Saturday, May 10, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home Latest News

చిలుకూరు బాలాజీ మందిరం అర్చకులు రంగరాజన్‌పై అతివాదుల దాడి

Phaneendra by Phaneendra
Feb 10, 2025, 10:40 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

తెలుగువారందరికీ ఆరాధ్యదైవమైన చిలుకూరు బాలాజీ మందిరం అర్చకులు రంగరాజన్‌ మీద అనూహ్యమైన, అసాధారణమైన దాడి జరిగింది. గుడి పక్కనే ఉండే వారి సొంత ఇంటిలోనే ఆయనను నిర్బంధించి, ఆయనపై దాడి చేసారు. శుక్రవారం రాత్రి జరిగిన ఆ దాడి బాలాజీ మందిరం భక్తుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రగిలించింది. చిలుకూరు బాలాజీ ఆలయాన్ని తెలంగాణ తిరుమలగా పరిగణిస్తారు.

యావత్ హిందూ సమాజానికీ దిగ్భ్రాంతి కలిగించిన ఆ దాడికి పాల్పడిన దుర్మార్గులు సైతం హిందువులు కావడం గమనార్హం. తమను తాము ఇక్ష్వాకు వంశ వారసులుగా ప్రకటించుకోవడం, అర్చక సంప్రదాయంపై విద్వేషాన్ని పెంచుకోవడం వారి మూర్ఖ విద్వేష అతివాద భావాలను వెల్లడిస్తోంది. అయితే ఆ వ్యవహారంలో రంగరాజన్ క్షేమంగా ఉండడం ఆలయ భక్తులకు ఒకింత ఊరట కలగజేసింది.

దాడికి పాల్పడిన దుండగులు తమను ఇక్ష్వాకు వంశ వారసులుగా ప్రకటించుకున్నారు. రామరాజ్యాన్ని స్థాపించడమే తమ లక్ష్యం అని చెప్పుకుంటున్నారు. దానికోసం ప్రైవేటు సైన్యాలను ఏర్పాటు చేసుకున్నారు. తమ అతివాద దృక్పథంతో ఏకీభవించని వారిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. ఆ క్రమంలోనే శుక్రవారం రాత్రి చిలుకూరు బాలాజీ మందిర అర్చకులు రంగరాజన్ గారిని వారి ఇంటిలో కలుసుకున్నారు. రాజ్యాంగబద్ధమైన నియమాలకు లోబడి రామరాజ్యపు సూత్రాలకు కట్టుబడి దైవసేవ చేస్తున్న రంగరాజన్‌ గారిని తమ అజెండాతో ఏకీభవించాలని డిమాండ్ చేసారు. దానికి అంగీకరించకపోవడంతో ఆయనపై దాడి చేసారు.  

రంగరాజన్ తండ్రి, దేవాలయాల పరిరక్షణ ఉద్యమం కన్వీనర్ డాక్టర్ ఎంవి సౌందరరాజన్ వెల్లడించిన వివరాల మేరకు… దుండగులు వారి ఇంట్లోకి చొచ్చుకొనిపోయారు. తాము చెప్పినట్లు చేయడానికి వ్యతిరేకించిన రంగరాజన్‌పై భౌతిక దాడికి పాల్పడ్డారు. ఎలాంటి రెచ్చగొట్టే చర్య లేకపోయినా ఆయనపై భౌతికదాడికి పాల్పడ్డారు. పలుమార్లు పిడిగుద్దులు గుద్దారు. ఏం జరుగుతోందో అర్ధం కాని పరిస్థితిలో ఉన్న అర్చకస్వామి రంగరాజన్ గారిపై దాడి చేయడాన్ని ఆలయ భక్తులు, హిందూ సంస్థలు తీవ్రంగా ఖండించాయి. ఆ సంఘటన కేవలం అర్చకుడిపై దాడి కాదు, ఆలయం పవిత్రతకు, సంస్కృతీ సంప్రదాయాలకూ, హిందూ ఆధ్యాత్మిక వారసత్వానికీ గొడ్డలివేటు.   

జరిగిన సంఘటన మీద పోలీసులకు ఫిర్యాదు చేసామని డాక్టర్ సౌందరరాజన్ వెల్లడించారు. తమ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని తెలియజేసారు. దాడులు చేసిన వారిని మాత్రమే కాక, వారికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో అండగా నిలుస్తున్న నెట్‌వర్క్‌లను సైతం గుర్తించి, వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ధార్మికమైన మనోభావనలను రెచ్చగొట్టి వాటిని తన వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగించుకోవడంపై హిందూ ప్రజలు మండిపడుతున్నారు. ఆలయాల్లో అర్చకులు, పురోహితులకే భద్రత లేకపోవడం, ధర్మ సంరక్షణ పేరిట ఎవరికి తోచినట్లు వారు ప్రవర్తిస్తూండడం దారుణం.

Tags: Chilukur Balaji TempleExtremists AttackHyderabadPriest RangarajanTelanganaTOP NEWS
ShareTweetSendShare

Related News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు
Latest News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

Latest News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.