Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home Latest News

ఆక్రమణలపై టీటీడీ నివేదిక సిద్ధం

T Ramesh by T Ramesh
Mar 15, 2025, 12:08 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

హైకోర్టు సూచనతో అధికారుల్లో కదలిక

కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన శేషాచలం అటవీ ప్రాంతంలో ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై తిరుమల తిరుపతి దేవస్థానం నివేదిక సిద్ధం చేసింది. ఓ పిటీషన్ విచారణ సందర్బంగా తిరుమలలో అక్రమ నిర్మాణాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడంతో అధికారుల్లో చలనమొచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న మఠాల వివరాలతో ఓ నివేదికను సిద్ధం చేసింది.

తిరుమల పరిధిలో కేవలం హిందూ ధర్మప్రచారం కోసమే మఠాలకు భూములను కేటాయించాల్సి ఉంది. కానీ స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు తిరుమల పచ్చదనానికి హాని కలిగించేలా వ్యవహరిస్తున్నారు. మఠాలకు భూ కేటాయింపు పై ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేయగా దానిపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు, తిరుమలను కాంక్రీట్‌ జంగిల్‌గా మార్చరాదని సూచించింది.

నిబంధనలకు విరుద్దంగా…

కర్ణాటకకు చెందిన భాగల్‌కోట్‌లోని బసవేశ్వర వీర శైవ సంఘ (BVSS) మఠం వారు గోగర్భం డ్యాం వద్ద ఓ నిర్మాణం చేపట్టారు.ఈ మఠానికి భూముల కేటాయింపు విషయంలో టీటీడీ మాజీ చైర్మన్ గా పనిచేసిన ఓ వ్యక్తి కారణమనే ప్రచారం జరుగుతోంది. శ్రీపాదరాజ మఠం నిర్మాణానికి భూములు ఇచ్చారు. శ్రీపాదరాజమఠం నిర్మాణం పై న్యాయస్థానంలో విచారణ జరుగుతుండగా ప్రస్తుతం నిర్మాణం ఆగిపోయింది. బీవీఎస్ఎస్ మఠం నిర్మాణం లో భాగంగా నిబంధనలు ఉల్లంఘించినట్లు టీటీడీ రెవెన్యూ విభాగం గుర్తించింది.

తిరుమల పరిధిలోని మౌనస్వామి మఠం, విశాఖ శారదాపీఠం మఠాలు భూ ఆక్రమణలకు పాల్పడినట్లు రెవెన్యూ తనిఖీల్లో తేలింది. మౌనస్వామి మఠం 1,870 చదరపు అడుగులు, విశాఖ శారదాపీఠం 1851.06 చదరపు అడుగులు, శ్రీ ప్రతివాది భయంకర్‌ మఠం 3,575, శ్రీ వల్లభాచార్యజీ మఠం 880, శ్రీ రామానుజ జీయర్‌ మఠం(శ్రీ రంగనాథ స్వామి, శ్రీరంగం) 1,500 చదరపు అడుగులు మేర ఆక్రమణకు పాల్పడినట్లు అధికారుల లెక్కల్లో తేలింది. అయితే గత ప్రభుత్వం చొరవతో ఈ ఆక్రమణలను క్రమబద్ధీకరిస్తూ అప్పటి టీటీడీ పాలకమండలి మండలి తీర్మానం చేసింది. అనంతరం రాష్ట్రప్రభుత్వం మూడు మఠాలకు సంబంధించిన భూములను క్రమబద్ధీకరించింది.

మౌనస్వామి మఠానికి చదరపు అడుగుకు రూ.374, విశాఖ శారదాపీఠం మఠానికి రూ.964 చొప్పున స్థలాల లీజును ఆమోదిస్తూ ఆక్రమణలను క్రమబద్ధీకరించారు.మేదరమిట్ట సమీపంలోని శ్రీ రాఘవేంద్రస్వామి మఠం ఆక్రమించిన 3,360 చదరపు అడుగుల స్థలాన్ని క్రమబద్ధీకరించేందుకు టీటీడీ బోర్డు డిసెంబరు 2023లో ఆమోదం తెలిపింది.

Tags: ap highcourtEncroachmentsTIRUMALATOP NEWSTTD
ShareTweetSendShare

Related News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్
Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్
general

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
general

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం
Latest News

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం
general

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు

ఆపరేషన్ సిందూర్ గురించి వివరించిన ఆ ఇద్దరు మహిళలు ఎవరు?

ఆపరేషన్ సిందూర్ గురించి వివరించిన ఆ ఇద్దరు మహిళలు ఎవరు?

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.