Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home Latest News

బీజేపీ నాయకురాలిపై ముస్లిం అతివాదుల దాడి, స్నేహితురాలి పరిస్థితి విషమం

Phaneendra by Phaneendra
Feb 24, 2025, 05:27 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

మహాకుంభమేళా సందర్భంగా త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం చేయడానికి ఢిల్లీ నుంచి ప్రయాగరాజ్ బయల్దేరిన బీజేపీ మైనారిటీ నాయకురాలు నాజియా ఎలాహీ ఖాన్ బృందం మీద కొందరు ముస్లిం దుండగులు దాడి చేసారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఎటా దగ్గర జరిగిన ఆ దాడి కారణంగా కారు యాక్సిడెంట్ అయింది. ఆ కారులో ఉన్న ప్రియా చతుర్వేదీ అనే యువతి తీవ్రంగా గాయపడింది. ఆమె పరిస్థితి విషమంగా ఉంది.

జరిగిన సంఘటనపై నాజియా ఎలాహీ ఖాన్ ఎక్స్ మాధ్యమం ద్వారా ఒక వీడియో ప్రకటన విడుదల చేసింది. తమపై జరిగిన దాడి ముందస్తు ప్రణాళికతో చేసినదేనని ఆమె ఆ ప్రకటనలో ఆరోపించింది. కొంతదూరం నుంచి తమను వెంబడిస్తూ వచ్చిన దుండగులు దాడి చేసారని, ఫలితంగానే కారు ప్రమాదానికి గురయిందనీ నాజియా వివరించింది. నాజియాకు, ఆమెతో పాటు ప్రయాణిస్తున్న 19ఏళ్ళ ప్రియా చతుర్వేది అనే స్నేహితురాలికీ తీవ్ర గాయాలయ్యాయి. ప్రియా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.

నాజియా ఎలాహీ ఖాన్‌కు అతివాద ముస్లిముల నుంచి బెదిరింపులు గతంలో కూడా చాలాసార్లు వచ్చాయి. బీజేపీకి మద్దతిస్తున్నందుకు ఆమెను తీవ్రంగా బెదిరించేవారు. గతేడాది బెంగాల్‌లో ఆమెను దైవదూషణ ఆరోపణలపై అరెస్ట్ చేసారు కూడా. 2024 ఆగస్ట్ 3న ‘న్యూస్ గ్యాలరీ’ అనే యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్‌వ్యూలో నాజియా మత అతివాదం గురించి మాట్లాడారన్న ఆరోపణలు వచ్చాయి. వాటి ఆధారంగా కేసు పెట్టి ఆమెను అరెస్ట్ చేసారు. తాజాగా ఆమెపై జరిగిన దాడిని కూడా కలుపుకుని చూస్తే ముస్లింలలో అతివాదులను ప్రశ్నించే వ్యక్తులను సహించలేకపోవడం, వారిని బెదిరించడం లేదా వారి ప్రాణాలకు ముప్పు కల్పించడం వంటి ప్రయత్నాలు ఎలా జరుగుతున్నాయో అర్ధమవుతుంది.  

ఆ దాడి తర్వాత నాజియా వెంటనే స్పందించింది. జరిగిన దాడి ఘటన విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలంటూ సామాజిక మాధ్యమాల ద్వారా కోరింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, యూపీ పోలీసులు, ఎటా పోలీసులు, రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, రాష్ట్ర డీజీపీ అందరూ స్పందించి జోక్యం చేసుకోవాలని, తనలాంటి వారికి భద్రత కల్పించాలనీ ఆమె కోరుతోంది.

Tags: BJP Minority Leadercar accidentDelhiEtahMahakumbh 2025Muslims attackNazia Elahi KhanPrayag RajTOP NEWSUP CM Yogi Adityanath
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.