Saturday, May 24, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యూపీలో పిలిభిత్‌లో 3వేల మంది సిఖ్ఖుల అక్రమ మతమార్పిడులు, దర్యాప్తు షురూ

ముర్షీదాబాద్ హింస: నిజనిర్ధారణ కమిటీ నివేదిక ఏం చెబుతోందంటే…

భారత్ క్షిపణి పరీక్షలు : అండమాన్ నికోబార్ గగనతలం మూసివేత

గ్యాంగ్ రేప్ నిందితులకు బెయిల్ : ఊరేగింపుగా కార్ల ర్యాలీతో హల్ చల్

ఎస్ 400 ముందస్తు డెలివరీకి రష్యాకు జాతీయ భద్రతా సలహాదారు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యూపీలో పిలిభిత్‌లో 3వేల మంది సిఖ్ఖుల అక్రమ మతమార్పిడులు, దర్యాప్తు షురూ

ముర్షీదాబాద్ హింస: నిజనిర్ధారణ కమిటీ నివేదిక ఏం చెబుతోందంటే…

భారత్ క్షిపణి పరీక్షలు : అండమాన్ నికోబార్ గగనతలం మూసివేత

గ్యాంగ్ రేప్ నిందితులకు బెయిల్ : ఊరేగింపుగా కార్ల ర్యాలీతో హల్ చల్

ఎస్ 400 ముందస్తు డెలివరీకి రష్యాకు జాతీయ భద్రతా సలహాదారు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

భారత్ క్షిపణి పరీక్షలు : అండమాన్ నికోబార్ గగనతలం మూసివేత

K Venkateswara Rao by K Venkateswara Rao
May 23, 2025, 04:27 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. క్షిపణి పరీక్షలకు సిద్దమైంది. ఇందులో భాగంగా అండమాన్ నికోబార్ దీవులపై విమానాల రాకపోకలను నిషేధించింది. మే 23, 24 తేదీల్లో ఈ ప్రాంతంలో భారత్ క్షిపణి పరీక్షలు నిర్వహించనుంది. రెండు రోజుల పాటు గగనతలంలో విమానాలపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయితే పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో క్షిపణి పరీక్షలు నిర్వహించడం లేదని భారత్ తెలిపింది.

శుక్రవారం, శనివారం ఉదయం 7 గంటల నుంచి 10 గంటల పాటు అంటే మూడు గంటల సమయం విమానాలు అండమాన్ నికోబార్ దీవులపై ఎగరడానికి అనుమతించబోమని భారత్ ప్రకటించింది. గతంలోనూ ఇలాంటి పరీక్షలు భారత్ నిర్వహించింది.

పహల్గాం ఉగ్రదాడి తరవాత భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా భారత్ చేపట్టిన ఆపరేషన్లో పాక్‌పై క్షిపణులను ప్రయోగించింది. ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పెద్ద మొత్తంలో భారత్ ఆయుధాలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందుకు 40 వేల కోట్ల రూపాయలతో తక్షణం ఆయుధాల కొనుగోలుకు అనుమతులు మంజూరు చేసింది. మరో రెండు ఎస్ 400 వ్యవస్థలను రష్యా నుంచి త్వరగా తెచ్చేందుకు భారత్ ప్రయత్నాలు ప్రారంభించింది.

Tags: agni missle testakash missle testandaman mikobarandhratodaynewsbharat missile testbrahmos missle testtop news slider
ShareTweetSendShare

Related News

యూపీలో పిలిభిత్‌లో 3వేల మంది సిఖ్ఖుల అక్రమ మతమార్పిడులు, దర్యాప్తు షురూ
general

యూపీలో పిలిభిత్‌లో 3వేల మంది సిఖ్ఖుల అక్రమ మతమార్పిడులు, దర్యాప్తు షురూ

ముర్షీదాబాద్ హింస: నిజనిర్ధారణ కమిటీ నివేదిక ఏం చెబుతోందంటే…
general

ముర్షీదాబాద్ హింస: నిజనిర్ధారణ కమిటీ నివేదిక ఏం చెబుతోందంటే…

గ్యాంగ్ రేప్ నిందితులకు బెయిల్ : ఊరేగింపుగా కార్ల ర్యాలీతో హల్ చల్
general

గ్యాంగ్ రేప్ నిందితులకు బెయిల్ : ఊరేగింపుగా కార్ల ర్యాలీతో హల్ చల్

ఎస్ 400 ముందస్తు డెలివరీకి రష్యాకు జాతీయ భద్రతా సలహాదారు
general

ఎస్ 400 ముందస్తు డెలివరీకి రష్యాకు జాతీయ భద్రతా సలహాదారు

తిరుమల శ్రీవారి శీఘ్ర దర్శనానికి ఏఐ వినియోగం
general

తిరుమల శ్రీవారి శీఘ్ర దర్శనానికి ఏఐ వినియోగం

Latest News

యూపీలో పిలిభిత్‌లో 3వేల మంది సిఖ్ఖుల అక్రమ మతమార్పిడులు, దర్యాప్తు షురూ

యూపీలో పిలిభిత్‌లో 3వేల మంది సిఖ్ఖుల అక్రమ మతమార్పిడులు, దర్యాప్తు షురూ

ముర్షీదాబాద్ హింస: నిజనిర్ధారణ కమిటీ నివేదిక ఏం చెబుతోందంటే…

ముర్షీదాబాద్ హింస: నిజనిర్ధారణ కమిటీ నివేదిక ఏం చెబుతోందంటే…

భారత్ క్షిపణి పరీక్షలు : అండమాన్ నికోబార్ గగనతలం మూసివేత

గ్యాంగ్ రేప్ నిందితులకు బెయిల్ : ఊరేగింపుగా కార్ల ర్యాలీతో హల్ చల్

గ్యాంగ్ రేప్ నిందితులకు బెయిల్ : ఊరేగింపుగా కార్ల ర్యాలీతో హల్ చల్

ఎస్ 400 ముందస్తు డెలివరీకి రష్యాకు జాతీయ భద్రతా సలహాదారు

ఎస్ 400 ముందస్తు డెలివరీకి రష్యాకు జాతీయ భద్రతా సలహాదారు

తిరుమల శ్రీవారి శీఘ్ర దర్శనానికి ఏఐ వినియోగం

తిరుమల శ్రీవారి శీఘ్ర దర్శనానికి ఏఐ వినియోగం

విశాఖ యువతికి కరోనా

విశాఖ యువతికి కరోనా

ఆపరేషన్ సిందూర్ తరవాత దౌత్యం కోసం భారత్‌ ఆ 32 దేశాలనే ఎందుకు ఎంచుకుంది?

ఆపరేషన్ సిందూర్ తరవాత దౌత్యం కోసం భారత్‌ ఆ 32 దేశాలనే ఎందుకు ఎంచుకుంది?

మావోయిస్టు హింస చరమదశకు చేరుకుందా? సాయుధ పోరాటం పతనానికి అర్బన్ నక్సల్స్ ఎలా స్పందిస్తారు?

మావోయిస్టు హింస చరమదశకు చేరుకుందా? సాయుధ పోరాటం పతనానికి అర్బన్ నక్సల్స్ ఎలా స్పందిస్తారు?

అన్ని హద్దులూ దాటుతున్నారు : ఈడీపై సుప్రీంకోర్టు సీరియస్

అన్ని హద్దులూ దాటుతున్నారు : ఈడీపై సుప్రీంకోర్టు సీరియస్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.