Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home క్రీడలు

Asian Games Day 13: 95 పతకాలు గెలిచి సెంచరీ దిశగా దూసుకెళ్తున్న భారత్

param by param
May 11, 2024, 06:16 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఆసియా క్రీడల్లో వందకంటె
ఎక్కువ పతకాలు సాధించాలన్న భారత్ లక్ష్యం సాకారం కానుంది. మనదేశం ఇప్పటికే 95
పతకాలు గెలిచింది.

 ఇప్పటికి భారతదేశం 22 స్వర్ణపతకాలు, 34
రజత పతకాలు, 39 కాంస్యపతకాలు… మొత్తం 95 పతకాలు గెలుచుకుంది. కనీసం మరో 6 పతకాలు
గెలవడం ఖాయమైంది. అయితే అవి ఏ పతకాలు అన్నది మాత్రం నిర్ధారణ కావలసి ఉంది.


ఇక ఈరోజు 13వ రోజు భారత ఆటగాళ్ళ ప్రతిభను
పరికిద్దాం.

క్రికెట్‌లో సెమీఫైనల్ దశలో భారత జట్టు
బంగ్లాదేశ్‌పై విజయం సాధించి, ఫైనల్‌కి చేరుకుంది.

ఆర్చరీ మహిళల రికర్వ్ టీమ్ ఈవెంట్‌ సెమీఫైనల్‌లో
భారత జట్టు దక్షిణ కొరియా చేతిలో ఓడింది.

కబడ్డీ మహిళల సెమీఫైనల్స్‌లో భారత జట్టు
నేపాల్‌తో పోటీపడి విజయం సాధించింది. నేపాల్‌ను 61-17తేడాతో ఓడించింది.

సెపక్‌తక్రా పురుషుల ఈవెంట్‌లో భారత్,
మయన్మార్ జట్లు తలపడ్డాయి…

జు-జిత్సు మహిళల 52కేజీల ఈవెంట్‌లో భారత
క్రీడాకారిణి రోషిణి యూఏఈ క్రీడాకారిణి ఆస్మా చేతిలో ఓటమి చవిచూసింది. భారత్‌కు
చెందిన మరో క్రీడాకారిణి అనుపమా స్వయిన్ చైనీస్ క్రీడాకారిణి జియె మియావోని ఓడించింది.

క్లైంబింగ్ పురుషుల ఈవెంట్‌లో భరత్
పెరీరా ఏడవ స్థానంలో నిలిచాడు.

కయాకింగ్ మహిళల సెమీఫైనల్‌లో శిఖా చౌహాన్
విజయం సాధించి ఫైనల్స్‌కు దూసుకెళ్ళింది.

రెజ్లింగ్ పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్
విభాగంలో దక్షిణ కొరియాకు చెందిన సుంగ్‌వాన్‌పై గెలిచిన అమన్, క్వార్టర్ ఫైనల్స్‌కు
అర్హత సాధించాడు.

జు-జిత్సు మహిళల 57కేజీల ఈవెంట్‌లో
దక్షిణ కొరియా, మంగోలియా క్రీడాకారిణుల చేతిలో భారత క్రీడాకారిణులు ఓటమి పాలయ్యారు.

రెజ్లింగ్ మహిళల 62 కేజీల విభాగంలో కాంబోడియా
క్రీడాకారిణిపై భారత్‌కు చెందిన సోనమ్ మాలిక్ 10-0 తేడాతో విజయం సాధించి సెమీస్‌లోకి
దూసుకెళ్ళింది.

రెజ్లింగ్ పురుషుల 65 కేజీల విభాగంలో
బజరంగ్ పూనియా ఫిలిప్పీన్స్ క్రీడాకారుడిపై 10-0 తేడాతో విజయం సాధించి క్వార్టర్
ఫైనల్స్‌కు అర్హత సాధించాడు.

ఆర్చరీలో మహిళల రికర్వ్ టీమ్ ఈవెంట్‌లో
భారత్, వియత్నాంపై గెలిచి కాంస్యపతకం గెలుచుకుంది.

