Tuesday, May 20, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాక్ సైన్యం బలహీనతలను బైటపెట్టిన బలోచ్ స్వతంత్ర సమరయోధులు

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు

ఆపరేషన్ ‘సిందూర్’ వేళ సైన్యాన్ని వేగంగా మోహరించడానికి సాయపడిన విన్యాసాలు

విరిగిపడిన కొండచరియలు : చిక్కుకుపోయిన వందలాది యాత్రికులు

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

పాక్ సైన్యం బలహీనతలను బైటపెట్టిన బలోచ్ స్వతంత్ర సమరయోధులు

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు

ఆపరేషన్ ‘సిందూర్’ వేళ సైన్యాన్ని వేగంగా మోహరించడానికి సాయపడిన విన్యాసాలు

విరిగిపడిన కొండచరియలు : చిక్కుకుపోయిన వందలాది యాత్రికులు

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

ఆపరేషన్ ‘సిందూర్’ వేళ సైన్యాన్ని వేగంగా మోహరించడానికి సాయపడిన విన్యాసాలు

Phaneendra by Phaneendra
May 20, 2025, 04:08 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

భారతదేశం ఈ యేడాది ఏప్రిల్ 18 నుంచి 21 వరకూ నాలుగు రోజుల పాటు త్రివిధ దళాల యుద్ధ విన్యాసాలు చేపట్టింది. ఆ విన్యాసాలకు ‘హల్దీ ఘాటీ’ అనే పేరు పెట్టారు. ఆ విన్యాసాల ప్రధాన లక్ష్యం త్రివిధ దళాల మధ్యా నిరంతరాయంగా కమ్యూనికేషన్ ఏర్పాటు చేయడం, ఎలాంటి అవాంతరాలూ లేకుండా త్రివిధ దళాలూ పరస్పరం సంభాషించుకునేలా చేయగలగడమే.  

దాదాపు అదే సమయంలో భారత నౌకాదళం అరేబియా సముద్రంలో ఒక ప్రధానమైన సంసిద్ధత అభ్యాస విన్యాసాలు చేపట్టాయి. దానిపేరు ఎక్సర్‌సైజ్ ట్రాపెక్స్. ఆ విన్యాసాల్లో భారతదేశానికి చెందిన దాదాపు అన్ని యుద్ధనౌకలూ పాల్గొన్నాయి.

ఏప్రిల్ 22న పహల్‌గామ్ దాడి జరిగిన వెంటనే, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ నాయకత్వంలోని సైనిక వ్యవహారాల విభాగం వేగంగా స్పందించింది. హల్దీ ఘాటీ, ట్రాపెక్స్ విన్యాసాల సమయంలో నేర్చుకున్న పాఠాలను త్రివిధ దళాలూ వెంటనే అమల్లో పెట్టాయి.  

సంబంధిత అధికారులు ముందు ట్రయల్స్ వేసి, అవి విజయవంతం అయ్యాయని నిర్ధారించుకున్నాక, త్రివిధ దళాల మధ్యా నిరంతరాయంగా సమాచార వినిమయం ప్రారంభించాయని సంబంధిత అధికారులు ధ్రువీకరించి చెప్పారు. మే 7న జరిపిన నిజమైన దాడికి ముందు వ్యవధిని పూర్తిగా ఉపయోగించుకున్నారు. సమాచార సమన్వయాన్ని సరిగ్గా సాధించారు.   

దాదాపు అదే సమయంలో, భారత్-పాక్ హద్దుల దగ్గర మూడు దళాలకూ చెందిన ఉమ్మడి గగనతల రక్షణ కేంద్రాలనూ మోహరించారు. అక్కడే త్రివిధ దళాలకు చెందిన కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్‌ను కూడా ఏర్పాటు చేసారు.

నిరంతరాయమైన ఉమ్మడి కమ్యూనికేషన్ వ్యవస్థలు, గగనతల రక్షణ నెట్‌వర్క్‌ను కలిగి ఉండడం అనేది మే 7,8,9 తేదీల్లో పాకిస్తాన్ సైన్యం చేపట్టిన డ్రోన్ దాడులను ఎదుర్కోవడంలో సహాయపడింది.  

