Wednesday, July 2, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

సైబర్ దాడితో భారత పవర్ గ్రిడ్ కుప్పకూల్చామంటూ పాక్ దుష్ప్రచారం

K Venkateswara Rao by K Venkateswara Rao
May 10, 2025, 11:33 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

భారత్ సైనిక చర్య తట్టుకోలేకపోతోన్న పాకిస్థాన్ ఫేక్ ప్రచారానికి పెద్ద ఎత్తున తెరలేపింది. రెండేళ్ల కిందటే ఎక్స్‌పై నిషేధం విధించిన పాక్, నేడు నిషేధం ఎత్తివేసి ఫేక్ ప్రచారానికి దిగింది. భారత్‌లోని పవర్‌గ్రిడ్‌పై సైబర్ దాడి చేసి 70 శాతం నిర్వీర్యం చేశామంటూ ఎక్స్‌‌లో పోస్టులు పెడుతోంది. భారత్‌కు చెందిన పీఐబి ఫ్యాక్ట్ చెక్ చేసి తప్పుడు వార్తగా నిర్థారించింది.

శనివారం ఉదయాన్నే పాక్ విష ప్రచారం మొదలు పెట్టింది. పాకిస్థాన్‌కు చెందిన స్ట్రాటజిక్ ఎనలిస్ట్ అని ప్రచారం చేసుకుంటున్న చీమా అనే వ్యక్తి గ్లోబల్ డిఫెన్స్ ఇన్‌సైట్ ద్వారా ఉదయాన్నే తప్పుడు ప్రచారానికి తెరలేపింది. పాక్ సైబర్ సైన్యం భారత్‌పై దాడి చేసి పవర్ గ్రిడ్‌ను కుప్పకూల్చిందంటూ ప్రచారం మొదలు పెట్టారు.భారత్‌లో 70 శాతం కరెంటు లేకుండా పోయిందంటూ కొన్ని ఫోటోలు ప్రచారంలోకి తీసుకువచ్చారు.

పాక్ పోస్టులను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ చేసింది. ఇది తప్పుడు వార్తగా నిర్థారించింది. సోషల్ మీడియా నెటిజన్లు తప్పుడు వార్తలను షేర్ చేయవద్దని సూచించింది. ఇలాంటి విష ప్రచారాలకు దూరంగా ఉండాలంటూ పీఐబి తెలిపింది.

గుజరాత్‌లోని అదానీ పోర్టుపై పాక్ జరిపిన దాడిలో సైనికులు ప్రాణాలు కోల్పోయారంటూ నకిలీ వార్తలు ప్రచారంలోకి తీసుకువచ్చారు. దీనిపై కూడా పీఐబి ఫ్యాక్ట్ చెక్ చేసింది. 16 ఆధారాలతో తప్పుడు ప్రచారాన్ని పీఐబి ఎండగట్టింది. సూరత్ సమీపంలోని హజీరా పోర్టుపై కూడా దాడి జరిగిందంటూ తప్పుడు వార్తలు వైరల్ చేశారు. 2021లో ఆయిల్ ట్యాంకరు పేలిన మంటల ఫోటోలను జతచేశారు. జమ్ముకశ్మీర్‌లోని ఎయిర్‌బేస్‌ను పాకిస్థాన్ సైన్యం పేల్చి వేసిందంటూ మరో నకిలీ వార్తను కూడా ప్రచారంలోకి తీసుకువచ్చారు. ఫ్యాక్ట్ చెక్ ద్వారా తప్పుడు వార్తలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నారు.

Tags: andhratodayindia pakistan newsindia pakistan tensionindia strikes pakistanoperation sindooroperation sindoor air strikeoperation sindoor latestoperation sindoor videoSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర
general

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ
general

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు
general

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్
general

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.