Tuesday, July 8, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

మిర్చికి మద్దతు ధర : కేంద్ర వ్యవసాయశాఖ అధికారుల కీలక భేటీ

K Venkateswara Rao by K Venkateswara Rao
Feb 21, 2025, 12:25 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర మంత్రి ఎ.రామ్మోహన్‌నాయుడు సమావేశం నిర్వహించారు. క్వింటాకు రూ.11600 కన్నా ఎక్కువగా మద్దతు ధర ఉండేలా నిర్ణయం తీసుకోవాలని మంత్రి సూచించారు. మార్కెట్లో ధరలు పతనం అయినప్పుడు కేంద్రం మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం ద్వారా సరుకు కొనుగోలు చేస్తుంది. అయితే మద్దతు ధరపై 25 శాతం సీలింగ్ ఉంది. దీన్ని 75 శాతానికి పెంచేందుకు అధికారులు అంగీకరించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.

ఏపీలో 5 లక్షల ఎకరాల్లో మిర్చి సాగవుతోంది. 12 లక్షల టన్నుల దిగుబడి అంచనా వేస్తున్నారు. ధరలు పతనం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కేంద్రం మద్దతు ధర పెంచి మిర్చి కొనుగోళ్లు చేసేందుకు రావాలంటూ సీఎం చంద్రబాబునాయుడు గురువారం నాడు కేంద్ర వ్యవసాయశాఖ ఉన్నతాధికారులను కోరారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ అందుబాటులో లేకపోవడంతో సీఎం చంద్రబాబునాయుడు ఉన్నతాధికారులకు సమస్యను వివరించారు. ఇవాళ ఉదయాన్నే సమావేశమై అధికారులు మిర్చికి మద్దతు ధర పెంచేందుకు అంగీకరించారు.

మిర్చి కొనుగోళ్లకు ఎంత ధర నిర్ణయిస్తారు అనేది తేలాల్సి ఉంది. ఎగుమతులపై కూడా నిర్ణయం వెలువడాల్సి ఉంది. వ్యాపారులతో అధికారులు చర్చలు జరపనున్నారు. ఎగుమతులు పెంచడం ద్వారా కూడా ధరలు పెరిగేలా చర్యలు ప్రారంభించారు. రెండు మూడు రోజుల్లోనే దీనిపై కీలక నిర్ణయం రానుంది.

Tags: GUNTURguntur mirchiguntur mirchi farmersguntur mirchi priceGuntur Mirchi Yardminimum support priceMirchi Farmersmirchi farmers protestmirchi farmers protest in gunturmirchi pricered chilli farmers for support priceSLIDERsupport priceTOP NEWSys jagan guntur tourys jagan visits guntur mirchi farmers
ShareTweetSendShare

Related News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ
general

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి
general

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు
general

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ
general

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర
general

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.