Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home క్రీడలు

Asia Cup Bharat Vs Pak: పాకిస్తాన్‌కు 357 పరుగుల లక్ష్యం నిర్దేశించిన భారత్

param by param
May 11, 2024, 05:17 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఆసియాకప్
సూపర్-4లో భాగంగా భారత పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్
అద్భుతంగా రాణించారు. కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 356 పరుగులు చేసారు. విరాట్
కోహ్లి, కేఎల్ రాహుల్ ఇద్దరూ సెంచరీలు చేసి 233 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసారు. మూడో
వికెట్‌కు 233 పరుగుల భాగస్వామ్యం ఆసియాకప్ చరిత్రలోనే అత్యధికం.

శ్రీలంకలోని
కొలంబోలో భారత పాకిస్తాన్ మ్యాచ్ ఆదివారం మొదలైంది. భారత్ తొలుత బ్యాటింగ్
ప్రారంభించింది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ 24.1 ఓవర్లు మాత్రమే ఆడగలిగారు.
అప్పటికి కెప్టెన్ రోహిత్ శర్మ 56 పరుగులు, శుభ్‌మన్ గిల్ 58 పరుగులు చేసి ఔట్
అయ్యారు. విరాట్ కోహ్లి 8 పరుగులు, కె ఎల్ రాహుల్ 17 పరుగులు చేసారు. ఆ దశలో
మ్యాచ్ నిలిచిపోయింది. రిజర్వ్ డే అయిన సోమవారానికి వాయిదా పడింది.

ఇవాళ కూడా
మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభించాల్సి ఉండగా వాతావరణం బాగోలేక 4.40కి
మొదలైంది. మ్యాచ్‌ను పూర్తిగా నిర్వహించడానికే అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు.
దాంతో భారత్ బ్యాటింగ్ ప్రారంభించింది.

విరాట్
కోహ్లీ, కెఎల్ రాహుల్ ఇద్దరూ నిలకడగా ఆడుతూ పాక్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు.
25.5 ఓవర్ల పాటు క్రీజ్‌లో నిలబడ్డారు. పాక్ బౌలర్లు ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్
చేసినా వారిని ఔట్ చేయలేకపోయారు. రాహుల్, కోహ్లీ ఇద్దరూ సెంచరీలు పూర్తి చేసారు.
విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో 47వ సెంచరీ చేసాడు. అలాగే, వన్డేల్లో 13వేల పరుగులు
పూర్తిచేసుకున్నాడు. వన్డే హిస్టరీలో అత్యంత వేగంగా 13వేల పరుగులు సాధించిన
రికార్డు సొంతం చేసుకున్నాడు.

మ్యాచ్
50 ఓవర్లు ముగిసేసరికి విరాట్ కోహ్లీ 122 పరుగులు, కేఎల్ రాహుల్ 111 పరుగులతో
నాటౌట్‌గా ఉన్నారు. 

ShareTweetSendShare

Related News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు
Latest News

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం
Latest News

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం
Latest News

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం
Latest News

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం

Latest News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.