Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

Amit shah on DMK leader remark:  సనాతన ధర్మ వ్యతిరేకి I.N.D.I.A కూటమి..!

param by param
May 11, 2024, 05:02 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

డీఎంకే
అధినేత, తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు,  మంత్రి ఉదయనిధి స్టాలిన్, సనాతన ధర్మాన్నితప్పుబట్టడంపై
కేంద్రహోంమంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. I.N.D.I.A లోని భాగస్వాములు హిందూ విద్వేషులని, దేశ వారసత్వం పై దాడి
చేస్తున్నారని మండిపడ్డారు.

ఎన్నికల
ప్రచార కార్యక్రమంలో భాగంగా రాజస్థాన్ లో పర్యటిస్తున్న కేంద్రహోంమంత్రి అమిత్ షా,
దుంగ్రాపూర్ లో బీజేపీ పరివర్తన యాత్రను ప్రారంభించారు. పాలక కాంగ్రెస్ పార్టీని
ఓడించి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ అగ్రనేతలు ఆ రాష్ట్రంలో తరచుగా
పర్యటిస్తున్నారు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకని కాంగ్రెస్, దాని
మిత్రపక్షాల తీరును ఎండగడుతున్నారు.
కాంగ్రెస్
పార్టీ ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగానే ఆపార్టీ మిత్రపక్షాలు
హిందుత్వంపై ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారని విమర్శించారు.

కాంగ్రెస్ అగ్రనేత
రాహుల్ గాంధీ 2010లో చేసిన వ్యాఖ్యలను కూడా అమిత్ షా ఉటంకించారు.
లక్షరే
తోయిబా కంటే హిందూ అతివాదులే ప్రమాదకరమని రాహుల్ గతంలో మాట్లాడారని, అప్పటి
హోంమంత్రి కూడా దేశానికి హిందూ తీవ్రవాదుల నుంచి ప్రమాదం పొంచిఉందని ప్రకటించారని
ఆగ్రహం వ్యక్తం చేశారు.

చెన్నై
లో నిర్వహించిన రచయితల సదస్సులో పాల్గొన్న మంత్రి ఉదయనిధి స్టాలిన్, సామాజిక
న్యాయానికి సనాతన ధర్మ వ్యతిరేకమని దానిని సమాజం నుంచి పూర్తిగా
తుడిచివేయాలన్నారు. మలేరియా, డెంగ్యూ రోగాల లాగే దానిని కూడా నిర్మూలించాలని
వ్యాఖ్యానించారు.
ఉదయనిధి
వ్యాఖ్యలను తప్పుబట్టిన బీజేపీ నేతలు, ఇండియా కూటమిలోని పార్టీలు కూడా ఇదే
అభిప్రాయంతో ఉన్నాయా అని ప్రశ్నించారు.

సనాతన ధర్మంపై మంత్రి ఉదయనిధి వ్యాఖ్యలను
కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు సమర్థిస్తున్నాయో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు
తన
వ్యాఖ్యలపై రేగిన దుమారంపై స్పందించిన ఉదయనిధి, సనాతన ధర్మం అనేది సమాజాన్ని
కులాలు, మతాల పేరుతో విడగొట్టిందన్నారు. సనాతన ధర్మాన్ని ఆచరించేవారిని అంతమొందించాలని మాట్లాడలేదని వివరణ
ఇచ్చారు.  వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు
తెలిపిన ఉదయనిధి, సనాతన ధర్మం కారణంగా ఇబ్బందులుపడిన అణగారిన, వెనకబడిన వర్గాల
తరఫునే మాట్లాడినట్లు చెప్పారు.

ప్రజల
హృదయాలను సనాతన ధర్మం గెలుచుకుందన్న అమిత్ షా, మోదీ విజయం సాధిస్తే సనాతన పాలన
వస్తుందన్నారు. రాజ్యాంగానికి కట్టుబడి మోదీ పాలన సాగిస్తున్నారన్నారు.
రాముడి
జన్మభూమి అయిన అయోధ్యలో మందిర నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని, జనవరిలో
ప్రారంభోత్సవం ఉంటుందన్నారు. ఎన్నో ఏళ్ళపాటు మందిర నిర్మాణాన్ని అడ్డుకున్న కాంగ్రెస్
ఆటలు ఇక ముందు సాగవన్నారు.

ShareTweetSendShare

Related News

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం
general

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా
general

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్
general

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
general

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం
general

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

Latest News

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.