Monday, May 12, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై భారత సైన్యం గర్జించింది : రాజ్‌నాథ్ సింగ్

మన సెలబ్రిటీలకు దమ్ము లేదు, వాళ్ళ సెలబ్రిటీలకు సిగ్గు లేదు…

మే 12న పాక్‌తో చర్చలు

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై భారత సైన్యం గర్జించింది : రాజ్‌నాథ్ సింగ్

మన సెలబ్రిటీలకు దమ్ము లేదు, వాళ్ళ సెలబ్రిటీలకు సిగ్గు లేదు…

మే 12న పాక్‌తో చర్చలు

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

పందులు రాబందులు : మహాకుంభమేళాపై విష ప్రచారం చేస్తోన్న వారిపై యోగీ ఫైర్

K Venkateswara Rao by K Venkateswara Rao
Feb 25, 2025, 10:09 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

మహాకుంభమేళాలో ఏర్పాట్లు సరిగా లేవంటూ ప్రతిపక్షాలు చేసిన వ్యాఖ్యలపై యూపీ సీఎం అసెంబ్లీ వేదికగా మండిపడ్డారు. మహాకుంభమేళాలో ఎవరికి కావాల్సింది వారికి లభించిందని ఆయన ఎద్దేవా చేశారు. మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయారని, రాబందులకు అక్కడ శవాలు దొరికాయన్నారు. పందులకు అపరిశుభ్రత లభించింది. ఇక సున్నిత స్వభావులకు సంబంధ బాంధవ్యాలు, భక్తులకు పరిశుభ్రత, వ్యాపారులకు వ్యాపారం దొరికిందని, ప్రతిపక్ష నేత సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

2013లో మీ పాలనలో జరిగిన కుంభమేళాకు సనాతన ధర్మాన్ని పాటించని వ్యక్తికి బాధ్యతలు అప్పగించారని గుర్తుచేశారు. ఆనాడు కనీసం త్రివేణి సంగమంలో నీరు కూడా లేదని, మారిషష్ ప్రధాని పుణ్య స్నానం చేసేందుకు నిరాకరించిన విషయాన్ని సీఎం యోగీ గుర్తుచేశారు.

ఒక కులానికి చెందిన వారిని మహాకుంభమేళా ప్రాంతానికి వెళ్లకుండా అడ్డుకున్నారంటూ అఖిలేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను యోగీ ఖండించారు. భక్తితో వెళ్లేవారిని ఎవరినీ అడ్డుకోలేదని, అరాచకాలు చేయాలని చూసిన వారికి అక్కడ ప్రవేశం లేదని యోగీ స్పష్టం చేశారు. మీలాగా మేము మతంలో ఆటలాడలేదని యోగీ చురకలు వేశారు.

మహాకుంభమేళాకు ఇప్పటి వరకు 63 కోట్ల మంది భక్తులు వచ్చారని యూపీ ప్రభుత్వం ప్రకటించింది.రెండు రోజుల్లో కుంభమేళా ముగియనుంది. రేపు శివరాత్రి సంబర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పుణ్యస్నానాలకు వస్తారని ఏర్పాట్లు చేశారు. కాశీకి వచ్చే వేలాది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలకు వెళుతున్నారు. దీంతో ఆ మార్గంలో తీవ్రమైన రద్దీ ఏర్పడింది.

Tags: CM Yogicm yogi on mahakumbh firefire at kumbhkumbh mela firemaha kumbhMaha Kumbh 2025maha kumbh firemahakumbh firemahakumbh fire newsmahakumbh fire reasonSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై భారత సైన్యం గర్జించింది : రాజ్‌నాథ్ సింగ్
general

పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై భారత సైన్యం గర్జించింది : రాజ్‌నాథ్ సింగ్

మన సెలబ్రిటీలకు దమ్ము లేదు, వాళ్ళ సెలబ్రిటీలకు సిగ్గు లేదు…
general

మన సెలబ్రిటీలకు దమ్ము లేదు, వాళ్ళ సెలబ్రిటీలకు సిగ్గు లేదు…

మే 12న పాక్‌తో చర్చలు
general

మే 12న పాక్‌తో చర్చలు

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి
general

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన

Latest News

పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై భారత సైన్యం గర్జించింది : రాజ్‌నాథ్ సింగ్

పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై భారత సైన్యం గర్జించింది : రాజ్‌నాథ్ సింగ్

మన సెలబ్రిటీలకు దమ్ము లేదు, వాళ్ళ సెలబ్రిటీలకు సిగ్గు లేదు…

మన సెలబ్రిటీలకు దమ్ము లేదు, వాళ్ళ సెలబ్రిటీలకు సిగ్గు లేదు…

మే 12న పాక్‌తో చర్చలు

మే 12న పాక్‌తో చర్చలు

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన

యుద్ధం ముగింపునకు ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం : పుతిన్

యుద్ధం ముగింపునకు ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం : పుతిన్

ప్రపంచానికే ఆదర్శ పాత్రికేయుడు నారదుడు

ప్రపంచానికే ఆదర్శ పాత్రికేయుడు నారదుడు

పాకిస్థాన్‌కు అండగా ఉంటాం : చైనా

పాకిస్థాన్‌కు అండగా ఉంటాం : చైనా

అమర్ రహే : అమరవీరుడు మురళీనాయక్‌‌కు నివళులర్పించిన మంత్రులు

అమర్ రహే : అమరవీరుడు మురళీనాయక్‌‌కు నివళులర్పించిన మంత్రులు

కుక్కతోక వంకర: కాల్పుల విరమణ ఒప్పందాన్ని గంటల్లోనే ఉల్లంఘించిన పాక్

కుక్కతోక వంకర: కాల్పుల విరమణ ఒప్పందాన్ని గంటల్లోనే ఉల్లంఘించిన పాక్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.