Saturday, May 10, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

కర్ణిసేన అధినేత హత్యకేసులో నలుగురి అరెస్టు

param by param
May 12, 2024, 01:16 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Karni Sena chief murder case:
రాష్ట్రీయ
రాజ్‌పుత్ కర్ణిసేన అధినేత సుఖదేశ్ సింగ్ గొగమెడి హత్య కేసులో పోలీసులు పురోగతి
సాధించారు. హత్యతో సంబంధమున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు
షూటర్లు సహా వారికి సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు
చేస్తున్నారు.

రోహిత్
రాథోర్, నితిన్ ఫౌజీ అనే ఇద్దరు షూటర్లను ఛండీగఢ్ లో రాత్రి అరెస్టు చేశారు.
దిల్లీ, రాజస్థాన్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి నిందితులను అదుపులోకి
తీసుకున్నారు. నిందితులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటంతో పాటు పరారీలో ఉన్న ఉద్దమ్
సింగ్ అనే వ్యక్తిని కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటి
వరకు ఈ కేసులో నలుగురిని  పోలీసులు అదుపులోకి
తీసుకున్నారు.

రాజస్థాన్ కు చెందిన రామ్‌వీర్ జట్, శనివారం నాడు పోలీసులకు
దొరికాడు. హత్య జరిగిన ప్రదేశం నుంచి షూటర్లు తప్పించుకునేందుకు సహకరించిన రామ్‌వీర్,
తన బైకు పై హంతకులను అజ్మీరు రోడ్డులో దించాడు.

రాజస్థాన్
కు చెందిన కర్ణిసేన అధ్యక్షుడు గొగమెడిని  దుండగులు పాయింటుబ్లాక్‌లో కాల్చి హతమార్చారు.
క్రాస్ ఫైరింగ్ లో ఓ హంతకుడు కూడా ప్రాణాలొదిలాడు. మరో ఇద్దరు తప్పించుకుని ఇతర
రాష్ట్రాల్లో తలదాచుకునేందుకు ప్రయత్నించారు. వారిని ఛండీగఢ్ లో పోలీసులు
అదుపులోకి తీసుకున్నారు.
 

ఈ
హత్యను తామే చేశామని గ్యాంగ్ స్టర్ రోహిత్ గోడరా ఇప్పటికే ప్రకటించాడు. తమ
శత్రువులకు గొగమెడి సాయం చేయడంతోనే అతడిని మట్టుబెట్టినట్లు తన పేస్ బుక్ ఖాతాలో
పోస్టు చేశాడు.

హత్య
అనంతరం షూటర్లు, రోహిత్ గొడరా ప్రధాన అనుచరుడు వీరేంద్ర చౌహన్ తో మాట్లాడారని
పోలీసుల విచారణలో తేలింది.  మొబైల్ ఫోన్ల
ఆధారంగా నిందితుల జాడను పోలీసులు కనుగొన్నారు. పరారీలో ఉంటూనే వీరేంద్ర చౌహాన్
హంతకులు మాట్లాడేవారు.

కర్ణిసేన చీఫ్‌ గొగమెడి హత్య
రాజస్థాన్‌లో రాజకీయ దుమారం రేపింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి
మద్దతిచ్చినందుకే ఆయనపై కాంగ్రెస్‌  పగ తీర్చుకుందని బీజేపీ ఆరోపించింది.
గొగమెడికి ప్రాణాలకు ప్రమాదం ఉందని, సెక్యూరిటీ పెంచాల్సిందిగా
కోరినప్పటికీ సీఎం గెహ్లాట్‌ ఎలాంటి చర్య తీసుకోకపోవడమే ఇందుకు కారణమని బీజేపీ
నేతలు విమర్శించారు.

ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.