Tuesday, May 13, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మరణం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మరణం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

K Venkateswara Rao by K Venkateswara Rao
May 13, 2025, 01:31 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయిన తరవాత ప్రధాని మోదీ ఇవాళ పంజాబ్‌లోని ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు. అక్కడి సైనికులతో ప్రధాని మోదీ ముచ్చటించారు.ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం, పాక్ కాల్పుల విరమణకు దిగిరావడంతో ప్రధాని పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

పహల్గాం ఉగ్రదాడి తరవాత భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేశాయి. పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టడంతోపాటు, దాయాది దేశంలోని 11 వైమానిక స్థావరాలను ధ్వంసం చేశారు. ఆదంపూర్ ఎయిర్‌బేస్‌పై పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడులకు దిగినా సైన్యం తిప్పికొట్టింది. అంతేకాదు, ఆదంపూర్ ఎయిర్‌బేస్‌ను తాము ధ్వంసం చేసామంటూ పాకిస్తాన్ ప్రచారం చేసుకుంది. అయితే మోదీ సందర్శనతో పాకిస్తాన్ ఆడిన అబద్ధాలు ప్రపంచానికి వెల్లడయ్యాయి.

ఆదంపూర్ వైమానిక స్థావరంలో సైనికులతో మాట్లాడిన తరవాత ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ ఉదయం నేను ఆదంపూర్ వైమానిక స్థావరంలో మన పోరాట యోథులను కలిశాను. దైర్యం, దృడ సంకల్పానికి ప్రతిరూపాలతో మాట్లాడాను. దేశరక్షణ కోసం బలగాల పోరాటానికి ప్రజలందరూ మద్దతు పలికారంటూ ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ఆదంపూర్ వైమానిక స్థావరంలో ప్రధాని మోదీ సైనికులతో గంటన్నర సేపు గడిపారు. దాడి వివరాలను ప్రధానికి వివరించారు.భారత్ సైన్యం దాడులను తట్టుకోలేక పాక్ కాళ్లబేరాలకు వచ్చిందని ప్రధాని మోదీ సోమవారం సాయంత్రం జాతి నుద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. సరిహద్దుల్లో యుద్ధానికి దిగిన పాక్ గుండెలపై కొట్టగలిగామంటూ మోదీ ఎక్స్ వేదికగా అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్ ప్రవర్తన పరిశీలిస్తామని, ఏ మాత్రం తేడా వచ్చినా బదులు తీర్చుకుంటామని ప్రధాని మోదీ హెచ్చరించారు.

Tags: adampur air baseadampur airbaseadampur airbase newsandhratodaypm modipm modi adampur airbasepm modi adampur visitpm modi livepm modi newspm modi speechSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్
general

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….
Latest News

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం
Latest News

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

ఉత్తరప్రదేశ్ లో ఘోరం: రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి
general

ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మరణం

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర
general

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

Latest News

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

ఉత్తరప్రదేశ్ లో ఘోరం: రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి

ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మరణం

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

ఆపరేషన్ సిందూర్ ద్వారా ఏం సాధించామంటే…

ఆపరేషన్ సిందూర్ ద్వారా ఏం సాధించామంటే…

కాల్పుల విరమణ ప్రభావం : తెరుచుకున్న 32 విమానాశ్రయాలు

కాల్పుల విరమణ ప్రభావం : తెరుచుకున్న 32 విమానాశ్రయాలు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.