Monday, July 7, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home Latest News

మైనర్ బాలుర రేప్ కేసులో మౌల్వీ ఐజాజ్‌కు 14ఏళ్ళ కఠిన కారాగార శిక్ష

Phaneendra by Phaneendra
Feb 20, 2025, 03:12 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

జమ్మూకశ్మీర్ బారాముల్లా జిల్లా సోపోర్‌లో మైనర్ బాలురను రేప్ చేసిన కేసులో మౌల్వీ ఐజాజ్ షేక్‌కు 14ఏళ్ళ కఠిన కారాగార శిక్ష పడింది. ప్రార్థనలతో ఆరోగ్యం బాగుచేస్తానంటూ ప్రజలను మోసం చేస్తున్న మౌల్వీ ఐజాజ్ షేక్‌ను స్థానికులు పీర్ సాహిబ్ అని పిలుచుకుంటారు. ఇద్దరు బాలురిపై లైంగిక అత్యాచారానికి పాల్పడ్డాడని మౌల్వీ ఐజాజ్ షేక్ మీద కేసు నిరూపణ అయింది. దాంతో చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ వజాహత్ మీర్ శిక్ష విధించారు. 14ఏళ్ళ జైలుశిక్షతో పాటు రూ. లక్ష జరిమానా విధించారు. అంతేకాక, బాధిత బాలురు ఇద్దరికీ చెరో 45వేలు చెల్లించాలని ఆదేశించారు.   

ఈ నకిలీ మౌల్వీ ఇప్పటికే అరెస్టయి జైల్లో ఉన్నందున అతని బాధితులు మరింతమంది బైటకు వస్తున్నారు. దానివల్ల మరిన్ని ఎఫ్ఐఆర్‌లు దాఖలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ మౌల్వీ మీద ఇప్పటికే మరిన్ని కేసులు కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి.

మౌల్వీ ఐజాజ్ మీద కేసు తొమ్మిదేళ్ళ క్రితం నమోదయింది. బారాముల్లా జిల్లా సోపోర్ తెహసీల్‌లో ఒక వ్యక్తి, తన 15ఏళ్ళ కుమారుడిపై మౌల్వీ ఐజాజ్ షేక్ అలియాస్ పీర్ సాహిబ్ అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఫిర్యాదు చేసారు. ఆ అబ్బాయిపై అంతకుముందు కొన్నేళ్ళ నుంచీ మౌల్వీ అత్యాచారం చేస్తూ ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేసారు. అబ్బాయిని మెట్రిక్ పరీక్షలో మంచి మార్కులతో పాస్ అయేందుకు సాయం చేస్తానని చెప్పి, చదువుపై ఏకాగ్రత పెంచుతానని మౌల్వీ హామీ ఇచ్చాడు. తనకు అసాధారణమైన మానవాతీత శక్తులు ఉన్నాయని, వాటిద్వారా తాను ఆత్మలను లొంగదీసుకున్నాననీ, వాటి సాయంతో రోగాలను నయం చేస్తాననీ ఈ మౌల్వీ ప్రచారం చేసుకునే వాడు.  రోగం నయం చేయించుకోవాలి అనుకునే పిల్లలను అక్కడ రాత్రి ఒంటరిగా వదిలిపెట్టాలంటే భయమవుతోందని , వారి తల్లిదండ్రులు చెప్పారు.

ఫిర్యాదు చేసిన వ్యక్తి మరిన్ని అనుమానాలు వ్యక్తం చేసాడు. పీర్ సాహిబ్ మరింత మంది పిల్లలపైనా అలాంటి అత్యాచారాలకు పాల్పడి ఉంటాడని భావించాడు. జీనీల (దెయ్యాలు) పేరుతో పిల్లలను మభ్యపెట్టి, వారిని లోబరుచుకుని అకృత్యాలు చేసి ఉంటాడని అనుమానించాడు.  

ఐజాజ్ ఖాన్ చిన్నపిల్లలను ఆకట్టుకుందుకు వారికి డబ్బులు ఇచ్చేవాడు. ఒకట్రెండుసార్లు తన దగ్గరకు రావడం అలవాటైన పిల్లల తల్లిదండ్రులకు, ఆ పిల్లలను తన దగ్గర ఒక రాత్రి వదిలేయమని చెప్పేవాడు. పిల్లలకు పట్టిన దయ్యాలను వదిలించడం రాత్రే అవుతుందని చెప్పేవాడు. అలా పన్నెండేళ్ళ వయసు కలిగిన మగపిల్లలకు పీర్ సాహిబ్ దగ్గర కష్టాలు మొదలయ్యేవి. వాళ్ళ నోళ్ళు మూసి వారితో అసహజ రతి చేయడం ద్వారా వారిపై అత్యాచారాలకు పాల్పడేవాడు. అలా, పిల్లలను భయపెట్టి లొంగదీసుకుని ఏళ్ళ తరబడి వారిపై అత్యాచారాలు చేస్తున్నాడు.  

ఒక బాబు మూడేళ్ళుగా ఈ మౌల్వీ దగ్గర లైంగిక వేధింపులకు గురవుతున్నాడు. ఒకరోజు తండ్రి ఆ బాలుడి తమ్ముణ్ణి కూడా మౌల్వీ దగ్గరకు పంపిస్తానని చెప్పినప్పుడు, తను పడుతున్న వేధింపులు తమ్ముడు పడకూడదని భావించి ఆ చిన్నారి తన తండ్రికి జరుగుతున్న అత్యాచారాల గురించి చెప్పాడు. అలా ఈ మౌల్వీ విషయం బైటకు వచ్చింది. సదరు నకిలీ మౌల్వీ మీద మొదటి సారి ఫిర్యాదు నమోదయింది.

Tags: 14 Years Rigorous ImprisonmentJammu KashmirMaulvi Aijaz SheikhMinor Boys RapedSoporeTOP NEWS
ShareTweetSendShare

Related News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ
general

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి
general

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు
general

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ
general

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర
general

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.