Wednesday, May 14, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

బెంగళూరును ఆ దేవుడు కూడా మార్చలేడు : ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు

K Venkateswara Rao by K Venkateswara Rao
Feb 21, 2025, 04:15 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

బెంగళూరు నగరంలో మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్ సమస్యలను రాత్రికి రాత్రి పరిష్కరించలేమంటూ ఉప ముఖ్యమంత్రి శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా, ఏం చేశారంటూ స్థానికులు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. మెట్రో విస్తరణ తీవ్ర జాప్యం చేయడం, పుట్‌పాత్‌లు కూడా సరిగా లేకపోవడంపై నగర వాసులు సోషల్ మీడియా వేదికగా మంత్రి శివకుమార్‌పై విరుచుకుపడ్డారు.

రాత్రికి రాత్రి అభివృద్ధిని ఎవరూ కోరుకోవడం లేదని బ్రాండ్ బెంగళూరు పేరుతో అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోందని గుర్తుపెట్టుకోవాలంటూ స్థానికులు మంత్రికి చురకలు వేశారు. ప్రణాళికాబద్దంగా పనిచేస్తే బెంగళూరును అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దవచ్చంటూ ప్రముఖ ఆర్థిక వేత్త మోహన్‌దాస్ పాయ్ విమర్శలు గుప్పించారు. రోడ్ల విస్తరణ, మెట్రో రెండో దశ పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదని ఆయన ధ్వజమెత్తారు.

నగరంలో పెరుగుతోన్న జనాభాకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థ పెరగడం లేదని పాయ్ గుర్తుచేశారు. చేయాలనే తప్పన ఉంటే పనులు చకచకా జరిపించవచ్చన్నారు. వెంటనే 5 వేల ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టాలని సూచించారు. మౌలిక సదుపాయాలు కల్పించడానికి దశాబ్దాల సమయం అవసరం లేదని ఆయన గుర్తుచేశారు. బ్రాండ్ బెంగళూరు అంటూ ప్రచారం చేసుకుని చివరకు నగరాన్ని మురికికూపంగా మార్చారంటూ బీజేపీ నేత మోహన్‌కృష్ణ విమర్శించారు.

Tags: bengaluru city developmentsDK Shivakumardk shivakumar arrives bengalurudk shivakumar latest newsdk shivakumar newsdk shivakumar siddaramaiahdk shivakumar speechr ashok on dk shivakumarSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….
general

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు
general

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్
general

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
general

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….
Latest News

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

Latest News

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

ఉత్తరప్రదేశ్ లో ఘోరం: రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి

ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మరణం

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.