వాలీబాల్‌లో భారత జట్టు మంగోలియాను 3-0
తేడాతో ఓడించింది.

రెజ్లింగ్ 57కేజీల పురుషుల ఫ్రీస్టైల్ విభాగంలో
భారత్‌కు చెందిన అమన్, ఇరానియన్ క్రీడాకారుడు ఇబ్రహీం ఖరి మీద విజయం సాధించి
సెమీస్‌కు అర్హత సాధించాడు.

రెజ్లింగ్ మహిళల 62 కేజీల ఈవెంట్‌లో
సోనమ్, 72 కేజీల ఈవెంట్‌లో కిరణ్ గెలిచి సెమీస్‌కు చేరుకున్నారు. అయితే వారిద్దరూ సెమీస్‌లో
ఓడిపోయారు.

బ్రిడ్జ్ పురుషుల టీమ్ ఈవెంట్ ఫైనల్లో
భారత జట్టు హాంకాంగ్ జట్టు చేతిలో ఓడి, రజతంతో సరిపెట్టుకుంది.

ఈక్వెస్ట్రియన్ జంపింగ్ వ్యక్తిగత విభాగంలో
భారతీయ క్రీడాకారుడు యష్ నెన్సే ఫైనల్స్‌కు చేరుకున్నాడు.

రెజ్లింగ్ పురుషుల 65 కేజీల ఫ్రీస్టైల్
ఈవెంట్‌లో బజరంగ్ పూనియా సెమీస్‌లో ఓటమి పాలయ్యాడు.

సాఫ్ట్ టెన్నిస్‌ పురుషుల సింగిల్స్‌లో
రాగశ్రీ కులందైవేలు వియత్నాం క్రీడాకారుడిపై విజయం సాధించాడు. అనికేత్ పటేల్
వియత్నాం క్రీడాకారుడిపైన, జయ్ మీనా తైపే క్రీడాకారుడిపైనా విజయం సాధించారు.

ఆర్చరీ పురుషుల రికర్వ్ టీమ్ ఈవెంట్‌లో
భారత జట్టు ఫైనల్స్‌లో దక్షిణ కొరియా చేతిలో ఓడి, రజత పతకంతో సరిపెట్టుకుంది.

బ్యాడ్మింటన్‌ పురుషుల సెమీస్‌లో ప్రణయ్
చైనా క్రీడాకారుడి చేతిలో ఓడి, కాంస్యంతో సరిపెట్టుకున్నాడు.

కబడ్డీ పురుషుల సెమీఫైనల్లో భారత జట్టు
పాకిస్తాన్‌పై ఘనవిజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది.

సెపక్‌తక్రా మహిళల రెగు ఈవెంట్‌లో భారత్,
థాయ్‌లాండ్ చేతిలో ఓటమి పాలైనా, కాంస్యపతకం దక్కించుకుంది.

రెజ్లింగ్ మహిళల 62కేజీల ఫ్రీస్టైల్
ఈవెంట్‌లో భారత్‌కు చెందిన సోనమ్ కాంస్యపతకం గెలిచింది. 76 కేజీల ఈవెంట్‌లో కిరణ్
కూడా కాంస్యపతకం సాధించింది.

హాకీ పురుషుల ఈవెంట్‌లో
భారత్ జపాన్‌పై 5-1 స్కోరుతో విజయం సాధించి స్వర్ణం గెలుచుకోవడమే కాక, 2024 పారిస్
ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించింది.

ShareTweetSendShare

Related News

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు
Latest News

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం
Latest News

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం
Latest News

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం
Latest News

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం

IPL 2025-MATCH 20: SRH పై GT విజయం
Latest News

IPL 2025-MATCH 20: SRH పై GT విజయం

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు

ఆపరేషన్ సిందూర్ గురించి వివరించిన ఆ ఇద్దరు మహిళలు ఎవరు?

ఆపరేషన్ సిందూర్ గురించి వివరించిన ఆ ఇద్దరు మహిళలు ఎవరు?

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.