Friday, May 23, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ముర్షీదాబాద్ హింస: నిజనిర్ధారణ కమిటీ నివేదిక ఏం చెబుతోందంటే…

భారత్ క్షిపణి పరీక్షలు : అండమాన్ నికోబార్ గగనతలం మూసివేత

గ్యాంగ్ రేప్ నిందితులకు బెయిల్ : ఊరేగింపుగా కార్ల ర్యాలీతో హల్ చల్

ఎస్ 400 ముందస్తు డెలివరీకి రష్యాకు జాతీయ భద్రతా సలహాదారు

తిరుమల శ్రీవారి శీఘ్ర దర్శనానికి ఏఐ వినియోగం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ముర్షీదాబాద్ హింస: నిజనిర్ధారణ కమిటీ నివేదిక ఏం చెబుతోందంటే…

భారత్ క్షిపణి పరీక్షలు : అండమాన్ నికోబార్ గగనతలం మూసివేత

గ్యాంగ్ రేప్ నిందితులకు బెయిల్ : ఊరేగింపుగా కార్ల ర్యాలీతో హల్ చల్

ఎస్ 400 ముందస్తు డెలివరీకి రష్యాకు జాతీయ భద్రతా సలహాదారు

తిరుమల శ్రీవారి శీఘ్ర దర్శనానికి ఏఐ వినియోగం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

తిరుమల శ్రీవారి శీఘ్ర దర్శనానికి ఏఐ వినియోగం

K Venkateswara Rao by K Venkateswara Rao
May 23, 2025, 10:43 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

తిరుమల శ్రీవారి భక్తులకు త్వరగా దర్శనం కల్పించేందుకు ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్ణయించింది. భక్తులు క్యూ లైన్లలో ప్రవేశించినప్పటి నుంచి దర్శనం ముగించుకుని గుడి బయటకు వెళ్లే వరకుమార్గ మధ్యంలో కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయనున్నారు. గంటకు ఎంత మంది దర్శనం చేసుకుంటున్నారనే విషయాలు ప్రస్తుతం టీటీడీ వద్ద సమాచారం లేదు. ప్రతి గంటకు దర్శనాలను పర్యవేక్షణ చేస్తూ క్యూ లైన్లలో భక్తులకు సత్వర దర్శనం కల్పించనున్నారు.

సర్వదర్శనం, స్లాటు దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, అదనంగా క్యూలైన్లలోకి వచ్చిచేరుతున్న భక్తులను నియంత్రించేందుకు ఏఐ సాంకేతికత ఉపయోగపడనుంది. ఇందుకు సంబంధించి టెండర్లు పిలవాలని టీటీడీ ఈవో నిర్ణయించారు. నాలుగు సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు అధికారులు తెలిపారు.

దళారులకు అడ్డుకట్ట వేయడం, ఉద్యోగుల చేతివాటానికి తెర దింపడానికి కూడా ఏఐ ఉపయోగపడనుంది. జియో సంస్థ ఇప్పటికే భక్తుల ఫేషియల్ రికగ్నిషన్ ప్రారంభించింది. భక్తుల దర్శనం సమయాన్ని 2 గంటలకు తగ్గించేందుకు ఏఐ ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు.

Tags: ai in tirumala templeai technologyai technology in tirumalaandhratodaySLIDERTIRUMALAtirumala ai darshantirupati tirumalaTOP NEWSttd ai technologyttd technology
ShareTweetSendShare

Related News

ముర్షీదాబాద్ హింస: నిజనిర్ధారణ కమిటీ నివేదిక ఏం చెబుతోందంటే…
general

ముర్షీదాబాద్ హింస: నిజనిర్ధారణ కమిటీ నివేదిక ఏం చెబుతోందంటే…

general

భారత్ క్షిపణి పరీక్షలు : అండమాన్ నికోబార్ గగనతలం మూసివేత

గ్యాంగ్ రేప్ నిందితులకు బెయిల్ : ఊరేగింపుగా కార్ల ర్యాలీతో హల్ చల్
general

గ్యాంగ్ రేప్ నిందితులకు బెయిల్ : ఊరేగింపుగా కార్ల ర్యాలీతో హల్ చల్

ఎస్ 400 ముందస్తు డెలివరీకి రష్యాకు జాతీయ భద్రతా సలహాదారు
general

ఎస్ 400 ముందస్తు డెలివరీకి రష్యాకు జాతీయ భద్రతా సలహాదారు

విశాఖ యువతికి కరోనా
general

విశాఖ యువతికి కరోనా

Latest News

ముర్షీదాబాద్ హింస: నిజనిర్ధారణ కమిటీ నివేదిక ఏం చెబుతోందంటే…

ముర్షీదాబాద్ హింస: నిజనిర్ధారణ కమిటీ నివేదిక ఏం చెబుతోందంటే…

భారత్ క్షిపణి పరీక్షలు : అండమాన్ నికోబార్ గగనతలం మూసివేత

గ్యాంగ్ రేప్ నిందితులకు బెయిల్ : ఊరేగింపుగా కార్ల ర్యాలీతో హల్ చల్

గ్యాంగ్ రేప్ నిందితులకు బెయిల్ : ఊరేగింపుగా కార్ల ర్యాలీతో హల్ చల్

ఎస్ 400 ముందస్తు డెలివరీకి రష్యాకు జాతీయ భద్రతా సలహాదారు

ఎస్ 400 ముందస్తు డెలివరీకి రష్యాకు జాతీయ భద్రతా సలహాదారు

తిరుమల శ్రీవారి శీఘ్ర దర్శనానికి ఏఐ వినియోగం

తిరుమల శ్రీవారి శీఘ్ర దర్శనానికి ఏఐ వినియోగం

విశాఖ యువతికి కరోనా

విశాఖ యువతికి కరోనా

ఆపరేషన్ సిందూర్ తరవాత దౌత్యం కోసం భారత్‌ ఆ 32 దేశాలనే ఎందుకు ఎంచుకుంది?

ఆపరేషన్ సిందూర్ తరవాత దౌత్యం కోసం భారత్‌ ఆ 32 దేశాలనే ఎందుకు ఎంచుకుంది?

మావోయిస్టు హింస చరమదశకు చేరుకుందా? సాయుధ పోరాటం పతనానికి అర్బన్ నక్సల్స్ ఎలా స్పందిస్తారు?

మావోయిస్టు హింస చరమదశకు చేరుకుందా? సాయుధ పోరాటం పతనానికి అర్బన్ నక్సల్స్ ఎలా స్పందిస్తారు?

అన్ని హద్దులూ దాటుతున్నారు : ఈడీపై సుప్రీంకోర్టు సీరియస్

అన్ని హద్దులూ దాటుతున్నారు : ఈడీపై సుప్రీంకోర్టు సీరియస్

కొత్త రేషన్ కార్డుకు వివాహ ధ్రువపత్రం అవసరం లేదు : మంత్రి నాదెండ్ల మనోహర్

కొత్త రేషన్ కార్డుకు వివాహ ధ్రువపత్రం అవసరం లేదు : మంత్రి నాదెండ్ల మనోహర్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.