Thursday, May 15, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాక్ మిత్రదేశాలకు భారతీయుల బాయ్‌కాట్ దెబ్బ

పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకరదాడులు : 54 మంది మృతి

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం

వల్లభనేని వంశీకి తీవ్ర అనారోగ్యం : ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

సింధు జలాల నిలిపివేతపై పునరాలోచించండి: పాక్ వేడికోలు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

పాక్ మిత్రదేశాలకు భారతీయుల బాయ్‌కాట్ దెబ్బ

పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకరదాడులు : 54 మంది మృతి

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం

వల్లభనేని వంశీకి తీవ్ర అనారోగ్యం : ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

సింధు జలాల నిలిపివేతపై పునరాలోచించండి: పాక్ వేడికోలు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

బెట్టింగ్ యాప్‌ల కేసులో 35 మందికి నోటీసులు : విష్ణుప్రియ, రీతూ చౌదరిని సుదీర్ఘంగా విచారించిన పోలీసులు

K Venkateswara Rao by K Venkateswara Rao
Mar 21, 2025, 10:11 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన కేసులో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్‌సర్లు, నటులకు హైదరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. వారిలో ఇద్దరు మాత్రమే పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో విచారణకు హజరయ్యారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్‌సర్లు విష్ణుప్రియ,రీతూచౌదరిని పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. విష్ణుప్రియను 11 గంటలుపైగా విచారించగా, రీతూ చౌదరి గురువారం మధ్యాహ్నం 2 గంటల తరవాత విచారణకు హాజరయ్యారు. ఆమెను పోలీసులు 5 గంటలకుపైగా విచారించారు. తరవాత ఇద్దరినీ కలిపి విచారించినట్లు పోలీసులు చెప్పారు.

ముఖ్యంగా ఎన్ని బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం నిర్వహించారు. వారితో ఎప్పుడు ఒప్పందాలు జరిగాయి. బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ఎవరు మిమ్మల్ని సంప్రదించారు. అనే ప్రశ్నలు వేశారు. బెట్టింగ్ యాప్ నిర్వాహకుల నుంచి ఎంత వసూలు చేశారు… అనే విషయాలు కూడా రాబట్టారు. విష్ణుప్రియ, రీతూచౌదరి బ్యాంకు ఖాతాల వివరాలు కూడా తీసుకున్నారు. మరలా విచారణకు ఎప్పుడు పిలిచినా రావాలంటూ చెప్పి పంపించారు.

బెట్టింగ్ యాప్‌లకు ప్రకటనలు చేసిన కేసులో నటులు ప్రకాశ్ రాజ్, దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ సహ, నటీమణులు మంచు లక్ష్మి, ప్రణీతకు కూడా నోటీసులు జారీ చేశారు.బెట్టింగ్ యాప్‌ ప్రకటనలపై ప్రకాశ్ రాజ్ ఎక్స్ వేదికగా స్పందించారు. 10 సంవత్సరాల కిందట ఓ బెట్టింగ్ యాప్ వారికి ప్రచారం చేసినట్లు ఒప్పుకున్నారు. అయితే అది ఏడాది ఒప్పందం ఉందని, వారు 9 సంవత్సరాలుగా ఆ ప్రకటన వేస్తున్నారని చెప్పుకొచ్చారు.

కొందరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్‌సర్లు పరారీలో ఉన్నారు. భయ్యా సన్నీ యాదవ్, హర్ష సాయి, ఇమ్రాన్‌లకు నోటీసులు ఇచ్చినా ఇంత వరకు విచారణకు హాజరు కాలేదు. న్యాయబద్దంగానే ప్రకటనలు చేశానంటూ హర్షసాయి చెప్పడంతో పోలీసులు తదుపరి చర్యలకు సిద్దం అవుతున్నారు. ఇవాళ కొందరు పంజాగుట్ట పోలీసుల వద్ద హాజరయ్యే అవకాశముందని తెలుస్తోంది. రెండు రోజులు సమయం ఇచ్చి…హాజరు కాని వారికి అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని పోలీసులు యోచిస్తున్నారు.

Tags: andhratodaynewsbetting appsbetting apps casebetting apps promotersbetting apps promotingbetting apps promotionsetv telanganaSLIDERtelangana live newstelangana newsTelangana PoliceTOP NEWS
ShareTweetSendShare

Related News

పాక్ మిత్రదేశాలకు భారతీయుల బాయ్‌కాట్ దెబ్బ
Latest News

పాక్ మిత్రదేశాలకు భారతీయుల బాయ్‌కాట్ దెబ్బ

పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకరదాడులు : 54 మంది మృతి
general

పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకరదాడులు : 54 మంది మృతి

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం
general

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం

వల్లభనేని వంశీకి తీవ్ర అనారోగ్యం : ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
general

వల్లభనేని వంశీకి తీవ్ర అనారోగ్యం : ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

సింధు జలాల నిలిపివేతపై పునరాలోచించండి: పాక్ వేడికోలు
Latest News

సింధు జలాల నిలిపివేతపై పునరాలోచించండి: పాక్ వేడికోలు

Latest News

పాక్ మిత్రదేశాలకు భారతీయుల బాయ్‌కాట్ దెబ్బ

పాక్ మిత్రదేశాలకు భారతీయుల బాయ్‌కాట్ దెబ్బ

పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకరదాడులు : 54 మంది మృతి

పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకరదాడులు : 54 మంది మృతి

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం

వల్లభనేని వంశీకి తీవ్ర అనారోగ్యం : ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

వల్లభనేని వంశీకి తీవ్ర అనారోగ్యం : ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

సింధు జలాల నిలిపివేతపై పునరాలోచించండి: పాక్ వేడికోలు

సింధు జలాల నిలిపివేతపై పునరాలోచించండి: పాక్ వేడికోలు

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం

పీవోకేలో ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేయాలి : బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్

పీవోకేలో ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేయాలి : బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్

మణిపుర్‌లో పది మంది మిలిటెంట్లు హతం

మణిపుర్‌లో పది మంది మిలిటెంట్లు హతం

కనకదుర్గమ్మకు అగ్గిపెట్టెలో ఇమిడిపోయే చీర

కనకదుర్గమ్మకు అగ్గిపెట్టెలో ఇమిడిపోయే చీర

అక్రమంగా రవాణా చేస్తున్న గోమాతలను రక్షించిన బజరంగ్‌దళ్, గోరక్షా దళ్

అక్రమంగా రవాణా చేస్తున్న గోమాతలను రక్షించిన బజరంగ్‌దళ్, గోరక్షా దళ్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.