Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

K Venkateswara Rao by K Venkateswara Rao
Feb 6, 2025, 03:22 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యార్ధులకు ఉచిత మధ్నాహ్నం భోజనానికి ఇక నుంచి సన్న బియ్యం మాత్రమే ఉపయోగించాలని నిర్ణయం తీసుకుంది. ఎంఎస్‌ఎమ్‌ఈ పాలసీల్లో కీలక మార్పులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 2019 ముందు నీరు చెట్టు పనుల బిల్లుల మంజూరుకు క్యాబినెట్ ఆమోదించింది. ఏప్రిల్ నెలలో మత్సకార భరోసా పథకం అమలు చేయాలని నిర్ణయించారు. వేసవి సెలవులు ముగిసే సమయానికి డీఎస్సీ పూర్తి చేయాలని నిర్ణయించారు.

నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా పారిశ్రామిక వేత్తలను ఆదుకునేందుకు నూతన పాలసీకీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కరెంటు ఛార్జీలు ఎట్టి పరిస్థితుల్లో పెంచేది లేదని సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. కుదిరితే కరెంటు ఛార్జీలు తగ్గించాలని కోరారు.

తిరుమల లడ్డూ కేంద్రంలో పనిచేస్తోన్న 15 మందికి సూపర్‌వైజర్ కేటగిరీలోకి మార్చేందుకు క్యాబినెట్ అంగీకరించింది. వచ్చే మూడు నెలల్లో తల్లికి వందనం, అన్నదాన సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు పథకాలు అమల్లోకి తీసుకు వస్తున్నట్లు సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు.

క్యాబినెట్ సమావేశం తరవాత మంత్రులతో సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా చర్చించారు. వచ్చే మూడు నెలలపాటు ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.

పారిశ్రామికవేత్తలకు రాయితీలతో కూడిన పాలసీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు కొత్త టెండర్లు పిలవాలని క్యాబినెట్ ఆమోదించింది. పాత టెండర్లు రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలవనున్నారు.

విశాఖ గాజువాక పరిధిలో 1000 గజాల్లోని నిర్మాణాలను క్రమబద్దీకరణ చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. 150 గజాల వరకు ఉచితంగా తరవాత స్లాబ్ విధానంలో క్రమబద్దీకరణ చేస్తారు. పట్టాదారు పాసుపుస్తకాలపై కూడా క్యాబినెట్ మార్పులను ఆమోదించింది.

అమరావతి రాజధానిలో 46 వేల కోట్ల పనులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రిజిస్ట్రేషన్ల శాఖలో డైనమిక్ విధానం తీసుకురావడానికి మంత్రివర్గం #apcabinet ఆమోదం తెలిపింది. చెన్నై బెంగళూరు కారిడార్‌లో భూములు కోల్పోతున్న తిరుపతి జిల్లా కొత్తపట్నం ప్రాంత రైతులకు ఎకరాకు రూ.8 లక్షల పరిహారం చెల్లించడానికి నిధులు విడుదలకు అంగీకరించారు.మధ్య దుకాణాలు బేవరేజస్‌కు చెల్లిస్తోన్న 10శాతం కమీషన్ 14 శాతానికి పెంచారు. పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆదేశాలు జారీ చేశారు.

Tags: AP CabinetAP Cabinet Meetingap cabinet meeting todayap cabinet meeting updatesap cabinet newsap newsap political newsap politicsSLIDERtoday ap cabinet meetingtoday cabinet meetingTOP NEWS
ShareTweetSendShare

Related News

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా
general

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్
general

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
general

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం
general

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత
general

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

Latest News

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.