Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేస్తాం : సీఎం చంద్రబాబునాయుడు

K Venkateswara Rao by K Venkateswara Rao
Mar 28, 2025, 10:31 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. 2027 ఆగష్టులో గోదావరి పుష్కరాలు రానున్నాయి. అంతకు ముందే పోలవరం పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. సాంకేతిక సమస్యలు రాకుంటే 2027 ఆగష్టు నాటికి పోలవరం పూర్తి చేస్తామని, ఒకే వేళ అడ్డంకులు వస్తే 2027 డిసెంబరు నాటికి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తామన్నారు. వచ్చే ఏడాది జులై నాటికి డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి చేసి, విటీ ద్వారా కాలువలకు నీరు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు.

పునరావాస కార్యక్రమాలు కూడా 2027 డిసెంబరు నాటికి పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. మొదటి దశ పునరావాస నిర్మాణంలో 14 వేల కుటుంబాలకు 6 వేల కోట్లు ఖర్చుతో 49 ప్రాంతాల్లో కాలనీలు నిర్మించడానికి టెండర్లు పిలవనున్నారు. వైసీపీ పాలనలో పునరావాసం పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. వాటిని రద్దు చేసి తాజాగా టెండర్లు పిలవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.

వైసీపీ పాలనలో పోలవరం పనులు పట్టించుకోకపోవడంతో డయా ఫ్రం వాల్ కొట్టుకుపోయి 5 వేల కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. ఏపీ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడంతో భారీగా నష్టం వాటిల్లిందన్నారు. 2027 నాటికి విద్యుత్ ప్రాజెక్టు కూడా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 2027 డిసెంబరు నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని ఇంజనీర్లకు దిశానిర్దేశం చేశారు.

2014 రాష్ట్ర విభజన చేసిన తరవాత టీడీపీ అధికారంలోకి వచ్చిందని, ఐదు ముంపు మండలాలు ఏపీలో విలీనం చేస్తేనే తాను పదవీ ప్రమాణం చేస్తానని పట్టుబట్టడం వల్లే పోలవరం సాధ్యమైందని సీఎం చంద్రబాబునాయుడు గుర్తుచేశారు. పోలవరం నిర్వాసిత గ్రామాలకు సమీపంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. మొదటి దశ పునరావాసం పూర్తి చేయడానికే 6 వేల కోట్లుపైగా ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరవాత పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ.5 వేల కోట్లు మంజూరు చేసిందన్నారు. అన్ని విషయాల్లో కేంద్రం సహకారం అందిస్తోందని చంద్రబాబునాయుడు చెప్పారు.

Tags: andhratodaynewsChandrababu Naiducm chandrababu naiducm chandrababu naidu speechcm chandrababu polavaramSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ
general

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్
general

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు
general

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను
general

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి
general

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

Latest News

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

నేడు ఏపీలో భారీ వర్షాలు

నేడు ఏపీలో భారీ వర్షాలు

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

‘బ్రహ్మోస్ ముందు చైనా, పాక్ ఏడీఎస్‌లు దిగదుడుపే’

‘బ్రహ్మోస్ ముందు చైనా, పాక్ ఏడీఎస్‌లు దిగదుడుపే’

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-3

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-3

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.