Friday, July 11, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

సనాతన జ్ఞానపు శాశ్వత జ్వాల, భగవా ధ్వజమే గురుస్థానం

భద్రాద్రి రామయ్య భూముల ఆక్రమణ, ఈఓపై దాడి… ఏమిటా వివాదం?

ఆది గురువు వ్యాసుడికి తొలి వందనం

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

సనాతన జ్ఞానపు శాశ్వత జ్వాల, భగవా ధ్వజమే గురుస్థానం

భద్రాద్రి రామయ్య భూముల ఆక్రమణ, ఈఓపై దాడి… ఏమిటా వివాదం?

ఆది గురువు వ్యాసుడికి తొలి వందనం

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

భక్తుడిని భగవంతుడితో అనుసంధానం : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో త్వరగా శ్రీవారి దర్శనం

K Venkateswara Rao by K Venkateswara Rao
Mar 28, 2025, 11:52 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

తిరుమల శ్రీవారి దర్శనం త్వరలో సులభం కానుంది. భక్తుల రద్దీపై ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించనున్నారు. ఏఐ సాంకేతికత అందించేందుకు గూగుల్ ముందుకు వచ్చింది. మరో వారంలో టీటీడీతో గూగుల్ ఒప్పందం చేసుకోనుంది. ఒప్పందం తరవాత గూగుల్ ఏఐ ఆధారిత సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనుంది. క్యూలైన్లలో భక్తుల రద్దీ, వసతి కోసం ఏర్పాట్లు, వెంగమాంబ అన్నదానం వద్ద భక్తుల రద్దీ, లడ్డూల పంపిణీ వద్ద పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఏఐ ఉపయోగపడనుంది.

నూతన సాంకేతికత ద్వారా టీటీడీ భక్తులకు త్వరగా దర్శనం కల్పించడంతోపాటు, వసతి ఏర్పాటులో ఇబ్బందులను తొలగించనుంది. గూగుల్ ఒప్పందం తరవాత ప్రతి భక్తుడి దర్శన హిస్టరీ నమోదు చేయనున్నారు. ఎవరెవరు స్వామి వారిని ఎన్నిసార్లు దర్శించుకుంటున్నారు. గదులు ఎన్ని తీసుకున్నారు అనే వివరాలు టీటీడీ వద్ద అందుబాటులోకి రానుంది.

గూగుల్ ఏఐ అందుబాటులోకి వస్తే దొంగతనాలు కూడా తగ్గనున్నాయి. ఏఐ ఆధారిత సీసీ కెమెరాల ద్వారా దుండగుల నేర చరిత్రను తెలుసుకుని పోలీసులను అలర్ట్ చేయనున్నారు. దీంతో భక్తులకు దొంగల నుంచి రక్షణ లభిస్తుంది. ఇక భక్తులను తప్పుదారి పట్టించడం సాధ్యం కాదు.

విదేశీ భక్తులకు వారి భాషలోనే సమాచారం అందించనున్నారు. దీని ద్వారా వారు దళారుల భారిన పడటం తగ్గుతుంది. భక్తుల రద్దీని మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకునే సదుపాయం అందుబాటులోకి వస్తుంది. ఏఏ రోజుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుంది, అనే విషయాలు కూడా గూగుల్ ఎప్పటికప్పుడు అందిస్తుంది.

ఇప్పటికే ఏఐ సాంకేతికతను కొన్ని దేవాలయాల్లో ఉపయోగిస్తున్నారు. అయితే తిరుమలలో సగటున 80 వేల మంది భక్తులు దర్శనాలకు వస్తుంటారు. వారికి వసతి, దర్శనం, ప్రసాదం, రవాణా సదుపాయాలు కల్పించడం సవాలుగా మారింది. ఏఐ టెక్నాలజీతో భక్తులకు మెరుగైన సేవలు అందించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు గూగుల్ సంస్థతో ఒప్పందం చేసుకోనున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు.

ఒప్పందం అనంతరం గూగుల్ ప్రతినిధులు తిరుమలలో పరిశీలన చేయనున్నారు. ఏఐ ఆధారిత సీసీ కెమెరాల ఏర్పాటుతోపాటు, ఉపగ్రహాల సాయం కూడా తీసుకుని రద్దీని అంచనా వేస్తారు. దీని ద్వారా భక్తులకు సమయం ఆదా అవుతుంది. సీఆర్‌వో కార్యాలయాల వద్ద రద్దీ తగ్గించేందుకు కూడా గూగుల్ ఏఐ సాయం చేయనుంది. పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి లోపాలను సవరించుకుని భక్తులకు దర్శనం సులభతరం చేయనున్నారు.

Tags: ai technology in tirumalaandhratodaynewsSLIDERTIRUMALATirumala templetirumala tirupatitirumala tirupati devasthanamTirumala Tirupati Devasthanamstirumala tirupati templeTirupatiTTD
ShareTweetSendShare

Related News

సనాతన జ్ఞానపు శాశ్వత జ్వాల, భగవా ధ్వజమే గురుస్థానం
general

సనాతన జ్ఞానపు శాశ్వత జ్వాల, భగవా ధ్వజమే గురుస్థానం

భద్రాద్రి రామయ్య భూముల ఆక్రమణ, ఈఓపై దాడి… ఏమిటా వివాదం?
general

భద్రాద్రి రామయ్య భూముల ఆక్రమణ, ఈఓపై దాడి… ఏమిటా వివాదం?

ఆది గురువు వ్యాసుడికి తొలి వందనం
general

ఆది గురువు వ్యాసుడికి తొలి వందనం

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?
general

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు
general

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

Latest News

సనాతన జ్ఞానపు శాశ్వత జ్వాల, భగవా ధ్వజమే గురుస్థానం

సనాతన జ్ఞానపు శాశ్వత జ్వాల, భగవా ధ్వజమే గురుస్థానం

భద్రాద్రి రామయ్య భూముల ఆక్రమణ, ఈఓపై దాడి… ఏమిటా వివాదం?

భద్రాద్రి రామయ్య భూముల ఆక్రమణ, ఈఓపై దాడి… ఏమిటా వివాదం?

ఆది గురువు వ్యాసుడికి తొలి వందనం

ఆది గురువు వ్యాసుడికి తొలి వందనం

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.