Wednesday, July 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

ఉపాధ్యాయ నియామక కుంభకోణం : బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఊరట

K Venkateswara Rao by K Venkateswara Rao
Apr 8, 2025, 03:20 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

దేశ రాజకీయాలను కుదిపేసిన బెంగాల్ ప్రభుత్వ ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో సీఎం మమతా బెనర్జీకి స్వల్ప ఊరట లభించింది. సీబీఐ దర్యాప్తు చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అదనపు పోస్టుల నిర్ణయంపై బెంగాల్ రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంపై సీబీఐ దర్యాప్తు అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

నిపుణులతో చర్చలు జరిపిన తరవాత, అదనపు పోస్టులపై నిర్ణయం తీసుకున్నారు. అలాంటప్పుడు ఇందులో న్యాయపరమైన జోక్యం అవసరం లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఉపాధ్యాయుల నియామకాల్లో ఇతర అవకతవకలపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతుందని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది.

ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, 9 నుంచి 12వ తరగతి వరకు ఉపాధ్యాయులతోపాటు, గ్రూప్ సి, డి సిబ్బంది నియామకాలను మమతా సర్కార్ 2016లో చేపట్టింది. ఇందుకు రాష్ట్ర స్థాయి సెలక్షన్ ద్వారా నియామకాలు చేసింది. 24650 ఉద్యోగాలు భర్తీ చేశారు. 23 లక్ష మంది హాజరయ్యారు.

ఎంపిక ప్రక్రియ తరవాత 25753 మందికి నియామక పత్రాలు అందించారు. ఖాళీల కన్నా ఎక్కువ నియామకాల పత్రాలు ఇవ్వడంపై వివాదం రాజుకుంది. అక్రమాలకు పాల్పడేందుకే అదనపు నియామకాలు చేపట్టారనే ఆరోపణలు చుట్టుముట్టాయి.

దీనిపై కలకత్తా హైకోర్టులో కేసులు నమోదయ్యాయి. విచారించిన హైకోర్టు నియామక ప్రక్రియ చెల్లదని తీర్పు చెప్పింది. అధికారుల పాత్రపై దర్యాప్తు జరపాలని ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సీబీఐ దర్యాప్తుపై స్టే విధించింది. అదనపు ఉద్యోగాల భర్తీపై సీబీఐ దర్యాప్తు అవసరం లేదని తాజాగా సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. 25753 ఉపాధ్యాయ నియామకాలు చెల్లవని గత వారం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.

Tags: andhratodaynewsbengal school jobs casebengal ssc scam newsSLIDERsupreme court on ssc caseteacher recruitment scamTOP NEWSWest Bengalwest bengal ssc scamwest bengal teacher scam
ShareTweetSendShare

Related News

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?
general

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు
general

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ
general

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి
general

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు
general

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

Latest News

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.