Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

ఏపీ బడుల్లో సెమిస్టర్ విధానం : బరువు తగ్గించడమే లక్ష్యం

K Venkateswara Rao by K Venkateswara Rao
Mar 10, 2025, 09:57 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

పాఠశాల విద్యలో కీలక మార్పులు తీసుకువచ్చారు. విద్యార్ధులకు పుస్తకాల బరువు తగ్గించేందుకు సెమిస్టర్ విధానం అమలు చేయనున్నారు. 1,2 తరగతులకు రెండు పుస్తకాలు, 3 నుంచి 5 తరగతులకు నాలుగు పుస్తకాలు ఉండనున్నాయి. సంవత్సరానికి రెండుసార్లు ప్రభుత్వం పుస్తకాలు అందించనుంది. బడులు తెరిచే జూన్‌లో మొదటి సెమిస్టర్ పుస్తకాలు, తరవాత రెండో సెమిస్టర్ పుస్తకాలు అందిస్తారు. 1,2 తరగతుల విద్యార్థులకు ఇక నుంచి రెండు పుస్తకాలే ఉంటాయి. ప్రస్తుతం వారికి ఆరు పుస్తకాలు ఉన్నాయి. తెలుగు, ఇంగ్లీష్, గణితం పుస్తకాలు కలిపి ఒకటి చేయనున్నారు.

3,4,5 తరగతులకు నాలుగు పుస్తకాలు ఉంటాయి. వీరికి ఇంగ్లీష్, తెలుగు కలిపి ఒకే పుస్తకంగా ఉంటుంది. గణితం, ఈవీఎస్ మరొకటి ఉంటుంది. వీరికి మరో రెండు వర్క్ బుక్స్ ఉంటాయి. ఆరు నుంచి తొమ్మిది వరకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఒకే పుస్తకంగా ఉండనున్నాయి. మిగతా సబ్జెక్టులకు విడిగా పుస్తకాలు ఇస్తారు. సెమిస్టర్ విధానం వల్ల పుస్తకాల బరువు సగానికి తగ్గనుంది. విద్యా మంత్రి నారా లోకేశ్ ఆదేశాలతో అధికారులు కసరత్తు చేసి పుస్తకాల బరువు తగ్గించేందుకు సెమిస్టర్ విధానం తీసుకువచ్చారు.

మహారాష్ట్రలో అనుసరిస్తున్న విధానాలను అధికారులు అధ్యయనం చేశారు. సెమిస్టర్ విధానం ఇప్పటికే పలు కోర్సుల్లో అమల్లో ఉంది. అయితే ప్రాధమిక విద్యలో కూడా సెమిస్టర్ విధానం తీసుకురావడం వల్ల పుస్తకాల బరువు గణనీయంగా తగ్గనుంది. సెమిస్టర్ విధానంలో విద్యార్థులకు ఏడాదికి రెండు సార్లు ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. దీని వల్ల విద్యార్థులపై ఒత్తిడి కూడా తగ్గనుంది.

మోడల్ విద్యను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్దమైంది. పది వేల ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేస్తారు. ఇంటర్ మొదటి ఏడాదితో ఎన్‌సీఈఆర్టీ సిలబస్ తీసుకువస్తున్నారు. విద్యార్ధులు వైద్య, ఇంజనీరింగ్ విద్యకు అర్హత సాధించేలా ఎంబైపీసీని ప్రవేశ పెడుతున్నారు.

రాష్ట్రంలో ఉపాధ్యాయుల సీనియారిటీ లిస్టు తయారు చేశారు. ఈ వివరాలు ఆన్‌లైన్ చేశారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఉపాధ్యాయులు సవరణలు కోరవచ్చు. ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది.

Tags: ap education newsapschooleducationreformseducationreformsminister nara lokeshSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్
Latest News

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం
general

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం
Latest News

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా
general

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్
Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

Latest News

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.