Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి

K Venkateswara Rao by K Venkateswara Rao
Feb 24, 2025, 11:48 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ప్రతిపక్ష హోదా ఇవ్వండి,ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ప్రారంభం కాగానే వైసీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. కేవలం 2 నిమిషాల్లోనే వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. సభలో తమ పార్టీ అధినేతకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అసెంబ్లీ ఆవరణలో నినాదాలు చేశారు. ప్రజల సమస్యలపై మాట్లాడేందుకు ఎక్కువ సమయం కేటాయించాలంటూ వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు.

వైసీపీ అధినేత జనగ్‌మోహన్‌రెడ్డి ఇవాళ అసెంబ్లీకి హాజరయ్యారు. సభలో ప్రవేశించిన రెండు నిమిషాలకే లేచి నిలబడి ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ డిమాండ్ చేశారు. ప్రజాస్వామన్ని రక్షించాలంటూ గగ్గోలు పెట్టారు. మాజీ మంత్రి, మండలిలో వైసీపీ పక్ష నేత బొత్సతో కలసి జనగ్‌మోహన్‌రెడ్డి సభ నుంచి వాకౌట్ చేశారు.

వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వాకౌట్ తరవాత గవర్నర్ ప్రసంగం కొనసాగించారు. ఎనిమిది నెలల కూటమి పాలనలో సంక్షేమం, అభివృద్ధిపై గంటకుపైగా ప్రసంగించారు. కూటమి అధికారంలోకి వచ్చాక గుంతలు లేని రోడ్లు విషయంలో మంచి పురోగతి సాధించినట్లు చెప్పారు. ఎన్టీఆర్ భరోసా ద్వారా దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ఒకటో తేదీనే పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు గవర్నర్ అబ్దుల్ నజీర్ చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఏపీలో తలసరి ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు.

దేశంలో ఉద్యాన పంటల ఉత్పత్తిలో సగం ఏపీ నుంచే వస్తున్నాయని గవర్నర్ తెలిపారు. ఆక్వారంగంలో ఏపీ నెంబర్ వన్‌గా ఉందన్నారు. వ్యవసాయరంగంలో 22 శాతం వృద్ధి సాధించినట్లు చెప్పారు. యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించేందుకు పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు గుర్తుచేశారు. మొత్తం మీద కూటమి ప్రభుత్వం ఎనిమిది నెలల కాలంలోనే గత ప్రభుత్వ తప్పులను సరిదిద్ది పాలనను గాడిలో పెట్టినట్లు గవర్నర్ చెప్పారు.

Tags: AP Assemblyap assembly sessionap assembly sessionsjagan walkout from ap assemblyjagan walkout from assemblySLIDERTOP NEWSYS JAGANys jagan assemblyys jagan walkoutysrcp walkout from ap assembly
ShareTweetSendShare

Related News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్
Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్
general

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
general

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం
Latest News

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం
general

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు

ఆపరేషన్ సిందూర్ గురించి వివరించిన ఆ ఇద్దరు మహిళలు ఎవరు?

ఆపరేషన్ సిందూర్ గురించి వివరించిన ఆ ఇద్దరు మహిళలు ఎవరు?

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.