Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

తమిళనాట బీజేపీ కార్యకర్తలపై డీఎంకే ప్రభుత్వ దాష్టీకాల అధ్యయనానికి పార్టీ బృందం

param by param
May 11, 2024, 06:59 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

BJP delegation to TN

తమిళనాడులో ద్రవిడ మున్నేట్ర కళగం అధికారంలోకి
వచ్చిన నాటి నుంచీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయి. వాటిని
పరిశీలించి, డీఎంకే దాష్టీకాలను క్రోడీకరించడానికి బీజేపీ ఒక బృందాన్ని
పంపిస్తోంది. ఆ బృందం తమిళనాట క్షేత్ర పరిస్థితులను అధ్యయనం చేసి, పార్టీ జాతీయ
నాయకత్వానికి నివేదిక సమర్పిస్తుంది.

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, డీఎంకే
అవినీతి విధానాలను వెలికితీస్తూ, హిందూ వ్యతిరేక డీఎంకే విధానాలను ప్రశ్నిస్తూ
ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నారు. దాంతో డీఎంకే అధినాయకత్వంలో కలవరం మొదలైంది.
కమల దళ కార్యకర్తలపై దాడులు పెరిగాయి. తప్పుడు కేసుల్లో అక్రమంగా ఇరికించి
బాధిస్తున్న ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి.

డీఎంకే అవినీతి గురించి చర్చ జరగకుండా ఉండేందుకు,
ముస్లిం క్రైస్తవ వర్గాల సంతుష్టీకరణ విధానాలపై హిందువులు దృష్టి సారించకుండా
ఉండేందుకు. డీఎంకే అధిష్టానం కొత్తకొత్త ఎత్తుగడలు వేస్తోంది. తమిళనాడు బీజేపీ
అధ్యక్షుడు అన్నామలై, డీఎంకే ఫైల్స్ పేరుతో బైటపెడుతున్న తమ పార్టీ అవినీతి
వ్యవహారాల నుంచి ప్రజల దృష్టి మరలించడానికి డీఎంకే రకరకాలుగా ప్రయత్నిస్తోంది. సనాతన
ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు ఆ నేపథ్యంలో చేసినవే.

హిందూ పండుగలను, హిందూ కార్యకలాపాలను నియంత్రించే
చర్యలు సైతం కొనసాగుతున్నాయి. దసరా పర్వదినాల సందర్భంగా ఆయుధపూజపై ఆంక్షలు
విధించడం, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వార్షిక కార్యక్రమాలను అడ్డుకోవడం అలాంటి
చర్యలే. ద్రవిడనాడుకు భారతదేశంతో సంబంధం లేదని తాము చేసే ప్రచారానికి భిన్నంగా
హిందువుల్లో చైతన్యం కలిగించే ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ, ఆరెస్సెస్‌ డీఎంకేకు
కంటగింపుగా మారాయి. అందుకే ఆ సంస్థల కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని రకరకాలుగా
వేధిస్తోంది.

ఈ విషయాన్ని సమగ్రంగా అధ్యయనం చేయడానికి బీజేపీ
జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా, నలుగురు సభ్యుల బృందాన్ని తమిళనాడుకు
పంపించాలని నిర్ణయించి, ఆ మేరకు ఆదేశించారు. ఆ బృందంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి,
కేంద్ర మాజీ మంత్రి సదానంద గౌడ, ముంబై మాజీ పోలీస్ కమిషనర్ సత్యపాల్ సింగ్,
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి, పార్లమెంటు సభ్యులు
పీసీ మోహన్ ఉన్నారు.

ఈ బృందం త్వరలోనే తమిళనాడులో పర్యటించి, తమ
నివేదికను వీలైనంత త్వరగా పార్టీ కేంద్ర నాయకత్వానికి సమర్పిస్తారు. ఆ నివేదిక
ఆధారంగా, పార్టీపరంగా తీసుకోవలసిన చర్యల గురించి నడ్డా నిర్ణయం తీసుకుంటారు.

ShareTweetSendShare

Related News

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ
general

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత
general

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత

మానవాళికి ఉగ్రవాదం అతిపెద్ద ముప్పు : ప్రధాని నరేంద్ర మోదీ
general

మానవాళికి ఉగ్రవాదం అతిపెద్ద ముప్పు : ప్రధాని నరేంద్ర మోదీ

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు

ఆపరేషన్ సిందూర్ గురించి వివరించిన ఆ ఇద్దరు మహిళలు ఎవరు?

ఆపరేషన్ సిందూర్ గురించి వివరించిన ఆ ఇద్దరు మహిళలు ఎవరు?

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.