Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

AP CM JAGAN: ప్రజల్లోకి వెళ్ళాలని వైసీపీ శ్రేణులకు జగన్ పిలుపు.. నవంబర్ 1 నుంచి ‘వై ఏపీ నీడ్స్ జగన్’

param by param
May 11, 2024, 06:23 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

విపక్షాల
పొత్తులు, ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో సీఎం, వైసీపీ అధినేత జగన్, తన మార్క్
వ్యూహాలను అమలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల్లో తమ
పాలనలో జరిగిన మంచిని వివరించడంతో పాటు పార్టీ ద్వారా చేపట్టాల్సిన కార్యక్రమాలను
వెల్లడించారు.

విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన వైసీపీ
విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న సీఎం జగన్, వైసీపీ ప్రచార పర్వంపై శ్రేణులకు
దిశానిర్దేశం చేశారు.
ప్రభుత్వం
ద్వారా మేలు పొందిన సమూహాల ద్వారా ఓట్లను పొందేందుకు అనుసరించాల్సిన వ్యూహానికి
సంబంధించిన రోడ్ మ్యాప్ ను ప్రకటించారు.  వరుస ప్రచార కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వం
అమలు చేసిన సంక్షేమ పథకాలు వివరించాలని సూచించారు.

ప్రజలకు
పాలనను మరింత చేరువ చేసే ఉద్దేశంతో నవంబర్ 1 నుంచి ‘వై ఏపీ నీడ్స్ జగన్’
కార్యక్రమాన్ని చేపట్టాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం 40
రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా
గ్రామ, మండల స్థాయి నేతలు సచివాలయాలను సందర్శించడంతో పాటు ప్రభుత్వం చేసిన మేళ్ళను
ప్రజలకు వివరించాలని సూచించారు. గత ఎన్నికల హామీలను నిలబెట్టుకున్న విషయాన్ని
ప్రతీ ఇంటికి వెళ్ళి వివరించడంతో పాటు, టీడీపీ-జనసేన మోసాలను తెలియజేయాలన్నారు.
 

అక్టోబర్ 25 నుంచి డిసెంబర్ 31 వరకు వైసీపీ నేతల
‘బస్సు యాత్ర’ ఉంటుందన్న వైఎస్ జగన్… ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల ఆధ్వర్యంలో  కార్యక్రమం జరుగుతుందన్నారు. యాత్ర చేసే బృందంలో
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలు ఉంటారని, ప్రతీరోజు మూడు మీటింగులు  ఉండేలా షెడ్యూల్ ఉంటుందని వివరించారు. వైసీపీ
పాలనలో అందుతున్న సామాజిక న్యాయం, సాధికారత గురించి ఈ కార్యక్రమంలో ప్రజలకు
చెప్పాలన్నారు.

డిసెంబర్
11 నుంచి జనవరి 15 వరకు ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా సంబరం జరపాలని నిర్ణయించినట్లు
ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. గ్రామస్థాయిలో నైపుణ్యం ఉన్న క్రీడాకారులను గుర్తిస్తామన్నారు.
దేశ స్థాయిలో వై నాట్ ఏపీ అనే పరిస్థితి రావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం
నిర్వహించే క్రీడా సంబరం ఈ కార్యక్రమం అని జగన్ చెప్పారు.

 ఫిబ్రవరిలో మేనిఫెస్టో
విడుదల చేసి మార్చిలో ఎన్నికల సంగ్రామాన్ని ముమ్మరం చేద్దామని శ్రేణలకు జగన్
పిలుపునిచ్చారు.
 
సామాజిక పింఛన్ల పెంపు, వైఎస్సార్ చేయూత సాయం జనవరిలో
అందజేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి, జగనన్న సురక్ష ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం
ఏర్పడుతుందన్నారు.

ShareTweetSendShare

Related News

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్
general

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
general

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం
general

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత
general

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్
general

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు

ఆపరేషన్ సిందూర్ గురించి వివరించిన ఆ ఇద్దరు మహిళలు ఎవరు?

ఆపరేషన్ సిందూర్ గురించి వివరించిన ఆ ఇద్దరు మహిళలు ఎవరు?

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.