Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

Jyothi surekha: ఆర్చరీలో భారత్‌కు స్వర్ణం.. ఫైనల్‌లో దక్షిణ కోరియా జంటపై విజయం

param by param
May 11, 2024, 06:08 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఆసియా
క్రీడల్లో అద్భుత ప్రదర్శనతో భారత ఆటగాళ్ళు ఆకట్టుకుంటున్నారు.  జకర్తా వేదికగా 2018లో జరిగిన గత పోటీల్లో భారత్
70 పతకాలు సాధించగా, ఈ సారి ఇంకా కొన్ని ఈవెంట్లు మిగిలి ఉండగానే ఆ మార్కును
అధిగమించింది. ఇప్పటి వరకు 71 పతకాలను మనదేశం తన ఖాతాలో వేసుకుంది.

భారత్ సాధించిన
పతకాల్లో 16 స్వర్ణాలు, 26 రజతాలు, 29 కాంస్య పతకాలు ఉన్నాయి. ఈ దఫా పోటీల్లో
కనీసం వంద పతకాలు సాధించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.
 
మన
రాష్ట్రానికి చెందిన విజయవాడ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, కాంపౌండ్ ఆర్చరీ మిక్స్‌డ్
టీమ్ ఫైనల్లో  గెలుపొంది స్వర్ణ  పతకం సాధించింది.

దక్షిణ కొరియా పై  విజయం సాధించి ఈ పతకాన్ని సొంతం చేసుకున్నారు.
సురేఖ- ప్రవిస్ ఓజస్ దేవ్‌తలే 159-158 స్కోరుతో సో చయివాన్ – జూ జిహూన్ జంటపై
ఉత్కంఠభరిత విజయం సాధించింది. 35 కిలోమీటర్ల మిక్స్‌డ్ వాక్ విభాగంలోనూ భారత్
కాంస్య పతకాన్ని దక్కించుకుంది. ఈ పోటీలో చైనా గోల్డ్ మెడల్ సాధించగా, జపాన్
సిల్వర్‌ను కైవసం చేసుకుంది.
 

జ్యోతి
సురేఖ- ఓజస్‌కు  కేంద్ర క్రీడల శాఖ మంత్రి
అనురాగ్ ఠాకూర్ అభినందనలు తెలిపారు. అద్భుతమైన ప్రదర్శనతో పతకం సాధించి దేశానికి
గుర్తింపు తెచ్చారని కొనియాడారు.
బుధవారం
జరిగిన పోటీల్లో మహిళల జావెలిన్ త్రోలో అనూ రాణి స్వర్ణ పతకం సాధించింది.

ఆసియా  క్రీడల మహిళల జావెలిన్ త్రో విభాగంలో భారత్ కు
ఇదే మొదటి స్వర్ణ పతకం. మూడు వేల మీటర్ల స్టీపుల్‌ఛేజ్ ఈవెంట్ లో రజతం గెలిచిన
పారుల్ చౌదరి, 5 వేల మీటర్ల మహిళల పరుగు పందెంలో స్వర్ణం కైవసం చేసుకుంది. మిక్స్‌డ్
4X4 రిలే పోటీల్లో రజతం గెలిచిన విద్యా
రామ్‌రాజ్, మహిళల 400 మీటర్ల హర్డిల్స్ లో కాంస్యం గెలిచింది.

ప్రస్తుతం భారత్ 16 స్వర్ణ పతకాలు,
26 రజత పతకాలు, 29 కాంస్య పతకాలు… మొత్తం 71 పతకాలు గెలుచుకుని పట్టికలో నాలుగో
స్థానంలో ఉంది. చైనా 164 స్వర్ణ పతకాలు సహా 300 పతకాలతో అగ్రస్థానంలో ఎవరికీ
అందనంత దూరంలో ఉంది. జపాన్ 33 స్వర్ణ పతకాలు సహా మొత్తం 131 పతకాలతో రెండోస్థానంలో
నిలిచింది. కొరియా 32 స్వర్ణ పతకాలు సహా మొత్తం 140 పతకాలతో మూడోస్థానంలో
కొనసాగుతోంది.

ShareTweetSendShare

Related News

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు
general

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం
general

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా
general

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్
general

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
general

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

Latest News

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.