Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

Vande Bharat Trains: ఏకకాలంలో 9 వందేభారత్ రైళ్ళు ప్రారంభించిన ప్రధాని మోదీ

param by param
May 11, 2024, 05:45 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

భారత
రైల్వే శాఖలో నేటి నుంచి మరిన్ని వందే భారత్ సర్వీసులు చేరాయి. ప్రధాని నరేంద్ర
మోదీ ఈ సర్వీసులను వర్చువల్‌గా ప్రారంభించారు. 11 రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ
రాకపోకలు సాగించే ఈ రైళ్ళు ప్రయాణికుల సమయాన్ని గణనీయంగా ఆదా చేస్తాయి.
దేశవ్యాప్తంగా
ఇప్పటికే 25 వందే భారత్ రైళ్ళు అందుబాటులో ఉండగా నేడు ప్రారంభించిన మరో 9
సర్వీసులతో మొత్తం 34 ట్రెయిన్లు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తాయి.
 

విజయవాడ-చెన్నైసర్వీసు
విజయవాడ నుంచి తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా చెన్నై చేరుకుంటుంది.
చెన్నైలో ఉదయం 5.30 గంటలకు బయలు దేరి ఈ రైలు మధ్యాహ్నం 12.10 గంటలకు విజయవాడ
చేరుతుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 3.20 గంటలకు విజయవాడలో ప్రారంభమవుతోంది.

చైర్
టికెట్ ధర రూ. 1420కాగా, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర రూ. 2,630 గా నిర్ణయించారు. రేణిగుంటలో
5 నిమిషాల స్టాపును నిర్దేశించారు.
కాచిగూడ-బెంగళూరు
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్ లోని కాచిగూడ, బెంగళూరులోని యశ్వంతపూర్ మధ్య
నడుస్తుంది. మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం, ధర్మవరం స్టేషన్లలో ఆగుతుంది. ఈ
రైలులో 530 మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యంతో ఒక ఎగ్జిక్యూటివ్ క్లాస్, ఏడు
చైర్ కార్ కోచ్లు ఉంటాయి.

ఉదయ్‌పూర్
–జైపూర్ మధ్య కొత్త సర్వీసు అందుబాటులోకి వచ్చింది. రాజిస్థాన్‌లో ఇది మూడో వందే
భారత్ రైలు, మిగిలిన రెండు సర్వీసులు జోధ్‌పూర్-సబర్మతి, అజ్మీర్-దిల్లీ మధ్య
పరుగులు తీస్తున్నాయి.

తిరునెల్వేలి-మధురై-చెన్నై
మధ్య కూడా ఓ సర్వీసు అందుబాటులోకి వచ్చింది. దీంతో ప్రయాణ సమయం రెండు గంటలకు
తగ్గనుంది. పాట్నా-హౌరా సర్వీసు బిహారులోని పాట్నా జంక్షన్ నుంచి పశ్చిమబెంగాల్
లోని హౌరాతో కలుపుతుంది.

కాసర్‌గోడ్-తిరువనంతపురం వందే భారత్ సర్వీసు కేరళకు
చెందినది, ఈ రైలు అందుబాటులోకి రావడంతో మూడు గంటల ప్రయాణ సమయం ఆదా అవుతోంది. ఏడు
గంటల 55 నిమిషాల్లో 573 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.
పూరీ-భువనేశ్వర్
సర్వీసు ఒడిశాలోని పూరిలో ఉదయం 5 గంటలకు బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం12.45 గంటలకు
రూర్కెలా చేరుతుంది.

రాంచీ-హౌరా సర్వీసు మంగళవారం మినహా ఆరు రోజులు నడుస్తుంది.
జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ను కలిపే వేగవంతమైన రైలు సర్వీసు ఇది. జామ్‌నగర్-అహ్మదాబాద్
సర్వీసు 4 గంటల 40 నిమిషాల్లో 331 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.

ShareTweetSendShare

Related News

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు
general

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం
general

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా
general

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్
general

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
general

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

Latest News

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.