Saturday, May 10, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

కాల్పుల విరమణకు పాక్ ప్రతిపాదన, భారత్ అంగీకారం

మన దేశపు పోరాటం ఆపరేషన్ సిందూర్‌పై నోరు మెదపని ప్రముఖులు

ఉగ్రదాడులను యుద్ధ చర్యలుగానే పరిగణిస్తాం : భారత్ హెచ్చరిక

పాక్ దాడుల్లో మృతుల కుటుంబాలకు పది లక్షల పరిహారం

ఆపరేషన్ సిందూర్‌లో హతమైన ఉగ్రవాదుల జాబితా విడుదల చేసిన భారత్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

కాల్పుల విరమణకు పాక్ ప్రతిపాదన, భారత్ అంగీకారం

మన దేశపు పోరాటం ఆపరేషన్ సిందూర్‌పై నోరు మెదపని ప్రముఖులు

ఉగ్రదాడులను యుద్ధ చర్యలుగానే పరిగణిస్తాం : భారత్ హెచ్చరిక

పాక్ దాడుల్లో మృతుల కుటుంబాలకు పది లక్షల పరిహారం

ఆపరేషన్ సిందూర్‌లో హతమైన ఉగ్రవాదుల జాబితా విడుదల చేసిన భారత్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

ఆపరేషన్ సిందూర్‌లో హతమైన ఉగ్రవాదుల జాబితా విడుదల చేసిన భారత్

K Venkateswara Rao by K Venkateswara Rao
May 10, 2025, 03:11 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాక్ ఉగ్రవాద శిబిరాలపై జరిపిన వైమానిక దాడుల్లో హతమైన వారి వివరాలను భారత సైన్యం ప్రకటించింది. మే 7న జరిపిన దాడిలో హతమైన ఉగ్రవాదుల వివరాలను మీడియాకు విడుదల చేశారు. లష్కరే తయ్యబా, జైషే మహ్మద్ ఉగ్ర మూకలకు చెందిన 100 మంది హతమైనట్లు ఇప్పటికే ప్రకటించిన సైన్యం, వారి వివరాలను తాజాగా విడుదల చేసింది. హతమైన వారిలో ఐదుగురు కీలక ఉగ్ర నాయకులు ఉన్నట్లు సైన్యం ప్రకటించింది.

జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ ఇద్దరు బావమరుదులతోపాటు, లష్కరే తయ్యబాకు చెందిన కీలక ఉగ్రనేత, మరో ఇద్దరు ముష్కరులు హతమయ్యారని సైన్యం ప్రకటించింది.

ముదస్సర్ ఖదాయిన్ ఖాస్ అలియాస్ అబు జుందాల్ ఇతను లష్కరే తయ్యబాలో కీలక ఉగ్రవాది. భారత్ దాడిలో హతమైన తరవాత పాక్ సైన్యం అతనికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. అంతర్జాతీయ ఉగ్రనేత హఫీజ్ అబ్దుల్ రౌఫ్ నేతృత్వంలో అంత్యక్రియలు జరిగాయి. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్, పాకిస్థాన్‌లోని పంజాబ్ పోలీసు సీఎం, ఐజీ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

హఫీజ్ మహమ్మద్ జమీల్. ఇతను జైషే మహమ్మద్ ఉగ్రముఠాలో కీలకంగా ఉన్నాడు. ఉగ్ర సంస్థ వ్యవస్థాపకుడు మజూద్ అజార్‌కు పెద్ద బావమరిది. మహమ్మద్ యూసఫ్ అజార్ అలియాస్ ఉస్తాద్‌జీ అలియాస్ సలీమ్ అలియాస్ సాహబ్. ఇతను జైషే కీలక ఉగ్రవాది. మహమ్మద్ అజార్ మరో బావమరిది. ఐసీ 814 విమానం హైజాక్ ఘటనలో ప్రధాన నిందితుడు.

ఖలీద్ అలియాస్ అబు అకాస. ఇతను లష్కరే తొయ్యబాకు చెందిన అతి ముఖ్యమైన ఉగ్రవాది. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడులకు నాయకత్వం వహిస్తున్నాడు. అఫ్ఘానిస్థాన్ నుంచి ఆయుధాలు చేరవేయడం . ఉగ్రమూకలను తయారు చేయడం, ఆయుధాలు వినియోగించడంలో శిక్షణ కార్యక్రమాలు పర్యవేక్షిస్తుంటాడు. ఇతని అంత్యక్రియలకు పాక్ ఆర్మీ అధికారులు, స్థానిక డిప్యూటీ కమిషనర్ హాజరయ్యారు.

