Thursday, July 10, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

ఒంటిమిట్టలో వైభవంగా ముగిసిన రాములోరి కల్యాణం : పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు

K Venkateswara Rao by K Venkateswara Rao
Apr 12, 2025, 09:46 am GMT+0530
VONTIMITTA (ANDHRA PRADESH), APR 11 (UNI):- As part of the ongoing annual Brahmotsavam in Sri Kodandaramalayam temple at Vontimitta in Kadapa district, Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu along with his spouse Bhuvaneswari Devi offered Pattu Vastrams to Sri Kodandarama at the temple on the auspicious occasion of the celestial  Sitarama Kalyanam, on Friday. UNI PHOTO-157U

VONTIMITTA (ANDHRA PRADESH), APR 11 (UNI):- As part of the ongoing annual Brahmotsavam in Sri Kodandaramalayam temple at Vontimitta in Kadapa district, Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu along with his spouse Bhuvaneswari Devi offered Pattu Vastrams to Sri Kodandarama at the temple on the auspicious occasion of the celestial Sitarama Kalyanam, on Friday. UNI PHOTO-157U

FacebookTwitterWhatsAppTelegram

రామరాజ్యం తీసుకురావడమే తన లక్ష్యమని సీఎం చంద్రబాబునాయుడు ఆకాంక్షించారు. శ్రీరాముడి స్ఫూర్తితో ప్రతి ఒక్కరికీ మేలు చేయాలనేదే తన లక్ష్యమని చెప్పారు. ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి కల్యాణోత్సవంలో ముఖ్యమంత్రి దంపతులు చంద్రబాబునాయుడు, భువనేశ్వరి స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.

ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం వైభవంగా ముగిసింది. వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. సీఎం దంపతులు స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందించారు. శ్రీరాముడు, సీతమ్మ వారిది ఆదర్శ దాంపత్యమని సీఎం అన్నారు. పాలన అంటే శ్రీరాముడు గుర్తుకు రావాలని తెలిపారు. రాష్ట్రం విడిపోకముందు భద్రచలంలో రాముల వారిని దర్శనం చేసుకునేవాళ్లమని, అక్కడే వైభవంగా కల్యాణం జరిపేవారిమన్నారు. విభజన తరవాత ఒంటిమిట్టలో అంత్యంత వైభవంగా స్వామి వారి కల్యాణం జరిపించాలని ఆదేశాలు జారీచేసినట్లు గుర్తుచేశారు.

ఒంటిమిట్ట ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకు అప్పగించి అభివృద్ధి పనులు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబునాయుడు వెల్లడించారు. భక్తులు రెండు,మూడు రోజులు ఉండేలా సదుపాయాలు అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. దేవాలయాలు మన వారసత్వ సంపదని గుర్తు చేశారు. దేవాలయాలు లేకపోతే కుటుంబ వ్యవస్థ లేదన్నారు.ప్రపంచంలో ఏ దేశానికి లేని వారసత్వ సంపద భారత్ సొంతమన్నారు. వారసత్వ సంపద భవిష్యత్ తరాలకు అందించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Tags: andhratodaynewsbhakthi tv srirama navamisita rama kalyanamSLIDERSri Rama Navamisri rama navami in vontimittaTOP NEWSVontimittavontimitta kalyanamvontimitta ramalayamvontimitta sita rama kalyanam
ShareTweetSendShare

Related News

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?
general

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు
general

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ
general

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి
general

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు
general

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

Latest News

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.