Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

ఆర్థిక రాజధానిపై ముష్కరుల దాడికి 15 ఏళ్ళు

param by param
May 11, 2024, 08:03 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

15 years after
26/11: సరిగ్గా 15 ఏళ్ళ కిందట ఇదే
రోజున దేశ ఆర్థిక రాజధానిపై పాకిస్తాన్‌కు చెందిన ముష్కర ముఠా దాడి చేసి
అల్లకల్లోలం సృష్టించి 18 మంది భద్రతా సిబ్బందితో పాటు 166 మంది సామాన్యపౌరులను
పొట్టనబెట్టుకున్న దుర్దినం. అత్యంత అమానుషంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు పోలీసు,
ఆర్మీతో పాటు సామాన్యపౌరులను తమ బుల్లెట్లుకు బలితీసుకున్నారు.

దశాబ్దన్నరం కిందట
ముంబైలో జరిగిన ఈ హృదయ విదారక ఘటనను తలచుకుని పలువురు భావోద్వేగానికి గురవుతున్నారు.

 
పాకిస్తాన్
ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులు జరిపిన ఈ విచాక్షణా రహిత కాల్పుల్లో మెరికలు లాంటి
భారతీయ సైనికాధికారులతో పాటు నిజాయితీగల పోలీసు అధికారులను భారతజాతి కోల్పోయింది.

గుజరాత్
లోని అరేబియా సముద్రతీరం ద్వారా భారత్ లోకి అక్రమంగా ప్రవేశించిన 10 మంది
ఉగ్రవాదులు, 2008 నవంబర్ 26న ముంబైలోని తాజ్ హోటల్‌లో చొరబడి కాల్పులకు తెగబడ్డారు.
ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్ తో పాటు పలు ప్రాంతాల్లో విచక్షణారహితంగా కాల్పులు
జరపడంతో పాటు గ్రెనేడ్ లు విసిరారు.

నాలుగు రోజుల పాటు జరిగిన  మారణహోమంలో 9 మంది ముష్కరులను హతమార్చిన భద్రతా
దళాలు మరో ఉగ్రవాది కసబ్ ను ప్రాణాలతో పట్టుకున్నారు.
తుకారం
ఓంబ్లే కసబ్ ను పట్టుకున్నారు. అతని ధైర్య సాహసాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం అశోకచక్రను
ప్రదానం చేసి గౌరవించింది.
విచారణలో
తాను పాకిస్తానీ పౌరుడిని అని ఒప్పుకున్న కసబ్, మారణహోమం సృష్టించేందుకే భారత్‌లో
అడుగుపెట్టినట్లు చెప్పాడు. రెండేళ్ళ తర్వాత పూణేలోని ఓ జైలులో భారీ భద్రత నడుమ కసాయి
కసబ్ ను ఉరి తీశారు.

26/11
నాటి దారుణమైన ఉగ్ర ఘటనను ఎప్పటికీ మర్చిపోలేమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. నేటి
మన్ కీ బాత్ ప్రసంగంలో ఈ విషయాన్ని ప్రస్తావించిన ప్రధాని, నాడు జరిగిన దాడితో
ముంబైతో పాటు మొత్తం దేశమే బెంబేలెత్తిపోయిందన్నారు. ఉగ్రదాడి జరిగి 15 ఏళ్ళు అయిన
సందర్భంగా నివాళులు అర్పించిన ప్రధాని, అమరుల త్యాగాలను దేశం ఎప్పటికి
మరిచిపోదన్నారు. నాటి దాడి నుంచి పూర్తి సామర్థ్యంతో కోలుకున్న భారత్, ధైర్య
సాహసాలతో ఉగ్రవాదాన్ని అణచివేస్తోందన్నారు.

26/11
అమరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోషల్ మీడియా వేదికగా నివాళులు తెలిపారు.
దాడుల్లో మరణించిన భద్రతా సిబ్బంది ధైర్య సాహసాలు, ఉగ్రవాదంపై పోరులో పౌరులకు
స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.

ShareTweetSendShare

Related News

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు
general

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం
general

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా
general

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్
general

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

Latest News

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.