Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home Latest News

బంగ్లాదేశ్‌లో దేవాలయంపై దాడి, సరస్వతీ దేవి విగ్రహం ధ్వంసం

Phaneendra by Phaneendra
Feb 14, 2025, 05:15 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

బంగ్లాదేశ్‌లోని సోలాహాటి దుర్గా మందిరంపై అతివాదులు దాడి చేసారు, సరస్వతీ దేవి విగ్రహాలు రెండింటిని ధ్వంసం చేసారు. ఆ దుర్ఘటన ఢాకా నగరంలోని తురాగ్ ప్రాంతంలో గురువారం తెల్లవారుజాము చోటు చేసుకుంది.

గుడిపై దాడి జరిగిన విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు. గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసారని కేసు నమోదు చేసారు. ఆ ఘటనకు సంబంధించి ఇప్పటివరకూ ఎవరినీ అరెస్టు చేయలేదు.

స్థానికుల కథనం ప్రకారం, గురువారం తెల్లవారుజామున సుమారు 4గంటల సమయంలో కొందరు అతివాదులు తెల్లటి కారులో దేవాలయం దగ్గరకు వచ్చారు. సరస్వతీ దేవి విగ్రహాలను ధ్వంసం చేసి, కారులో పరారయ్యారు.  ‘‘దుర్గాదేవి విగ్రహం నిమజ్జనం చేసిన తర్వాత సరస్వతీ దేవి మూర్తిని గుడిలోనే ఉంచాం. కొన్నాళ్ళ క్రితం వసంత పంచమి సందర్భంగా సరస్వతీ పూజ కోసం కొత్త విగ్రహం కూడా తయారు చేయించాం. ఆ రెండింటినీ ధ్వంసం చేసారు’’ అని సోలాహాటి దుర్గా మందిరం అధ్యక్షుడి కుమారుడు పలాశ్ సర్కార్ వెల్లడించారు.

అతివాదులు గుడిలోకి ప్రవేశించడాన్ని అక్కడ దగ్గరలో ఉన్న పశువుల పాకలోని కాపరి చూసాడు. కానీ, దుండగుల దగ్గర ఆయుధాలు ఉన్నాయేమోనని భయపడ్డాడు. గుడివైపు రాకుండా ఊళ్ళోకి వెళ్ళి జనాలను పిలుచుకొచ్చాడు. వారు వచ్చేసరికే దుండగులు వెళ్ళిపోయారు.

స్థానిక హిందువులు పోలీసులను పిలిచినా, వారు పూర్తిగా పొద్దెక్కిన తర్వాతనే వచ్చారు. స్థానికుల సాక్ష్యాలు సేకరించి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి వెళ్ళిపోయారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ కూడా తనిఖీ చేసారు. అయినా ఆ దాడికి పాల్పడిన వారిని కనుగొనలేకపోయారు.

బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని పతనం చేసి అమెరికా కీలుబొమ్మ సర్కారు గద్దెనెక్కిన నాటినుంచీ అక్కడి హిందువులపై దాడులు జరుగుతున్నాయి. తొలినాళ్ళలోని ఉధృతం తగ్గినప్పటికీ, దాడులు ఆగలేదు. జనవరి 31న ఫరీద్‌పూర్‌లోని కాళికాదేవి మందిరంలోకి మిరాజుద్దీన్ అనే ఒక ముస్లిం వ్యక్తి చొరబడి సరస్వతీదేవి మూర్తిని ధ్వంసం చేసాడు.  అతన్ని స్థానికులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. న్యాయస్థానం అతన్ని పోలీస్ కస్టడీకి అప్పగించింది. ఆ మిరాజుద్దీన్ గతేడాది ఫిబ్రవరిలో ఫరీద్‌పూర్‌లోని ఇస్కాన్ దేవాలయంలోకి చొరబడి సరస్వతీదేవి మూర్తిని ధ్వంసం చేసాడు. అప్పట్లో అతన్ని మతిస్థిమితం లేనివాడంటూ కోర్టు వదిలిపెట్టేసింది.

Tags: Atrocities on HindusAttacks on TemplesBangladeshFaridpurGoddess Saraswati Idols VandalisedTOP NEWS
ShareTweetSendShare

Related News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
Latest News

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు
general

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

Latest News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.