Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

అడుసు తొక్కి, కాలు కడుక్కున్న నితీష్ కుమార్

param by param
May 11, 2024, 07:32 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Nitish Kumar apologises
on controversial remarks

బిహార్‌లో జనాభా పెరుగుదల గురించి
మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంగళవారం నాడు రాష్ట్ర శాసనసభలో చేసిన
వ్యాఖ్యలు వివాదానికి దారి తీసాయి. దాంతో ముఖ్యమంత్రి ఇవాళ క్షమాపణలు చెప్పారు. తన
వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు.

బిహార్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల
సందర్భంగా నిన్న సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మహిళల విద్య గురించి వ్యాఖ్యలు
చేసారు. జనాభా పెరుగుదలను నియంత్రించడానికి మహిళా విద్య అవసరమని చెప్పారు. ఆ క్రమంలోనే,
మహిళలు చదువుకుంటే శృంగారంలో పాల్గొన్నా గర్భం దాల్చకుండా ఉండగలరని అన్నారు. తన
ప్రసంగంలో ముఖ్యమంత్రి, రాష్ట్రంలో గర్భధారణ రేటు గతేడాది 4.3శాతం ఉండగా ఇప్పుడు
2.9శాతానికి తగ్గిపోయిందని కూడా వెల్లడించారు.

మహిళల శృంగారం గురించి సీఎం చేసిన
వ్యాఖ్యలపై ప్రతిపక్ష బీజేపీ మండిపడింది. కేంద్రమంత్రి నిత్యానంద రాయ్ మాట్లాడుతూ నితీష్
కుమార్ మానసిక సుస్థిరత్వం కోల్పోయారని వ్యాఖ్యానించారు. నితీష్ వ్యాఖ్యలు
అభ్యంతరకరం, ఆయన మానసిక సంతులనం కోల్పోయారు. నితీష్ వ్యాఖ్యలకు తేజస్వి యాదవ్
మద్దతు పలకడం కూడా అభ్యంతరకరమే. నితీష్ కుమార్ ఇంక సీఎంగా ఉండడానికి పనికిరాడు.
ఆయన దేశ సంస్కృతిపై విషం కక్కుతున్నాడు. ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పి ఊరుకుంటే
సరిపోదు,  రాజకీయాల నుంచి తప్పుకోవాలి’’
అని నిత్యానంద రాయ్ విరుచుకుపడ్డారు.

మరోవైపు, జాతీయ మహిళా కమిషన్ సైతం
స్పందించింది. బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఆ నేపథ్యంలో
ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటూ బేషరతుగా క్షమాపణలు
చెప్పారు.

ShareTweetSendShare

Related News

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ
general

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత
general

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత

మానవాళికి ఉగ్రవాదం అతిపెద్ద ముప్పు : ప్రధాని నరేంద్ర మోదీ
general

మానవాళికి ఉగ్రవాదం అతిపెద్ద ముప్పు : ప్రధాని నరేంద్ర మోదీ

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు

ఆపరేషన్ సిందూర్ గురించి వివరించిన ఆ ఇద్దరు మహిళలు ఎవరు?

ఆపరేషన్ సిందూర్ గురించి వివరించిన ఆ ఇద్దరు మహిళలు ఎవరు?

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.