Sunday, July 6, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home Latest News

మారిషస్‌ చేరుకున్న మోదీ, 200మందితో ఆ దేశపు ప్రధాని ఘనస్వాగతం

Phaneendra by Phaneendra
Mar 11, 2025, 12:11 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన కోసం మారిషస్ వెళ్ళారు. స్థానిక కాలమానం ప్రకారం ఈ ఉదయం 6గంటలకు ఆయన పోర్ట్ లూయీస్ విమానాశ్రయానికి చేరుకున్నారు. తమ జాతీయ దినోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన మోదీకి మారిషస్ ప్రభుత్వం సైనిక లాంఛనాలతో ఘనస్వాగతం పలికింది.

మారిషస్ ప్రభుత్వంలోని ఉద్దండులంతా ఉదయం 6 గంటలకే విమానాశ్రయంలో సిద్ధంగా ఉన్నారు. ఆ దేశపు ప్రధానమంత్రి నవీన్ రాంగూలమ్ భారత ప్రధానిని పుష్పమాలతో సత్కరించారు. మారిషస్ ప్రధానమంత్రితో పాటు ఉప ప్రధానమంత్రి, ప్రధాన న్యాయమూర్తి, మారిషస్ జాతీయ అసెంబ్లీ స్పీకర్, ప్రతిపక్ష నేత, విదేశాంగ మంత్రి, క్యాబినెట్ కార్యదర్శి, ఎంపిలు, ఎమ్మెల్యేలు, దౌత్యవేత్తలు, మతగురువులు తదితరులు మొత్తం 200 మంది భారత ప్రధానికి స్వాగతం పలికారు.  

నరేంద్ర మోదీ భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మారిషస్‌కు పయనమయ్యారు. ఆయన మార్చి 12న జరిగే మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు.

మోదీ పర్యటన భారత-మారిషస్ సంబంధాలను బలోపేతం చేసే దిశగా గొప్ప ముందడుగు అని భారత విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది. ‘‘రెండు రోజుల అధికారిక పర్యటన కోసం ప్రధాని మోదీ మారిషస్‌లోని పోర్ట్ లూయిస్ చేరుకున్నారు. ఆయన పర్యటన ఇరు దేశాల సంబంధాలనూ మరింత బలోపేతం చేస్తుంది. మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకల్లో మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. మారిషస్ దేశ నాయకత్వంతోనూ, ఇతర ప్రముఖులతోనూ మోదీ సమావేశాల్లో పాల్గొంటారు’’ అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్ సామాజిక మాధ్యమంలో ట్వీట్ చేసారు.

మారిషస్‌లోని ప్రవాస భారతీయులు కూడా మోదీని చూడడం కోసం పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి చేరుకున్నారు. వారందరికీ మోదీ అభివాదం చేసారు. ఇరుదేశాల మధ్యా సంబంధ బాంధవ్యాలను బలోపేతం చేయడంలో ప్రవాస భారతీయులు కీలక పాత్ర వహిస్తున్నారంటూ వారిని అభినందించారు. 

Tags: MauritiusMauritius' National DayNavin RamgoolamPM Narendra ModiPort LouisTOP NEWS
ShareTweetSendShare

Related News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి
general

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు
general

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ
general

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర
general

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

Latest News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.