Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home క్రైమ్ న్యూస్

లైంగిక వేధింపుల కేసు నిందితుడు ఏసీపీ మొహిసిన్ ఖాన్ మూడునెలల తర్వాత సస్పెన్షన్

Phaneendra by Phaneendra
Mar 13, 2025, 12:08 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఉత్తరప్రదేశ్‌లోని ఐఐటీ కాన్పూర్‌లో ఒక విద్యార్ధినిని లైంగికంగా వేధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న కాన్పూర్ నగర ఏసీపీ మొహిసిన్ ఖాన్ మీద సస్పెన్షన్ వేటు పడింది. యూపీ డీజీపీ కార్యాలయం మొహిసిన్ ఖాన్‌ను సస్పెండ్ చేస్తూ నిన్న అంటే మార్చి 12న ఉత్తర్వులు జారీ చేసింది.

బాధితురాలు గతవారం ఉత్తరప్రదేశ్ డిజిపికి లేఖ రాసింది. ఆ లేఖలో ‘‘నిందితుడు పోలీసు అధికారి అయినందున అతన్ని అరెస్ట్ చేయలేదు. శాఖాపరంగానూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అతని మీద ఛార్జిషీట్ దాఖలు చేయకుండా, అతన్ని అరెస్ట్ చేయకుండా నిందితుడు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నాడు’’ అని ఆవేదన వ్యక్తం చేసింది. అతని దుశ్చర్యలు తన కెరీర్‌ను ప్రభావితం చేయడమే కాదు, తనను మానసికంగా డిప్రెషన్‌కు గురిచేసాయని వివరించింది. తదుపరి విచారణ మార్చి 20న ఉందనీ,  ఆరోజు తన వాదనను బలంగా వినిపిస్తాననీ బాధితురాలు డీజీపీకి రాసిన లేఖలో పేర్కొంది. మార్చి 20నాటి విచారణ తర్వాత నిందితుడి మీద విచారణ జరపాలా వద్దా అన్న విషయంపై అలహాబాద్ హైకోర్టు నిర్ణయం తీసుకుంటుంది.

ఈ వ్యవహారం మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్‌ ఏర్పాటు చేసింది. సిట్ నివేదిక రావడంతో దాన్ని కాన్పూర్ పోలీస్ కమిషనర్ బుధవారం నాడు రాష్ట్రప్రభుత్వానికి పంపించారు. దాన్ని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం నిందితుణ్ణి సస్పెండ్ చేసింది. అతన్ని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసింది. సస్పెన్షన్ లేఖ అధికారికంగా కాన్పూర్ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరాక అతనిపై శాఖాపరమైన  విచారణ మొదలవుతుంది. ఆ తర్వాతే అతనికి విధించాల్సిన శిక్ష ఖరారవుతుంది.

బాధితురాలు 2024 డిసెబర్ 12న కళ్యాణ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఏసీపీ మొహిసిన్‌ఖాన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. దాంతో కళ్యాణ్‌పూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. ఆ ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని, తనను అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వాలనీ కోరుతూ మొహిసిన్ ఖాన్ డిసెంబర్ 16న హైకోర్టులో పిటిషన్ వేసాడు.  బాధితురాలి ఫిర్యాదు తర్వాత ఏసీపీని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేసారు. ఆ తర్వాత దర్యాప్తును సిట్‌కు అప్పగించారు.

ఒక ఐఐటీ విద్యార్ధినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన మొహిసిన్ ఖాన్, పోలీసు వ్యవస్థలో ఏసీపీ స్థాయి అధికారి కావడం వల్లనే అతనిపై సస్పెన్షన్ వేటు వేయకుండా మూడు నెలలు జాప్యం జరిగిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Tags: IIT KanpurKanpur ACPMohsin KhanSexual HarassmentSuspension of AccusedTOP NEWSUttar Pradesh
ShareTweetSendShare

Related News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్
Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్
general

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
general

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం
Latest News

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం
general

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు

ఆపరేషన్ సిందూర్ గురించి వివరించిన ఆ ఇద్దరు మహిళలు ఎవరు?

ఆపరేషన్ సిందూర్ గురించి వివరించిన ఆ ఇద్దరు మహిళలు ఎవరు?

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.