Sunday, May 25, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

కృష్ణా జిల్లాలో 15మంది అక్రమ బంగ్లాదేశీలు, రోహింగ్యాల పట్టివేత

అడవిలో తూటాలు, నగరంలో కన్నీళ్ళు : మావోయిస్టుల ఎన్‌కౌంటర్ తర్వాత అర్బన్ నక్సల్స్ స్పందనలు

దేశంలో కరోనా కొత్త వేరియంట్లు

ఈపీఎఫ్ వడ్డీ రేటు ఖరారు చేసిన కేంద్రం

కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

కృష్ణా జిల్లాలో 15మంది అక్రమ బంగ్లాదేశీలు, రోహింగ్యాల పట్టివేత

అడవిలో తూటాలు, నగరంలో కన్నీళ్ళు : మావోయిస్టుల ఎన్‌కౌంటర్ తర్వాత అర్బన్ నక్సల్స్ స్పందనలు

దేశంలో కరోనా కొత్త వేరియంట్లు

ఈపీఎఫ్ వడ్డీ రేటు ఖరారు చేసిన కేంద్రం

కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

పడవలు మునిగి 427 మంది రొహింగ్యాలు మృతి?

K Venkateswara Rao by K Venkateswara Rao
May 24, 2025, 12:46 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

మయన్మార్ సముద్రంలో రెండు పడవలు ముగినిపోవడంతో 437 మంది రొహింగ్యాలు ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. మే 9, 10న జరిగిన ఈ ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఈ మరణాలు నిర్ధారణ అయితే సముద్రంలో చోటు చేసుకున్న అంత్యంత విషాద ఘటనగా మిగిలిపోనుందని ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది.

పడవల ప్రమాదానికి కారణాలను విశ్లేషిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి అనుబంధ శరణార్థి విభాగం ఈ ప్రమాదంపై విచారణ జరుపుతోంది. మే 9న ఓ పడవ మునిగిపోయింది. అందులో 267 మంది ప్రయాణిస్తున్నారని, వారిలో 66 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని ఐరాస తెలిపింది. మే 10న మరో ప్రమాదం చోటు చేసుకుంది. అందులో 21 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని ఐరాస అంచనా వేసింది.

రొహింగ్యాలు మయన్మార్‌లో జీవిస్తుంటారు.  2017 నుంచి వలసలు పెరిగాయి. లక్షలాది మంది తూర్పు బంగ్లాదేశ్ చేరుకున్నారు. అక్కడి శరణార్థి శిబిరాలు కిక్కిరిసిపోవడంతో వారంతా పలు దేశాలకు సముద్ర మార్గంలో అక్రమంగా వలసలు పోతున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలు జరిగాయని ఐరాస తెలిపింది.

Tags: andhratodaynewsmyanmar rohingyarohingyarohingya camprohingya crisisrohingya fleerohingya genociderohingya muslimsrohingya news todayrohingya refugeerohingya refugeesSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

కృష్ణా జిల్లాలో 15మంది అక్రమ బంగ్లాదేశీలు, రోహింగ్యాల పట్టివేత
general

కృష్ణా జిల్లాలో 15మంది అక్రమ బంగ్లాదేశీలు, రోహింగ్యాల పట్టివేత

అడవిలో తూటాలు, నగరంలో కన్నీళ్ళు : మావోయిస్టుల ఎన్‌కౌంటర్ తర్వాత అర్బన్ నక్సల్స్ స్పందనలు
general

అడవిలో తూటాలు, నగరంలో కన్నీళ్ళు : మావోయిస్టుల ఎన్‌కౌంటర్ తర్వాత అర్బన్ నక్సల్స్ స్పందనలు

దేశంలో కరోనా కొత్త వేరియంట్లు
general

దేశంలో కరోనా కొత్త వేరియంట్లు

ఈపీఎఫ్ వడ్డీ రేటు ఖరారు చేసిన కేంద్రం
general

ఈపీఎఫ్ వడ్డీ రేటు ఖరారు చేసిన కేంద్రం

కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు
general

కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు

Latest News

కృష్ణా జిల్లాలో 15మంది అక్రమ బంగ్లాదేశీలు, రోహింగ్యాల పట్టివేత

కృష్ణా జిల్లాలో 15మంది అక్రమ బంగ్లాదేశీలు, రోహింగ్యాల పట్టివేత

అడవిలో తూటాలు, నగరంలో కన్నీళ్ళు : మావోయిస్టుల ఎన్‌కౌంటర్ తర్వాత అర్బన్ నక్సల్స్ స్పందనలు

అడవిలో తూటాలు, నగరంలో కన్నీళ్ళు : మావోయిస్టుల ఎన్‌కౌంటర్ తర్వాత అర్బన్ నక్సల్స్ స్పందనలు

దేశంలో కరోనా కొత్త వేరియంట్లు

దేశంలో కరోనా కొత్త వేరియంట్లు

ఈపీఎఫ్ వడ్డీ రేటు ఖరారు చేసిన కేంద్రం

ఈపీఎఫ్ వడ్డీ రేటు ఖరారు చేసిన కేంద్రం

కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు

కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు

పడవలు మునిగి 427 మంది రొహింగ్యాలు మృతి?

పడవలు మునిగి 427 మంది రొహింగ్యాలు మృతి?

సింధూ జలాలు ఆపితే…అందులో మీ రక్తం పారుతుంది : పాక్ ప్రేలాపనలు

సింధూ జలాలు ఆపితే…అందులో మీ రక్తం పారుతుంది : పాక్ ప్రేలాపనలు

శ్రీవారి భక్తులకు క్యూలైన్ షెడ్లు

శ్రీవారి భక్తులకు క్యూలైన్ షెడ్లు

అన్ని హద్దులూ దాటుతున్నారు : ఈడీపై సుప్రీంకోర్టు సీరియస్

మెగా డీఎస్సీకి సుప్రీంకోర్టు లైన్ క్లియర్

తిరుమలలో అపచారం: కొండ మీద ముస్లిం వ్యక్తి నమాజ్

తిరుమలలో అపచారం: కొండ మీద ముస్లిం వ్యక్తి నమాజ్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.