Sunday, May 11, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

కుక్కతోక వంకర: కాల్పుల విరమణ ఒప్పందాన్ని గంటల్లోనే ఉల్లంఘించిన పాక్

కాల్పుల విరమణకు పాక్ ప్రతిపాదన, భారత్ అంగీకారం

మన దేశపు పోరాటం ఆపరేషన్ సిందూర్‌పై నోరు మెదపని ప్రముఖులు

ఉగ్రదాడులను యుద్ధ చర్యలుగానే పరిగణిస్తాం : భారత్ హెచ్చరిక

పాక్ దాడుల్లో మృతుల కుటుంబాలకు పది లక్షల పరిహారం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

కుక్కతోక వంకర: కాల్పుల విరమణ ఒప్పందాన్ని గంటల్లోనే ఉల్లంఘించిన పాక్

కాల్పుల విరమణకు పాక్ ప్రతిపాదన, భారత్ అంగీకారం

మన దేశపు పోరాటం ఆపరేషన్ సిందూర్‌పై నోరు మెదపని ప్రముఖులు

ఉగ్రదాడులను యుద్ధ చర్యలుగానే పరిగణిస్తాం : భారత్ హెచ్చరిక

పాక్ దాడుల్లో మృతుల కుటుంబాలకు పది లక్షల పరిహారం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home Latest News

మూడో బిడ్డను కంటే నజరానా…విజయనగరం ఎంపీ ప్రకటన

T Ramesh by T Ramesh
Mar 9, 2025, 10:47 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఆడబిడ్డ అయితే రూ. 50 వేలు… మగబిడ్డ అయితే ఆవుదూడ

 

దేశంలో సంతానోత్పత్తిరేటు తగ్గుదలపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దక్షిణాదిలో కుటుంబ నియంత్రణను పకడ్బందీగా అమలు చేయడంతో యువత శాతం తగ్గి వృద్ధుల జనాభా రానున్న రోజుల్లో పెరగనుంది. 

జనాభా సమతుల్యత కోసం ప్రతీ ఒక్కరూ ఇద్దరు కంటే ఎక్కువ మందికి జన్మనివ్వాలని కోరుతున్నారు. ప్రతీ జంట ఇద్దరి కంటే ఎక్కువ మందిని కనాలని ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే పలు సభల్లో కోరారు. తాజాగా ఆ పార్టీ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కూడా దీనికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాదిలో జనాభా పెరుగుదల రేటు తక్కువగా ఉండటంతో ఆయా రాష్ట్రాలు ప్రత్యేక చర్యలు చేపట్టాయి.

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఎవరికైనా మూడో సంతానంగా ఆడబిడ్డ పుడితే రూ.50 వేలు సాయంగా అందజేస్తానని  అప్పలనాయుడు తెలిపారు. అలాగే మగబిడ్డ పుడితే ఆవుదూడను అందజేస్తానని బహిరంగ ప్రకటన చేశారు. తన పదవీకాలంతో సంబంధం లేకుండా ఈ నజరానాను కొనసాగిస్తాని వివరించారు. 

 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయనగరంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అతిథిగా పాల్గొని ప్రసంగించిన అప్పలనాయుడు, లింగ వివక్షను రూపుమాపాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు.

జన్మనిచ్చిన తల్లి, సోదరీమణులు, భార్య  ఎంతో ప్రేరణ కలిగించారన్నారు. బాల్యంలో చదువుచెప్పిన ఉపాధ్యాయిని నుంచి.. తన కుమార్తె నుంచి కూడా ఎన్నో అంశాలు నేర్చుకున్నానని  తెలిపారు.

