Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

అమరావతిలో 31 సంస్థలకు భూ కేటాయింపులు

K Venkateswara Rao by K Venkateswara Rao
Mar 13, 2025, 09:52 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

అమరావతి రాజధానిలో 31 సంస్థలకు కేటాయించిన 629 ఎకరాల భూ కేటాయింపులను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరో 13 సంస్థలకు కేటాయించిన 177 ఎకరాలను రద్దు చేశారు. భూ కేటాయింపు చేసిన సంస్థలు రెండేళ్లలో నిర్మాణాలు పూర్తి చేయాలని షరతు విధించారు. 2014 నుంచి 2019 వరకు అమరావతిలో చేసిన భూ కేటాయింపులను ప్రభుత్వం మరలా సమీక్షిస్తోంది.భూ కేటాయింపుల సమీక్షకు మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే పనిచేస్తోంది.

మూడుసార్లు సమావేశమైన ఉపసంఘం సూచనల మేరకు 31 సంస్థలకు భూ కేటాయింపులను పొడిగించారు. 13 సంస్థలకు రద్దు చేశారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో 130 సంస్థలకు 1277 ఎకరాలు కేటాయించారు. ఇందులో 69 ప్రభుత్వరంగం సంస్థలున్నాయి. 61 ప్రవేటు సంస్థలకు భూములు కేటాయించారు.

గతంలో అమరావతి రాజధానిలో రెండు కేంద్రీయ విద్యాలయాలకు ఒక దానికి 5 ఎకరాలు, మరోదానికి 8 ఎకరాలు కేటాయించారు. ఎకరా రూపాయి చొప్పున లీజుకు 60 సంవత్సరాలకు కేటాయించారు. ప్రస్తుతం ఒక కేంద్రీయ విద్యాలయానికి 5 ఎకరాలు కేటాయించారు.

అమరావతిలో భూ కేటాయింపులకు ఉపసంఘం అనుమతించిన సంస్థలు 30 రోజుల్లో అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. తరవాత 2027 మార్చి చివరి నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలి. ఇప్పటికే అమరావతిలో మూడు యూనివర్సిటీలు పనిచేస్తున్నాయి. విట్, అమృతా, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సీటీలు పనిచేస్తున్నాయి. ఎస్ఆర్ఎం విస్తరణకు సీఆర్డీఏ మరో 50 ఎకరాలు కేటాయించింది.

తాజాగా భూ కేటాయింపులు పొందిన సంస్థల్లో ఎక్కువగా హోటళ్లు, రిసార్టులతోపాటు, విదేశాంగశాఖకు 2 ఎకరాలు ఇండ్ రాయల్ హాటల్స్‌కు 4 ఎకరాలు కేటాయించారు. ఇలా మొత్తం 11 సంస్థలకు 54 ఎకరాలు కేటాయించారు. 19 సంస్థలకు 570 ఎకరాలు కేటాయించారు. వాటి నిర్మాణ గడువు పొడిగించారు. గతంలో ఆంధ్రాబ్యాంకుకు కేటాయించిన భూములను రద్దుచేశారు. ఆంధ్రా బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేయడంతో భూములు రద్దు చేశారు. బీఆర్ శెట్టి మెడికల్ యూనివర్సీటీకి కేటాయించిన భూములను రద్దు చేశారు. సీఆర్డీయే అధికారులు ఎన్నిసార్లు లేఖలు రాసినా వారు స్పందించకపోవడంతో భూములు రద్దు చేశారు. తాజాగా భూములు తీసుకునే వారు రెండేళ్లలో నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉంటుంది.

Tags: AMARAVATIamaravati capitalamaravati capital constructionsamaravati capital roadsamaravati constructionap capital amaravathi crdaap capital amaravatiCRDASLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం
Latest News

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా
general

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్
Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్
general

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
general

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

Latest News

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.