Saturday, May 10, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home Latest News

మండలిలో మంత్రి లోకేశ్ మాజీ మంత్రి బొత్స వాగ్వాదం : ఇంగ్లీషు వీరికి అర్థం కావడం లేదంటూ లోకేశ్ ఎద్దేవా

K Venkateswara Rao by K Venkateswara Rao
Feb 25, 2025, 02:46 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

మండలిలో వాడివేడి చర్చ సాగింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 17 మంది యూనివర్సిటీల వైస్ ఛాన్సులర్లను బెదిరించి పదవీ కాలం పూర్తి కాకుండానే తొలగించారంటూ మాజీ విద్యా మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను మంత్రి లోకేశ్ తిప్పికొట్టారు. వీసీల తొలగింపుపై విచారణ జరిపించాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. దీనిపై మంత్రి లోకేశ్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఒక్క ఆధారం ఇచ్చినా విచారణ కమిటీ వేయడానికి తాను సిద్దంగా ఉన్నట్లు ప్రకటించారు.

నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు సభలో ఎలా చెబుతారంటూ వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. దీనిపై మంత్రి నారా లోకేశ్ సమాధానం ఇచ్చారు. సభ్యులకు ఇంగ్లీష్ సరిగా అర్థం కావడం లేదని సభాపతి దృష్టికి మంత్రి లోకేశ్ తీసుకెళ్లారు. ఇంగ్లీష్ కూడా అర్థం కాని వైసీపీ సభ్యులు, రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం కావాలంటూ గొడవ చేస్తున్నారని లోకేశ్ ఎద్దేవా చేశారు. 4 లక్షల ఉద్యోగాల కల్పనకు అవసరమైన పరిశ్రమల స్థాపన జరుగుతోందని మాత్రమే చెప్పినట్లు మంత్రి లోకేశ్ సభలో ప్రకటించారు. ఈ విషయాన్ని సభాపతి బుక్ లెట్లు తెప్పించి పరిశీలించారు.

అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే మెగా డీఎస్సీ వేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నా ఇంత వరకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేదంటూ పీడీఎఫ్ సభ్యులు మంత్రి నారా లోకేశ్‌ను ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు కాగానే నోటిఫికేషన్ ఉంటుందని, వచ్చే విద్యాసంవత్సరం బడులు తెరిచే సమయానికి నియామకాలు పూర్తి చేస్తామని మంత్రి లోకేశ్ చెప్పారు.

Tags: botsa comments on nara lokeshBotsa Satyanarayanaminister nara lokeshNara Lokeshnara lokesh comments on botsanara lokesh speechnara lokesh vs botsaSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు
Latest News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

Latest News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.