Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

నేడు ఏపీలో భారీ వర్షాలు

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

నేడు ఏపీలో భారీ వర్షాలు

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home Latest News

కనకదుర్గమ్మకు పుష్పార్చన, వెండిరథం మీద ఊరేగింపు

ఇంద్రకీలాద్రిపై ఉగాది వేడుకలు, వసంత నవరాత్రులు ప్రారంభం

Phaneendra by Phaneendra
Mar 30, 2025, 10:02 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ ఉదయం శ్రీ కనకదుర్గా మల్లేశ్వర స్వామివార్లకు, పరివార దేవతలకు స్నపనాభిషేకం నిర్వహించారు. ఆ కార్యక్రమం పూర్తయిన అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.

 

పుష్పార్చన:

వసంత నవరాత్రుల సందర్బంగా దేవస్థానంలో నటరాజ స్వామి వారి ఆలయం పక్కన నిర్మించిన పూజా మండపంలో ఉదయం పుష్పార్చన జరిగింది. నవరాత్రుల్లో మొదటి రోజైన ఉగాది సందర్బంగా అమ్మవారికి మల్లెపూలు, మరువంతో అర్చన జరిగింది. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని అమ్మవారి పుష్పార్చనను చూసి తరించారు.

పంచాంగ శ్రవణం:

మధ్యాహ్నం 3 గంటల నుండి ఉగాది పంచాంగ శ్రవణం కార్యక్రమం పుష్పార్చన ప్రదేశంలో జరిగింది. దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి చల్లా శ్రీనివాస శర్మ పంచాంగ వివరాలు వెల్లడించారు. ఈ సంవత్సరం రాజ్యాధిపతి, మంత్రి, సేనాధిపతి అనుకూలురు అవడం వలన అమ్మవారి అనుగ్రహంతో సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, అభివృద్ధి బాగుంటుందని, ధార్మిక కార్యకలాపాలు విస్తృతంగా జరుగుతాయని వివరించారు.

పంచాగ శ్రవణ కార్యక్రమం పూర్తయిన తర్వాత పంచాంగకర్త శ్రీనివాస శర్మను ఆలయ కార్యనిర్వహణాధికారి కె. రామచంద్ర మోహన్ సత్కరించారు. ఆ కార్యక్రమంలో స్థానాచార్య శివ ప్రసాద్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

 

వైభవంగా వెండి రధోత్సవం:

శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది, వసంత నవరాత్రుల ప్రారంభం సందర్బంగా ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఇంద్రకీలాద్రి కొండ పైనుండి ఘాట్ రోడ్ మీదుగా కామధేను అమ్మవారి ఆలయం మీదుగా – వెండి రధోత్సవం ప్రారంభమైంది. కార్యనిర్వహణాధికారి కె. రామచంద్ర మోహన్ కొబ్బరికాయ కొట్టి, పూజలు నిర్వహించారు.

శ్రీ కనకదుర్గా మల్లేశ్వరులు కొలువైన రధం బ్రాహ్మణ వీధి మీదుగా వన్ టౌన్ పుర వీధులలో విహరించింది. తప్పెట్లు, కోలాట నృత్యాలు, తాళం భజనలు మధ్య దుర్గా నామ స్మరణ తో రధోత్సవం కన్నుల పండువగా సాగింది.

Tags: Floral PrayersIndrakeeladriPanchanga SravanamTOP NEWSUgadi CelebrationsVasanta Navaratri UtsavamsVijayawada
ShareTweetSendShare

Related News

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను
general

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి
general

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

నేడు ఏపీలో భారీ వర్షాలు
general

నేడు ఏపీలో భారీ వర్షాలు

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర
Latest News

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్
Latest News

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

Latest News

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

నేడు ఏపీలో భారీ వర్షాలు

నేడు ఏపీలో భారీ వర్షాలు

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

‘బ్రహ్మోస్ ముందు చైనా, పాక్ ఏడీఎస్‌లు దిగదుడుపే’

‘బ్రహ్మోస్ ముందు చైనా, పాక్ ఏడీఎస్‌లు దిగదుడుపే’

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-3

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-3

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-2

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-2

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-1

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-1

తాలిబన్ మంత్రితో విదేశాంగ మంత్రి జైశంకర్ చర్చలు

తాలిబన్ మంత్రితో విదేశాంగ మంత్రి జైశంకర్ చర్చలు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.