Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home Latest News

రామనవమి శోభాయాత్రల్లో కోటిమంది హిందువులు: సువేందు అధికారి

Phaneendra by Phaneendra
Mar 17, 2025, 05:17 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో రాబోయే శ్రీరామనవమి నాడు, అంటే ఏప్రిల్ 6న సుమారు రెండు వేల శోభాయాత్రలు జరుగుతాయని, వాటిలో కోటిమందికి పైగా హిందువులు పాల్గొంటారనీ బీజేపీ సీనియర్ నాయకుడు సువేందు అధికారి చెప్పారు.  

పూర్వ మేదినీపూర్ జిల్లా నందిగ్రామ్ నియోజకవర్గంలో మూడు రోజుల క్రితం జరిగిన ఒక కార్యక్రమంలో సువేందు అధికారి మాట్లాడుతూ, శోభాయాత్రల కోసం అధికారిక అనుమతులు తీసుకోవద్దని సూచించారు. ‘భగవాన్ శ్రీరాముడిని పూజించుకోడానికి మనం అనుమతులు తీసుకోవలసిన అవసరం లేదు’ అని ఆయన చెప్పుకొచ్చారు. గతేడాది శ్రీరామనవమి శోభాయాత్రల్లో సుమారు 5లక్షల మంది పాల్గొన్నారు. ఈ యేడాది రాష్ట్రవ్యాప్తంగా 2వేల శోభాయాత్రల్లో కోటిమందికి తక్కువ కాకుండా హిందువులు పాల్గొంటారు’’ అని ధీమా వ్యక్తం చేసారు.

పశ్చిమబెంగాల్ శాసనసభలో ప్రతిపక్ష నేత అయిన సువేందు అధికారి, ఆ శోభాయాత్రలు శాంతియుతంగా సాగుతాయని హామీ ఇచ్చారు. ‘ఎదుటి పక్షం కూడా శాంతియుతంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత పాలకులది’ అని చెప్పుకొచ్చారు. తన నియోజకవర్గంలోని సోనాచూరా ప్రాంతంలో ఈ యేడాది చివరికల్లా ఒక రామ మందిరం నిర్మిస్తామని ప్రకటించారు.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో గతేడాది శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలకు మంచి స్పందన లభించింది. రాష్ట్రంలోని వేర్వేరు ప్రదేశాల్లో నిర్వహించిన యాత్రలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, హూగ్లీ, హౌరా వంటి జిల్లాల్లో అయితే రామనవమి శోభాయాత్రలకు అపూర్వమైన ప్రజాస్పందన లభించింది. రామనామ సంకీర్తనలు, భజనలు, సంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలతో గొప్ప ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శాంతిభద్రతల నిర్వహణలో పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు. భారీ స్థాయిలో ప్రజలు గుమిగూడిన చోట భద్రత పెంచారు. శోభాయాత్రల నిర్వాహకులతో స్థానిక అధికారులు సమన్వయంతో పనిచేసి, కార్యక్రమాలు సజావుగా సాగేలా చూసారు. ఇంక శోభాయాత్రల్లో పాల్గొన్న సాధారణ ప్రజలు, రామభక్తులు నియమ నిబంధనలకు లోబడి ఉండి, శాంతిపూర్వక వాతావరణం చెదరకుండా చక్కటి ఆధ్యాత్మిక భావనలతో యాత్రను పూర్తి చేసుకున్నారు.

Tags: Huge GatheringsRam Navami RalliesSuvendu AdhikariTOP NEWSWest Bengal
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.