కమ్యూనికేషన్స్‌లోనూ ఉమ్మడిగా ఉండడం వల్ల, ఢిల్లీలోని ప్రధాన కేంద్రాలలోని త్రివిధ దళాల కమాండర్లకు యుద్ధ క్షేత్రంలోని వాస్తవిక పరిస్థితి (రియల్ టైమం సిట్యువేషన్) గురించి స్పష్టత కలిగించడంలో సహాయపడింది.  

అరేబియా సముద్రంలో ట్రాపెక్స్ నౌకా విన్యాసాలు చేయడం వల్ల భారత నౌకాదళానికి ఆ సముద్రంలోని ప్రతీ మూల లోనూ నౌకలను మోహరించడంలో సహాయపడింది. దానివల్ల పాకిస్తాన్ నౌకదళం తన నౌకలు, ఇతర ఆస్తులను మక్రాన్ తీరం దగ్గరే ఉంచాల్సి వచ్చింది.

భారత నౌకాదళం తన ప్రధానమైన యుద్ధనౌకలను కీలక ప్రదేశాల్లో ముందుగానే మోహరించగలిగింది, దానివల్ల వెంటనే కార్యాచరణలోకి దిగగలిగింది.

Tags: Haldi Ghati ExerciseIndian Air ForceIndian ArmyIndian Navyoperation sindoorTOP NEWSTropex Exercise
ShareTweetSendShare

Related News

పాక్ సైన్యం బలహీనతలను బైటపెట్టిన బలోచ్ స్వతంత్ర సమరయోధులు
general

పాక్ సైన్యం బలహీనతలను బైటపెట్టిన బలోచ్ స్వతంత్ర సమరయోధులు

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు
Latest News

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు

విరిగిపడిన కొండచరియలు : చిక్కుకుపోయిన వందలాది యాత్రికులు
Latest News

విరిగిపడిన కొండచరియలు : చిక్కుకుపోయిన వందలాది యాత్రికులు

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం
general

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ కఠినమైన షరతులు: బెయిలౌట్ ప్యాకేజీకి 11 షరతులు
general

పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ కఠినమైన షరతులు: బెయిలౌట్ ప్యాకేజీకి 11 షరతులు

Latest News

పాక్ సైన్యం బలహీనతలను బైటపెట్టిన బలోచ్ స్వతంత్ర సమరయోధులు

పాక్ సైన్యం బలహీనతలను బైటపెట్టిన బలోచ్ స్వతంత్ర సమరయోధులు

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు

ఆపరేషన్ ‘సిందూర్’ వేళ సైన్యాన్ని వేగంగా మోహరించడానికి సాయపడిన విన్యాసాలు

ఆపరేషన్ ‘సిందూర్’ వేళ సైన్యాన్ని వేగంగా మోహరించడానికి సాయపడిన విన్యాసాలు

విరిగిపడిన కొండచరియలు : చిక్కుకుపోయిన వందలాది యాత్రికులు

విరిగిపడిన కొండచరియలు : చిక్కుకుపోయిన వందలాది యాత్రికులు

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ కఠినమైన షరతులు: బెయిలౌట్ ప్యాకేజీకి 11 షరతులు

పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ కఠినమైన షరతులు: బెయిలౌట్ ప్యాకేజీకి 11 షరతులు

మద్యం కుంభకోణంలో నిందితులకు రిమాండ్ పొడిగింపు

మద్యం కుంభకోణంలో నిందితులకు రిమాండ్ పొడిగింపు

నేటి నుంచి సరిహద్దులో బీటింగ్ రీట్రీట్ పున:ప్రారంభం

ఇంటర్ ఫలితాలు విడుదల

వచ్చే ఏడాది నుంచి డిగ్రీలో క్వాంటమ్, ఏఐ కోర్సులు

త్వరలో విజయవాడ నుంచి బెంగళూరుకు వందేభారత్

త్వరలో విజయవాడ నుంచి బెంగళూరుకు వందేభారత్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.