకు దమ్ము లేదు, వాళ్ళ సెలబ్రిటీలకు సిగ్గు లేదు…

మన సెలబ్రిటీలకు దమ్ము లేదు, వాళ్ళ సెలబ్రిటీలకు సిగ్గు లేదు…

మే 12న పాక్‌తో చర్చలు

మే 12న పాక్‌తో చర్చలు

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన

యుద్ధం ముగింపునకు ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం : పుతిన్

యుద్ధం ముగింపునకు ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం : పుతిన్

ప్రపంచానికే ఆదర్శ పాత్రికేయుడు నారదుడు

ప్రపంచానికే ఆదర్శ పాత్రికేయుడు నారదుడు

పాకిస్థాన్‌కు అండగా ఉంటాం : చైనా

పాకిస్థాన్‌కు అండగా ఉంటాం : చైనా

అమర్ రహే : అమరవీరుడు మురళీనాయక్‌‌కు నివళులర్పించిన మంత్రులు

అమర్ రహే : అమరవీరుడు మురళీనాయక్‌‌కు నివళులర్పించిన మంత్రులు

కుక్కతోక వంకర: కాల్పుల విరమణ ఒప్పందాన్ని గంటల్లోనే ఉల్లంఘించిన పాక్

కుక్కతోక వంకర: కాల్పుల విరమణ ఒప్పందాన్ని గంటల్లోనే ఉల్లంఘించిన పాక్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.