Wednesday, July 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

పళని, తిరుప్పరంకుండ్రం, మదురై దేవాలయాలు దర్శించుకున్న పవన్ కళ్యాణ్

Phaneendra by Phaneendra
Feb 14, 2025, 10:00 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దక్షిణ భారతదేశ ఆలయాల సందర్శనలో భాగంగా షష్ఠ షణ్ముఖ క్షేత్రాల పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇవాళ మూడు దేవాలయాలను సందర్శించారు. పళని, తిరుప్పరంకుండ్రం క్షేత్రాల్లో సుబ్రహ్మణ్యేశ్వరుడిని, మదురైలో మీనాక్షీదేవినీ దర్శించుకున్నారు.

పవన్ కళ్యాణ్ ఈ ఉదయం పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అరుళ్‌మిగు దండాయుధపాణి క్షేత్రానికి రోప్‌వే ద్వారా చేరుకున్నారు. అక్కడ ఉచ్ఛ కాల పూజలో పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ “పళని నుంచి తిరుమలకు రవాణా సౌకర్యాలు కల్పిస్తాము. ఇటీవల మహారాష్ట్రలో పర్యటించినప్పుడు అక్కడి నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు కావాలని అక్కడి ప్రజలు, ప్రజా ప్రతినిధులు కోరారు. ఆ విషయాన్ని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్ళాను. పళని నుంచి తిరుమలకు కూడా తగిన రవాణా సౌకర్యం కల్పించడం పైన దృష్టి పెడతాము’’ అని చెప్పారు. 

పళని తర్వాత పవన్ కళ్యాణ్‌ ఈ సాయంత్రం తిరుపరంకుండ్రం దివ్య క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఈ క్షేత్రాన్ని ఆక్రమించుకునే దురుద్దేశంతో ముస్లిములు ఈమధ్య వివాదాలు రేపుతున్న సంగతి తెలిసిందే. అక్కడ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వామికి పవన్ కళ్యాణ్ మొక్కులు చెల్లించుకున్నారు. అదే ఆవరణలోని శివ, విష్ణు ఆలయాలను కూడా దర్శించుకున్నారు. అనంతరం ఆలయం లోపలే ఉన్న వేద పాఠశాలను సందర్శించారు. 

తిరుపరంకుండ్రం నుంచి మదురై చేరుకున్న పవన్ కళ్యాణ్ అక్కడ మీనాక్షీ అమ్మన్, సోమసుందరేశ్వరన్ స్వామి వార్లను దర్శించుకున్నారు. మొదట మధుర మీనాక్షి అమ్మవారికి చీర, సారె సమర్పించారు. ప్రత్యేక పూజల తర్వాత ఆలయంలోనే పవన్ కళ్యాణ్ పరాశక్తి పారాయణం చేసారు. అనంతరం సోమసుందరేశ్వర స్వామిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు, పండితులు ఆలయంలోని శిల్పకళను, దాని ప్రాశస్త్య, విశిష్టతలను పవన్ కళ్యాణ్‌కు వివరించారు.

Tags: AP Dy CMArulmigu Subramaniya Swami TempleDandayudhapani TempleMaduraiMeenakshi Amman TemplePalanipawan kalyanTamil Nadu Temples TourThiruparankundramTOP NEWS
ShareTweetSendShare

Related News

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?
general

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు
general

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ
general

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి
general

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు
general

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

Latest News

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.