Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

K Venkateswara Rao by K Venkateswara Rao
May 18, 2025, 10:32 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

తిరుపతిలో అత్యాధునిక సదుపాయాలతో రూ.500 కోట్ల భారీ వ్యయంతో పది అంతస్తుల టెర్మినల్ నిర్మాణానికి రంగం సిద్దమైంది. పాత బస్టాండ్ ప్రదేశంలో కొత్తది నిర్మించనున్నారు. ఆర్టీసీకి చెందిన 13 ఎకరాల స్థలంలో ఈ నిర్మాణం రానుంది. నేషనల్ హైవేస్ మేనేజ్మెంట్ అథారిటి కొంత డబ్బు సమకూరుస్తోంది. మరికొంత గుత్తేదారు పెట్టుబడి పెట్టాల్సి ఉంది. లక్షా 54 వేల చదరపు అడుగుల నిర్మాణం రానుంది. సెల్లార్ రెండు అంతస్తులు పార్కింగ్ కోసం కేటాయించారు. గ్రౌండ్ ఫ్లోర్ ఆర్టీసీ బస్సులు ఆగేందుకు ఏర్పాట్లు చేస్తారు. ఒకేసారి 150 బస్సులకు సదుపాయాలు కల్పిస్తారు. విద్యుత్ బస్సులకు ఛార్జింగ్ సదుపాయం అందుబాటులోకి రానుంది.

ప్రస్తుత బస్టాండుకు మూడు వైపులా దారులున్నాయి. కొత్త బస్టాండుకు నాలుగు వైపులా రహదారులు రానున్నాయి. బస్టాండ్ పైభాగంలో హోటళ్లు, రెస్టారెంట్లు, డార్మిటరీలు, గదులు, ఆర్టీసీ కార్యాలయాలు రానున్నాయి. మూడో అంతస్తును సర్వీసుల కోసం వదిలేయనున్నారు. ఇక్కడ నుంచే భవన నిర్వహణ చేస్తారు. కంట్రోల్ రూం ఏర్పాటు చేయనున్నారు.

నాలుగు నుంచి ఏడు అంతస్తుల వరకు హోటళ్లు, రెస్టారెంట్లు, డార్మెటరీలు, ఇతర వాణిజ్య కార్యాలయాలు రానున్నాయి. 8 నుంచి 10 వరకు కమర్షియల్ బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయిస్తారు.పదో అంతస్తులో హెలిప్యాడ్ నిర్మిస్తారు.

ఆర్టీసీ విలువైన స్థలాన్ని లీజుకు ఇస్తోంది. ఆర్టీసీ నిధులు ఖర్చు చేయాల్సిన పనిలేదు.నిర్మాణం పూర్తి అయిన తరవాత ఆర్టీసీకి కూడా అద్దెల ఆదాయం సమకూరనుంది.

నిర్మాణ సమయంలో ప్రయాణీకులు ఇబ్బంది పడకుండా మంగళం డిపో, అలిపిరి, తిరుచానూరు ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.కొన్ని తాత్కాలిక బస్టాండ్లు ఏర్పాటు చేస్తున్నారు.శ్రీవారి ఆలయ ముఖద్వారం తరహాలో డిజైన్లు చేశారు. తుది మెరుగులు దిద్దాల్సి ఉంది.

Tags: andhratodaybus terminalnew bustandSLIDERtirumala bus teminaltirumala tirupati bus terminaltirupati bus standTOP NEWS
ShareTweetSendShare

Related News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి
general

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

general

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం
general

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ
general

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
general

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

Latest News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.