Saturday, May 10, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాకిస్తాన్‌కు 230 కోట్ల డాలర్లు మంజూరు చేసిన ఐఎంఎఫ్, భారత్ తీవ్ర నిరసన

పాక్ వైమానిక స్థావరాలపై భారత సైన్యం దాడి

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

పాకిస్తాన్‌కు 230 కోట్ల డాలర్లు మంజూరు చేసిన ఐఎంఎఫ్, భారత్ తీవ్ర నిరసన

పాక్ వైమానిక స్థావరాలపై భారత సైన్యం దాడి

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

వారసత్వ రాజకీయాలు: బీఎస్పీ తదుపరి అధ్యక్షుడిపై  స్పష్టత…!

param by param
May 12, 2024, 01:17 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Mayawati
Announces Political Successor:
సార్వత్రిక
ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఎస్పీ(BSP)
అధినేత్రి మాయావతి, కీలక విషయం వెల్లడించారు. తన రాజకీయ వారసుడిగా మేనల్లుడు ఆకాశ్‌ఆనంద్
ను ప్రకటించారు. లక్నోలో నిర్వహించిన ముఖ్యనేతల సమావేశంలో మాయావతి ఈ విషయాన్ని
వెల్లడించారు.

తన తర్వాత, పార్టీ పగ్గాలు చేపట్టేది ఆకాశేనని స్పష్టం చేశారు.
మాయావతి
తమ్ముడి కుమారుడే ఆకాశ్ ఆనంద్, లండన్
లో ఉన్నత విద్య అభ్యసించారు. అయన ఎంబీఏ పట్టభద్రుడు.  2016లో బీఎస్పీలో చేరిన ఆకాశ్, 2019 ఎన్నికల ప్రచారంలో
కీలకంగా వ్యవహరించారు.  తక్కువ సమయంలో మంచి
గుర్తింపు సాధించి పార్టీలో నంబరు2 స్థానాన్ని అందుకున్నారు.

ఏడాది కాలంగా ఆయన
పార్టీ వ్యవహారాల ఇంచార్జీగా వ్యవహరిస్తున్నారు.
బీఎస్పీ
సోషల్ మీడియా వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న ఆనంద, ఎన్నికల వేళ స్టార్ క్యాంపెయినర్
గా వ్యవహరించారు. రాష్ట్రాల్లో ఆ పార్టీ శ్రేణులు చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొంటూ
కేడర్ తో మమేకం అవుతున్నారు.
 

ఎంపీ
డానిష్ అలీని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన గంటల వ్యవధిలోనే మాయావతి ఈ నిర్ణయం
తీసుకున్నారు.  పార్టీ వ్యతిరేక
కార్యకలాపాలకు పాల్పడినందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
 
లోక్
సభ నుంచి బహిష్కరణకు గురైన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రీ కి న్యాయం చేయాలంటూ బాధితురాలిని
దోషిగా చూడవద్దంటూ అని రాసి ఉన్న ప్లకార్డును మెడలో వేసుకుని  అలీ నిరసన తెలిపారు.

అలాగే పార్లమెంటులో తనను దూషించిన
ఎంపీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.   ఆయనను
పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు మాయావతి ప్రకటించారు. పార్టీ నియామావళిని పదేపదే
ఉల్లంఘించినందుకే ఈ చర్య తీసుకున్నట్లు వివరించారు.

ShareTweetSendShare

Related News

పాక్ వైమానిక స్థావరాలపై భారత సైన్యం దాడి
general

పాక్ వైమానిక స్థావరాలపై భారత సైన్యం దాడి

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

Latest News

పాకిస్తాన్‌కు 230 కోట్ల డాలర్లు మంజూరు చేసిన ఐఎంఎఫ్, భారత్ తీవ్ర నిరసన

పాకిస్తాన్‌కు 230 కోట్ల డాలర్లు మంజూరు చేసిన ఐఎంఎఫ్, భారత్ తీవ్ర నిరసన

పాక్ వైమానిక స్థావరాలపై భారత సైన్యం దాడి

పాక్ వైమానిక స్థావరాలపై భారత సైన్యం దాడి

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.