Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

కోటరీని నమ్ముకుంటే రాజా మరలా సీఎం కాలేడు : విజయసాయిరెడ్డి సంచలనం

K Venkateswara Rao by K Venkateswara Rao
Mar 16, 2025, 10:49 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్వం రోజుల్లో రాజులు కోటలో ఉండేవారని, కోటరీలో వారి చెప్పుడు మాటలు వినేవారని, తెలివైన రాజులు మారు వేషాల్లో ప్రజల కష్టాలు తెలుసుకునేవారంటూ మొదలుపెట్టారు. జగన్‌మోహన్‌రెడ్డిపై కోటరీ మాటలు ఇంకా నమ్మితే భవిష్యత్తులో సీఎం కాలేడని వ్యాఖ్యానించారు. కొందరి కోటరీ వ్యక్తుల మాటలు నమ్మి జగన్‌మోహన్‌రెడ్డిపై పూర్తిగా మోసపోయాడన్నారు. తనను కొందరు తొక్కుకుంటూ ఒక్కో మెట్టు పైకి ఎదిగారంటూ వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్షారెడ్డిని ఉద్దేశించి ట్వీట్ చేశారు.

విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. లిక్కర్ స్కాం విచారణలో భాగంగా మంగళగిరి సిఐడి ముందు హాజరైన విజయసాయిరెడ్డి, మద్యం కుంభకోణంలో భూసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డిదే కీలక పాత్ర అంటూ, కాకినాడ పోర్టు వ్యవహారంలో వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డే ప్రధాన సూత్రదారుడని వెల్లడించారు. తాను త్వరలో మరిన్ని సంచలనాలు బయట పెడతానంటూ చెప్పారు.

జగన్‌మోహన్‌రెడ్డిపై అక్రమాస్తుల కేసులో ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డి అప్రూవర్‌గా మారతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వైసీపీలో తనను చాలా ఇబ్బంది పెట్టారని రాజకీయాలకు శాశ్వతంగా దూరంగా జరుగుతున్నానంటూ చెప్పుకొచ్చిన విజయసాయిరెడ్డి మీడియాతో మాత్రం సంచలన విషయాలు చెపుతున్నారు. తాను వ్యవసాయం చేసుకుంటానంటూనే జగన్‌మోహన్‌రెడ్డిపై విరుచుకుపడుతున్నారు.

వైసీపీలో కీలక నేతగా ఐదేళ్ల పరిపాలనలో చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి ఆ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై తిరుగుబావుటా ఎగురవేయడం వెనుక పెద్ద తనకు అవమానమే జరిగిందని భావిస్తున్నారు. నాలుగు దశాబ్దాలపాటు, మూడు తరాల వైఎస్ కుటుంబానికి ఆడిట్ సేవలు అందించిన విజయసాయిరెడ్డి వైసీపీ పెట్టగానే అందులో చేరారు. అక్రమాస్తుల కేసులో జగన్‌మోహన్‌రెడ్డితో పాటు విజయసాయిరెడ్డి 16 నెలలు జైలు జీవితం అనుభవించారు. వైసీపీలో నెంబర్2గా ఉత్తరాంధ్ర జిల్లాలకు బాధ్యుడిగా చక్రంతిప్పిన విజయసాయిరెడ్డి తిరుగుబాటు వెనుక పెద్ద కథే నడిచిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విజయసాయిరెడ్డి మరికొన్ని సంచనాలు బయటపెడతానంటూ మీడియా ముందే చెప్పడంతో ఆ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై సర్వత్రా చర్చకు దారితీసింది.

Tags: jagan vs vijay sai reddymp vijay sai reddySLIDERTOP NEWSvijay sai reddyvijay sai reddy assetsvijay sai reddy latestvijay sai reddy on jaganycp mp vijay sai reddyycp mp vijaya sai reddy
ShareTweetSendShare

Related News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్
Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్
general

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
general

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం
Latest News

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం
general

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు

ఆపరేషన్ సిందూర్ గురించి వివరించిన ఆ ఇద్దరు మహిళలు ఎవరు?

ఆపరేషన్ సిందూర్ గురించి వివరించిన ఆ ఇద్దరు మహిళలు ఎవరు?

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.