Tags: - WOMENS DAY CELEBRATIONSa cow and a calf if a boy is bornMP KalisettyRs. 50 thousand if a girl is bornThird TimeTOP NEWSVIZIANAGARAM
ShareTweetSendShare

Related News

కుక్కతోక వంకర: కాల్పుల విరమణ ఒప్పందాన్ని గంటల్లోనే ఉల్లంఘించిన పాక్
general

కుక్కతోక వంకర: కాల్పుల విరమణ ఒప్పందాన్ని గంటల్లోనే ఉల్లంఘించిన పాక్

కాల్పుల విరమణకు పాక్ ప్రతిపాదన, భారత్ అంగీకారం
Latest News

కాల్పుల విరమణకు పాక్ ప్రతిపాదన, భారత్ అంగీకారం

మన దేశపు పోరాటం ఆపరేషన్ సిందూర్‌పై నోరు మెదపని ప్రముఖులు
Latest News

మన దేశపు పోరాటం ఆపరేషన్ సిందూర్‌పై నోరు మెదపని ప్రముఖులు

ఉగ్రదాడులను యుద్ధ చర్యలుగానే పరిగణిస్తాం : భారత్ హెచ్చరిక
general

ఉగ్రదాడులను యుద్ధ చర్యలుగానే పరిగణిస్తాం : భారత్ హెచ్చరిక

పాక్ దాడుల్లో మృతుల కుటుంబాలకు పది లక్షల పరిహారం
general

పాక్ దాడుల్లో మృతుల కుటుంబాలకు పది లక్షల పరిహారం

Latest News

కుక్కతోక వంకర: కాల్పుల విరమణ ఒప్పందాన్ని గంటల్లోనే ఉల్లంఘించిన పాక్

కుక్కతోక వంకర: కాల్పుల విరమణ ఒప్పందాన్ని గంటల్లోనే ఉల్లంఘించిన పాక్

కాల్పుల విరమణకు పాక్ ప్రతిపాదన, భారత్ అంగీకారం

కాల్పుల విరమణకు పాక్ ప్రతిపాదన, భారత్ అంగీకారం

మన దేశపు పోరాటం ఆపరేషన్ సిందూర్‌పై నోరు మెదపని ప్రముఖులు

మన దేశపు పోరాటం ఆపరేషన్ సిందూర్‌పై నోరు మెదపని ప్రముఖులు

ఉగ్రదాడులను యుద్ధ చర్యలుగానే పరిగణిస్తాం : భారత్ హెచ్చరిక

ఉగ్రదాడులను యుద్ధ చర్యలుగానే పరిగణిస్తాం : భారత్ హెచ్చరిక

పాక్ దాడుల్లో మృతుల కుటుంబాలకు పది లక్షల పరిహారం

పాక్ దాడుల్లో మృతుల కుటుంబాలకు పది లక్షల పరిహారం

ఆపరేషన్ సిందూర్‌లో హతమైన ఉగ్రవాదుల జాబితా విడుదల చేసిన భారత్

ఆపరేషన్ సిందూర్‌లో హతమైన ఉగ్రవాదుల జాబితా విడుదల చేసిన భారత్

‘ఇస్లామిక్ ఉగ్రవాదం ఓ భయంకరమైన వైరస్, 21వ శతాబ్దానికి సవాల్’

‘ఇస్లామిక్ ఉగ్రవాదం ఓ భయంకరమైన వైరస్, 21వ శతాబ్దానికి సవాల్’

శ్రీనగర్ నిట్‌లోని తెలుగు విద్యార్థుల తరలింపు

శ్రీనగర్ నిట్‌లోని తెలుగు విద్యార్థుల తరలింపు

సైబర్ దాడితో భారత పవర్ గ్రిడ్ కుప్పకూల్చామంటూ పాక్ దుష్ప్రచారం

సైబర్ దాడితో భారత పవర్ గ్రిడ్ కుప్పకూల్చామంటూ పాక్ దుష్ప్రచారం

పాకిస్తాన్‌కు 230 కోట్ల డాలర్లు మంజూరు చేసిన ఐఎంఎఫ్, భారత్ తీవ్ర నిరసన

పాకిస్తాన్‌కు 230 కోట్ల డాలర్లు మంజూరు చేసిన ఐఎంఎఫ్, భారత్ తీవ్ర నిరసన

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.