Wednesday, May 21, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాక్ సైన్యం బలహీనతలను బైటపెట్టిన బలోచ్ స్వతంత్ర సమరయోధులు

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు

ఆపరేషన్ ‘సిందూర్’ వేళ సైన్యాన్ని వేగంగా మోహరించడానికి సాయపడిన విన్యాసాలు

విరిగిపడిన కొండచరియలు : చిక్కుకుపోయిన వందలాది యాత్రికులు

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

పాక్ సైన్యం బలహీనతలను బైటపెట్టిన బలోచ్ స్వతంత్ర సమరయోధులు

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు

ఆపరేషన్ ‘సిందూర్’ వేళ సైన్యాన్ని వేగంగా మోహరించడానికి సాయపడిన విన్యాసాలు

విరిగిపడిన కొండచరియలు : చిక్కుకుపోయిన వందలాది యాత్రికులు

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

వచ్చే ఏడాది నుంచి డిగ్రీలో క్వాంటమ్, ఏఐ కోర్సులు

K Venkateswara Rao by K Venkateswara Rao
May 20, 2025, 10:58 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిగ్రీలో కొత్త సబ్జెక్టులు పరిచయం చేయబోతున్నారు. ఇప్పటి వరకు బీటెక్ వారికి మాత్రమే పరిమితనమైన సాంకేతిక విద్య సాధారణ డిగ్రీ విద్యార్థులకు కూడా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిగ్రీ విద్యార్థులకు మైనర్ సబ్జెక్టులుగా క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐ, మెషీన్ లెర్నింగ్ అందుబాటులోకి తీసుకు రావడానికి ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. సింగిల్ మేజర్ సబ్జెక్టు స్థానంలో డబుల్ మేజర్ ప్రవేశపెట్టనున్నారు.

దీనిపై ఉన్నత విద్యామండలి ప్రొఫెసర్ వెంకయ్య ఆధ్వర్యంలో కమిటీ నివేదిక అందించింది. విద్యామండలి ఛైర్మన్ మధుమూర్తి, యూనివర్సీటీ ఉప కులపతులతో ఇటీవల సమావేశం నిర్వహించారు. డిగ్రీలో వస్తున్న మార్పులపై వారికి వివరించారు.

కొత్త సబ్జెక్టులు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో అన్ని సబ్జెక్టులకు అధ్యాపకులను అందుబాటులో ఉంచాలంటే ఎంత మంది సిబ్బంది అవసరం అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

అధ్యాపకులు లేక అన్ని కళాశాలల్లో అన్ని కోర్సులు అందుబాటులో ఉండటం లేదు. దీంతో విద్యార్థులు డిమాండ్ ఉన్న కోర్సుల కోసం దూరంలోని కళాశాలకు ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. ఇందులో మార్పులు చేస్తూ డబుల్ మేజర్ సబ్జెక్టు విధానం అందుబాటులోకి తీసుకువచ్చారు.

డిగ్రీ విద్యార్థులకు రెండు ప్రధాన సబ్జెక్టులు ఉన్నాయి. ప్రధాన మేజర్‌కు 48 క్రెడిట్లు, రెండో మేజర్‌కు 32 క్రెడిట్లు ఉంటాయి. రెంటికీ సమాన ప్రాధాన్యత ఇస్తారు. ఫలితంగా విద్యార్థులు రెండూ నేర్చుకుంటారు. ఏదొక దాన్ని పోస్టు గ్రాడ్యుయేషన్లో ఎంచుకోవచ్చు. పీజీలో డబుల్ మేజర్‌తోపాటు, మైనర్ సబ్జెక్టులు కూడా ఉంటాయి.

తాజాగా క్వాంటం కంప్యూటింగ్, ఏఐ, మెషీన్ లెర్నింగ్ ప్రవేశ పెడుతున్నారు. బీఎస్సీ కంప్యూటర్స్ వారికి క్వాంటం తప్పనిసరి చేయనున్నారు. మిగిలిన వారికి ఐచ్ఛికంగా ఉంటాయి. బీఏ. బీకాం వారు ఆసక్తి ఉంటే ఎంచుకోవచ్చు. నైపుణ్యాభివృద్ధి కోర్సుల్లో డిజైన్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ సబ్జెక్టులు తీసుకువస్తున్నారు. ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునే విధంగా సబ్జెక్టులు నేర్పిస్తారు. ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు ఉన్నత విద్యా మండలి ఈ నిర్ణయం తీసుకుంది.

Tags: andhratodaynewsdegree new courseeducation newshigher educationNara LokeshSLIDERtechnological education newsTOP NEWS
ShareTweetSendShare

Related News

పాక్ సైన్యం బలహీనతలను బైటపెట్టిన బలోచ్ స్వతంత్ర సమరయోధులు
general

పాక్ సైన్యం బలహీనతలను బైటపెట్టిన బలోచ్ స్వతంత్ర సమరయోధులు

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు
Latest News

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు

ఆపరేషన్ ‘సిందూర్’ వేళ సైన్యాన్ని వేగంగా మోహరించడానికి సాయపడిన విన్యాసాలు
general

ఆపరేషన్ ‘సిందూర్’ వేళ సైన్యాన్ని వేగంగా మోహరించడానికి సాయపడిన విన్యాసాలు

విరిగిపడిన కొండచరియలు : చిక్కుకుపోయిన వందలాది యాత్రికులు
Latest News

విరిగిపడిన కొండచరియలు : చిక్కుకుపోయిన వందలాది యాత్రికులు

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం
general

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

Latest News

పాక్ సైన్యం బలహీనతలను బైటపెట్టిన బలోచ్ స్వతంత్ర సమరయోధులు

పాక్ సైన్యం బలహీనతలను బైటపెట్టిన బలోచ్ స్వతంత్ర సమరయోధులు

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు

ఆపరేషన్ ‘సిందూర్’ వేళ సైన్యాన్ని వేగంగా మోహరించడానికి సాయపడిన విన్యాసాలు

ఆపరేషన్ ‘సిందూర్’ వేళ సైన్యాన్ని వేగంగా మోహరించడానికి సాయపడిన విన్యాసాలు

విరిగిపడిన కొండచరియలు : చిక్కుకుపోయిన వందలాది యాత్రికులు

విరిగిపడిన కొండచరియలు : చిక్కుకుపోయిన వందలాది యాత్రికులు

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ కఠినమైన షరతులు: బెయిలౌట్ ప్యాకేజీకి 11 షరతులు

పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ కఠినమైన షరతులు: బెయిలౌట్ ప్యాకేజీకి 11 షరతులు

మద్యం కుంభకోణంలో నిందితులకు రిమాండ్ పొడిగింపు

మద్యం కుంభకోణంలో నిందితులకు రిమాండ్ పొడిగింపు

నేటి నుంచి సరిహద్దులో బీటింగ్ రీట్రీట్ పున:ప్రారంభం

ఇంటర్ ఫలితాలు విడుదల

వచ్చే ఏడాది నుంచి డిగ్రీలో క్వాంటమ్, ఏఐ కోర్సులు

త్వరలో విజయవాడ నుంచి బెంగళూరుకు వందేభారత్

త్వరలో విజయవాడ నుంచి బెంగళూరుకు వందేభారత్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.