Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home ఆర్థికం

Uday Kotak: కోటక్ మహీంద్రా సీఈఓ రాజీనామా

param by param
May 11, 2024, 05:02 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈఓ, ఎండీ ఉదయ్ కోటక్ తన
పదవికి రాజీనామా చేసారు. ఆ మేరకు తన రాజీనామా లేఖను బ్యాంక్ బోర్డ్ ఆఫ్
డైరెక్టర్స్ చైర్మన్ ప్రకాష్ ఆప్టేకు పంపించారు.

నిజానికి తన పదవీకాలం మరికొన్ని నెలలు
ఉన్నప్పటికీ తక్షణమే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు ఉదయ్ కోటక్ ఆ లేఖలో
పేర్కొన్నారు. ‘‘రాజీనామా నిర్ణయం గురించి కొంతకాలంగా మల్లగుల్లాలు పడుతున్నాను. తక్షణం
రాజీనామా చేయడమే సరైన పని అని నమ్ముతున్నాను’’ అని ఉదయ్ రాసారు.

‘‘బ్యాంకులో నా తర్వాతి ఎవరు అన్నదే నాకు వచ్చిన
మొదటి ఆలోచన. ఈ సంవత్సరాంతంలో మన చైర్మన్, నేను, జాయింట్ ఎండీ అందరమూ దిగిపోవాలి.
ఈ విరమణలను ఒక వరుసక్రమంలోకి తీసుకురావడం ద్వారా వ్యవహారం సజావుగా జరిగిపోయేలా
చూడడం మీదనే నా ధ్యాసంతా. ఆ ప్రక్రియని నాతోనే మొదలుపెడుతున్నాను. స్వచ్ఛందంగా
సీఈఓ పదవి నుంచి తక్షణమే వైదొలగుతున్నాను’’ అని ఉదయ్ వివరించారు.

ప్రస్తుతం జాయింట్ ఎండీగా ఉన్న దీపక్ గుప్తా, ఉదయ్
స్థానంలో తాత్కాలికంగా ఎండీ, సీఈఓ బాధ్యతలు నిర్వహిస్తారు.  

‘‘సంస్థ వ్యవస్థాపకుడిగా, కోటక్ బ్రాండ్‌తో నాకు
ఎనలేని అనుబంధం ఉంది. బ్యాంకు నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, షేర్ హోల్డర్‌గా
సంస్థకు నా సేవలు అందిస్తూనే ఉంటాను. ఈ వారసత్వాన్ని కొనసాగించడానికి మనకు
అద్భుతమైన మేనేజ్‌మెంట్‌ టీమ్ ఉంది. వ్యవస్థాపకులు వెళ్ళిపోవచ్చు, కానీ సంస్థ
శాశ్వతంగా రాణిస్తుంది’’ అని ఉదయ్ కోటక్ చెప్పుకొచ్చారు.

కోటక్ మహీంద్రా బ్యాంకులో
ఉదయ్ కోటక్ 38 సంవత్సరాలు పనిచేసారు. పలురకాల ఆర్థిక సేవలు అందించే సంస్థగా కోటక్
మహీంద్రాను తీర్చిదిద్దడంలో ఉదయ్ కీలక పాత్ర పోషించారు.

ShareTweetSendShare

Related News

పాక్ నుంచి వచ్చే అన్ని రకాల దిగుమతులపై భారత్ నిషేధం
Latest News

పాక్ నుంచి వచ్చే అన్ని రకాల దిగుమతులపై భారత్ నిషేధం

భారత సాగర వాణిజ్య గతిని సమూలంగా మార్చేసే ‘విళింజం పోర్ట్’
Latest News

భారత సాగర వాణిజ్య గతిని సమూలంగా మార్చేసే ‘విళింజం పోర్ట్’

విళింజం ఓడరేవును జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
Latest News

విళింజం ఓడరేవును జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

జీఎస్టీ వసూళ్లు : ఆల్‌టైం రికార్డు
general

జీఎస్టీ వసూళ్లు : ఆల్‌టైం రికార్డు

భారీగా తగ్గిన బంగారం ధర
general

భారీగా తగ్గిన బంగారం ధర

Latest News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.