Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

పోసానికి 14 రోజుల రిమాండ్

K Venkateswara Rao by K Venkateswara Rao
Feb 28, 2025, 10:26 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ రైల్వేకోడూరు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. జనసేన నాయకుడు జోగినేని మణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోసానిపై నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గురువారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్న ఓబులవారిపల్లె పోలీసులు రైల్వేకోడూరు కోర్టులో ప్రవేశపెట్టారు. పోసానికి 41ఏ నోటీసులు ఇచ్చి బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. గురువారం రాత్రి 9 గంటల 30 నిమిషాల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు వాదనలు జరిగాయి.

రెండు వర్గాల మధ్య ఘర్షణలకు దారితీసేవిధంగా పోసాని వ్యాఖ్యలున్నాయంటూ ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. అతనిపై 11 కేసులున్నాయని విచారణలో సహకరించడం లేదని, హైదరాబాదులో నివాసం ఉంటున్నారని బెయిల్ ఇస్తే విచారణకు ఇబ్బంది కలుగుతుందని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. పోసానికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.

పోసాని కృష్ణమురళి ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన భార్య భువనేశ్వరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయన భార్య, పిల్లలు, మంత్రి నారా లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియోలను న్యాయమూర్తికి చూపించారు. ఓ వైపు సమాజంలో వర్గ విబేధాలు సృష్టించడంతోపాటు, అప్పటి ప్రతిపక్ష నాయకుల వ్యక్తిత్వ హననానికి పాల్పడినట్లు పోలీసుల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.

పోసానికి గతంలో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు అందించినా లెక్కలేయలేదని, కనీసం హాజరు కాలేదని పోలీసులు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. నిందితుడు పారిపోయే ప్రమాద ముందని రిమాండ్ విధించాలని కోరారు. ప్రభుత్వ వాదనలు విన్న న్యాయమూర్తి పోసానికి 14 రోజుల రిమాండ్ విధించారు.

పోసాని అరెస్టుపై వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. తమ పార్టీ నాయకులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిలో అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని ఆయన విమర్శించారు. అక్రమ కేసులు పెట్టిన వారిని వదిలేదే లేదని పోలీసులను జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారు.

Tags: apfdc chairman posani krishna muraliPosani Krishna Muraliposani krishna murali arrestposani krishna murali commentsposani krishna murali comments on chandrababuposani krishna murali interviewposani krishna murali latest newsposani krishna murali latest press meetposani krishna murali newsSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
Latest News

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు
general

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

Latest News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.