మహమ్మద్ హసన్ ఖాన్. ఇతను జైషే మహమ్మద్ ముఠాలో కీలక నేత. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని జైషే ఆపరేషన్ కమాండర్ ముఫ్తి అస్గర్ ఖాన్ కాశ్మీరీ కుమారుడు. జేకేకు ఉగ్రమూలను పంపించడంలో ఇతనిది కీలక పాత్ర.

Tags: andhratodaycross-border terrorismkashmir terrorist attackpahalgam attack terroristspahalgam terrorist attackpahalgam terrorist attack death tollSLIDERTerrorist Attackterrorist attack pahalgamTOP NEWS
ShareTweetSendShare

Related News

కాల్పుల విరమణకు పాక్ ప్రతిపాదన, భారత్ అంగీకారం
Latest News

కాల్పుల విరమణకు పాక్ ప్రతిపాదన, భారత్ అంగీకారం

మన దేశపు పోరాటం ఆపరేషన్ సిందూర్‌పై నోరు మెదపని ప్రముఖులు
Latest News

మన దేశపు పోరాటం ఆపరేషన్ సిందూర్‌పై నోరు మెదపని ప్రముఖులు

ఉగ్రదాడులను యుద్ధ చర్యలుగానే పరిగణిస్తాం : భారత్ హెచ్చరిక
general

ఉగ్రదాడులను యుద్ధ చర్యలుగానే పరిగణిస్తాం : భారత్ హెచ్చరిక

పాక్ దాడుల్లో మృతుల కుటుంబాలకు పది లక్షల పరిహారం
general

పాక్ దాడుల్లో మృతుల కుటుంబాలకు పది లక్షల పరిహారం

‘ఇస్లామిక్ ఉగ్రవాదం ఓ భయంకరమైన వైరస్, 21వ శతాబ్దానికి సవాల్’
Latest News

‘ఇస్లామిక్ ఉగ్రవాదం ఓ భయంకరమైన వైరస్, 21వ శతాబ్దానికి సవాల్’

Latest News

కాల్పుల విరమణకు పాక్ ప్రతిపాదన, భారత్ అంగీకారం

కాల్పుల విరమణకు పాక్ ప్రతిపాదన, భారత్ అంగీకారం

మన దేశపు పోరాటం ఆపరేషన్ సిందూర్‌పై నోరు మెదపని ప్రముఖులు

మన దేశపు పోరాటం ఆపరేషన్ సిందూర్‌పై నోరు మెదపని ప్రముఖులు

ఉగ్రదాడులను యుద్ధ చర్యలుగానే పరిగణిస్తాం : భారత్ హెచ్చరిక

ఉగ్రదాడులను యుద్ధ చర్యలుగానే పరిగణిస్తాం : భారత్ హెచ్చరిక

పాక్ దాడుల్లో మృతుల కుటుంబాలకు పది లక్షల పరిహారం

పాక్ దాడుల్లో మృతుల కుటుంబాలకు పది లక్షల పరిహారం

ఆపరేషన్ సిందూర్‌లో హతమైన ఉగ్రవాదుల జాబితా విడుదల చేసిన భారత్

ఆపరేషన్ సిందూర్‌లో హతమైన ఉగ్రవాదుల జాబితా విడుదల చేసిన భారత్

‘ఇస్లామిక్ ఉగ్రవాదం ఓ భయంకరమైన వైరస్, 21వ శతాబ్దానికి సవాల్’

‘ఇస్లామిక్ ఉగ్రవాదం ఓ భయంకరమైన వైరస్, 21వ శతాబ్దానికి సవాల్’

శ్రీనగర్ నిట్‌లోని తెలుగు విద్యార్థుల తరలింపు

శ్రీనగర్ నిట్‌లోని తెలుగు విద్యార్థుల తరలింపు

సైబర్ దాడితో భారత పవర్ గ్రిడ్ కుప్పకూల్చామంటూ పాక్ దుష్ప్రచారం

సైబర్ దాడితో భారత పవర్ గ్రిడ్ కుప్పకూల్చామంటూ పాక్ దుష్ప్రచారం

పాకిస్తాన్‌కు 230 కోట్ల డాలర్లు మంజూరు చేసిన ఐఎంఎఫ్, భారత్ తీవ్ర నిరసన

పాకిస్తాన్‌కు 230 కోట్ల డాలర్లు మంజూరు చేసిన ఐఎంఎఫ్, భారత్ తీవ్ర నిరసన

పాక్ వైమానిక స్థావరాలపై భారత సైన్యం దాడి

పాక్ వైమానిక స్థావరాలపై భారత సైన్యం దాడి

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.